జీవో 97 రద్దు చేయాలి.. పాలిటెక్నిక్ విద్యార్థుల భారీ ర్యాలీ
సిద్దిపేట టైమ్స్ డెస్క్: ప్రస్తుత సాంకేతిక విద్యా వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని, ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులను వ్యతిరేకిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు సోమవారం హుస్నాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాస్తారోకో చేపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు.…









