బీసీల రాజ్యాంగ హక్కుల సాధన కోసం ఈనెల 13వ తేదీ గురువారం (13-11-2025) రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు జరుగనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9 గంటలకు హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద జరగనుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి పంట నష్టపరిహారంగా ఎకరాకు ₹40 వేలు చెల్లించాలి బీ ఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి సిద్దిపేట టైమ్స్ అక్కన్నపేట:అక్కన్నపేట మండలం పెద్దతండాలో ఆదివారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆధ్వర్యంలో…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో హుస్నాబాద్ కాంగ్రెస్ నాయకుల సందడిసిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్: తెలంగాణలో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచారం వేడెక్కింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించేందుకు హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్…
అనభేరి ప్రభాకర్ రావు విగ్రహాన్ని బస్ డిపో క్రాస్ రోడ్డులోనే పునప్రతిష్ఠించాలి హుస్నాబాద్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించిన సిపిఐ నేత చాడ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపో క్రాస్ రోడ్డులో ఉన్న తెలంగాణ సాయుధ పోరాట…
హుస్నాబాద్ ఫంక్షన్ హాల్స్లో ప్లాస్టిక్పై నిషేధం!...ప్లాస్టిక్ వాడితే రూ.10 వేల జరిమానా... కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:హుస్నాబాద్ పట్టణంలోని ఫంక్షన్ హాల్స్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని కమిషనర్ టి. మల్లికార్జున్ సూచించారు. శుక్రవారం పురపాలక సంఘ కార్యాలయంలో…
సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి మంగళవారం హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
హుస్నాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం – వ్యక్తి మృతిసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, నవంబర్ 4 (ప్రతినిధి)హుస్నాబాద్ పట్టణంలో ఈరోజు ఉదయం జరిగిన దుర్ఘటనలో వ్యక్తి దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే, పట్టణంలోని 10వ వార్డ్ జ్యోతినగర్కు చెందిన పోగుల యాదగిరి (వయసు…
నేడు విద్యుత్ వినియోగదారుల దినోత్సవం..విద్యుత్ సమస్యలు ఉంటే సంప్రదించండి.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట విద్యుత్ వినియోగదారుల దినోత్సవం (కన్స్యూమర్స్ డే) సందర్బంగా వినియోగదారులకు ఏవైనా విద్యుత్ సమస్యలు ఉంటే వినియోగదారులు నేడు నవంబర్ 3, సోమవారం సిద్దిపేట లోని విద్యుత్ సర్కిల్…
భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి... తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలివరిపంట నష్టానికి ఎకరానికి రూ.25 వేలు పరిహారం ఇవ్వాలి...ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని రైతాంగాన్ని రక్షించాలి వాగులో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి…
మహిళా రైతు కన్నీళ్లకు స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంగోపాల్ రెడ్డి చేతుల మీదుగా ₹50,000 ల సహాయం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, అక్టోబర్ 31: చెక్కును అందజేస్తున్న బీజేపీ నాయకులు హుస్నాబాద్ మండలంలోని…