హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు టూరిజం కేంద్రంగా అభివృద్ధి.. మంత్రి పొన్నం
హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు టూరిజం కేంద్రంగా అభివృద్ధి.. మంత్రి పొన్నంసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, సెప్టెంబర్: హుస్నాబాద్ రేణుక ఎల్లమ్మ చెరువులో గంగమ్మకు పూలు చల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ హైమవతితో…













