మార్కెట్ యార్డులో నీట మునిగిన వరి ధాన్యాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
హుస్నాబాద్ మార్కెట్ యార్డులో నీట మునిగిన వరి ధాన్యాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వర్షానికి గోదాం గోడ కూలి మార్కెట్లోకి నీరు... సుమారు 1500 క్వింటాళ్ల వరి నష్టం తడిసిన, మొలకెత్తిన ధాన్యం వివరాలు వెంటనే నమోదు చేయాలి ప్రభుత్వ మార్గదర్శకాల…













