రైస్‌ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి..

రైస్‌ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి..
రైస్‌ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి.. ఓటీఆర్‌కు టెస్ట్‌ మిల్లింగ్‌ నిర్వహించాలి..పది రోజులుగా సమ్మె.. తహసీల్దార్‌కు వినతిసిద్దిపేట టైమ్స్ డెస్క్: రైస్‌ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హుస్నాబాద్‌, అక్కన్నపేట రైస్‌ మిల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మిల్లర్లు పది రోజులుగా సమ్మె…

ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం
ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం హుస్నాబాద్‌, సెప్టెంబరు 17: సిద్దిపేట జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, కట్కూరు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు యామ రాజును శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ డాక్టర్‌ బండ ప్రకాష్‌ ఘనంగా సన్మానించారు. హుస్నాబాద్‌ పట్టణంలోని ఎస్‌ఆర్‌ఎల్‌…

హామీల అమలుకు బీఆర్‌ఎస్‌ సమరభేరి

హామీల అమలుకు బీఆర్‌ఎస్‌ సమరభేరి
హామీల అమలుకు బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో రైతు సదస్సు, వంటావార్పు సిద్దిపేట టైమ్స్ డెస్క్: ఎన్నికల సమయంలో ఇచ్చి భ్రమలు కల్పించిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను, రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా వంచించిందని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా…

53వ పుట్టినరోజుకు కానిస్టేబుల్  53 కిలోమీటర్ల సైక్లింగ్.. ఆరోగ్యం.. ఫిట్‌నెస్.. పర్యావరణ పరిరక్షణకు వినూత్న సందేశం.. రాజగోపాల పేట పోలీస్ కానిస్టేబుల్ నీలం సంపత్‌

53వ పుట్టినరోజుకు కానిస్టేబుల్  53 కిలోమీటర్ల సైక్లింగ్.. ఆరోగ్యం.. ఫిట్‌నెస్.. పర్యావరణ పరిరక్షణకు వినూత్న సందేశం..  రాజగోపాల పేట పోలీస్ కానిస్టేబుల్ నీలం సంపత్‌
5 3వ పుట్టినరోజుకు కానిస్టేబుల్ 53 కిలోమీటర్ల సైక్లింగ్.. ఆరోగ్యం.. ఫిట్‌నెస్.. పర్యావరణ పరిరక్షణకు వినూత్న సందేశం.. రాజగోపాల పేట పోలీస్ కానిస్టేబుల్ నీలం సంపత్‌కు ఎస్‌ఐ వివేక్, సిబ్బంది అభినందనలు.. సిద్దిపేట టైమ్స్, నంగునూరు, సెప్టెంబర్ 3: పుట్టిన రోజును…

17వ వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం

17వ వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం
హుస్నాబాద్‌: మిషన్ భగీరథ పైపులైను పనులు మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. వార్డు కౌన్సిలర్‌ గాదపాక రవీందర్‌ ఆధ్వర్యంలో నూతన మురుగుకాలువ నిర్మాణం, మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పనులకు శ్రీకారం చుట్టారు. వార్డులో మురుగునీటి సమస్యకు పరిష్కారం…

నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒకటైన నాయకులు..

నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒకటైన నాయకులు..
ఒకే వాహనంలో ఎమ్మెల్యే, ఎంపీ..! దుబ్బాకలో మారిన రాజకీయ వాతావరణం.. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒకటైన నాయకులు.. ప్రశంసలు కురిపిస్తున్న ప్రజలు.. ఆశ్చర్యానికి గురైన రెండు పార్టీల కార్యకర్తలు..! సిద్దిపేట టైమ్స్ అక్బర్ పేట భూంపల్లి ఆగస్టు 31 ఇప్పటి వరకు…

హుస్నాబాద్ మున్సిపాలిటీకి పలు అభివృద్ధి పనుల ఆమోదం

హుస్నాబాద్ మున్సిపాలిటీకి పలు అభివృద్ధి పనుల ఆమోదం
హుస్నాబాద్ మున్సిపాలిటీకి పలు అభివృద్ధి పనుల ఆమోదం కౌన్సిల్ సాధారణ సమావేశంలో 27 అంశాలకు గ్రీన్ సిగ్నల్ రూ.15 లక్షలతో పండుగల ప్రత్యేక ఏర్పాట్లు హుస్నాబాద్ (సిద్దిపేట జిల్లా): హుస్నాబాద్ పురపాలక సంఘ సాధారణ సమావేశం గురువారం కౌన్సిల్ హాలులో మున్సిపల్…

దేశానికి అన్నం పెట్టే రైతులే మనకు ముఖ్యం.. నూతన ప్రోడక్ట్స్ ను ఆవిష్కరించిన బిఎఎస్ఎఫ్ పెస్టిసైడ్స్ కంపెనీ.. మాలైరా, ఇన్వెరస్ గోల్డ్ క్రిమిసంహారక నూతన ప్రోడక్ట్ ల ఆవిష్కణ..

దేశానికి అన్నం పెట్టే రైతులే మనకు ముఖ్యం.. నూతన ప్రోడక్ట్స్ ను ఆవిష్కరించిన బిఎఎస్ఎఫ్ పెస్టిసైడ్స్ కంపెనీ.. మాలైరా, ఇన్వెరస్ గోల్డ్ క్రిమిసంహారక నూతన ప్రోడక్ట్ ల ఆవిష్కణ..
దేశానికి అన్నం పెట్టే రైతులే మనకు ముఖ్యం.. నూతన ప్రోడక్ట్స్ ను ఆవిష్కరించిన బిఎఎస్ఎఫ్ పెస్టిసైడ్స్ కంపెనీ.. మాలైరా, ఇన్వెరస్ గోల్డ్ క్రిమిసంహారక నూతన ప్రోడక్ట్ ల ఆవిష్కణ.. సిద్దిపేట టైమ్స్, బ్యూరో, ఆగస్టు 26 బిఎఎస్ఎఫ్ పెస్టిసైడ్స్ కంపెనీ నూతన…

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ విశ్వవిద్యాలయ ప్రధాన గేటును మూసి.. హార్టికల్చర్ కోర్సు ఏర్పాటుపై విద్యార్థుల ఆందోళన..

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ విశ్వవిద్యాలయ ప్రధాన గేటును మూసి.. హార్టికల్చర్ కోర్సు ఏర్పాటుపై విద్యార్థుల ఆందోళన..
హ ార్టికల్చర్ కోర్సు ఏర్పాటుపై విద్యార్థుల ఆందోళన.. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ విశ్వవిద్యాలయ ప్రధాన గేటును మూసి సిద్దిపేట టైమ్స్ ములుగు ఆగస్టు 25: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో హార్టికల్చర్ కోర్సును ఏర్పాటు చేయొద్దంటూ…

జీవో 97 రద్దు చేయాలి.. పాలిటెక్నిక్ విద్యార్థుల భారీ ర్యాలీ

జీవో 97 రద్దు చేయాలి.. పాలిటెక్నిక్ విద్యార్థుల భారీ ర్యాలీ
సిద్దిపేట టైమ్స్ డెస్క్: ప్రస్తుత సాంకేతిక విద్యా వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని, ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులను వ్యతిరేకిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు సోమవారం హుస్నాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాస్తారోకో చేపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు.…