17వ వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం
హుస్నాబాద్: మిషన్ భగీరథ పైపులైను పనులు మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. వార్డు కౌన్సిలర్ గాదపాక రవీందర్ ఆధ్వర్యంలో నూతన మురుగుకాలువ నిర్మాణం, మిషన్ భగీరథ పైప్లైన్ పనులకు శ్రీకారం చుట్టారు. వార్డులో మురుగునీటి సమస్యకు పరిష్కారం…










