హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో “ఒక ఉద్యోగి ఒక మొక్క” కార్యక్రమం

హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో “ఒక ఉద్యోగి ఒక మొక్క” కార్యక్రమం
హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో “ఒక ఉద్యోగి ఒక మొక్క” కార్యక్రమంసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్‌: ఒక ఉద్యోగి ఒక మొక్క – ఏక్ పెడ్ మాకే నామ్ (తల్లి పేరున ఒక మొక్క) కార్యక్రమం లో భాగంగా మంగళవారం హుస్నాబాద్ పోలీస్…

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా సప్లై చేయడంలో విఫలం

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా సప్లై చేయడంలో విఫలం
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా సప్లై చేయడంలో విఫలం హుస్నాబాద్ పట్టణ బిజెపి అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:గత 11 ఏళ్లుగా లేని యూరియా కొరత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు యూరియా…

విద్యార్థులకు దసర, బతుకమ్మ సెలవులు..

విద్యార్థులకు దసర, బతుకమ్మ సెలవులు..
విద్యార్థులకు దసర, బతుకమ్మ సెలవులు.. సిద్దిపేట టైమ్స్, తెలంగాణ బతుకమ్మ, దసర పండుగ పురస్కరించుకుని తెలంగాణలో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 21 నుంచి స్కూల్‌లకు సెలవులు.. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు స్కూల్ లకు సెలవులు…

సెప్టెంబర్ నెలలో ఆకాశంలో అద్భుతాలు..

సెప్టెంబర్ నెలలో ఆకాశంలో అద్భుతాలు..
సెప్టెంబర్ నెలలో ఆకాశంలో అద్భుతాలు.. ఈ నెల సెప్టెంబర్ లో ఆకాశంలో అద్భుతాలు చోటుచేసుకోనున్నాయి. ఈ అద్భుతాలను మీరు అస్సలు మిస్ అవ్వకూడదు.. ఆ అద్భుతమైన ఖగోళ సంఘటనలు ఇవే..!!సెప్టెంబర్ 7..  బ్లడ్ మూన్.. సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు నాటకీయమైన…

ప్రజలతో మమేకం కావాలి… ప్రతిపక్షాల కుట్రలకు తిప్పి కొట్టాలి

ప్రజలతో మమేకం కావాలి… ప్రతిపక్షాల కుట్రలకు తిప్పి కొట్టాలి
ప్రజలతో మమేకం కావాలి... ప్రతిపక్షాల కుట్రలకు తిప్పి కొట్టాలి సిద్దిపేట జిల్లా గ్రంధాలయాల చైర్మన్ కేడం లింగమూర్తిసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజలతో మమేకం కావాలని సిద్దిపేట గ్రంథాలయాల చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. శనివారం రోజున…

హుస్నాబాద్‌లో మోదీకి పాలాభిషేకం..  జీఎస్టీ తగ్గింపుపై బీజేపీ నేతల సంబరాలు

హుస్నాబాద్‌లో మోదీకి పాలాభిషేకం..  జీఎస్టీ తగ్గింపుపై బీజేపీ నేతల సంబరాలు
హుస్నాబాద్‌లో మోదీకి పాలాభిషేకం – జీఎస్టీ తగ్గింపుపై బీజేపీ నేతల సంబరాలు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, సెప్టెంబర్ 6: సామాన్య, మధ్యతరగతి ప్రజలకు, రైతులకు ఊరటనిచ్చేలా కేంద్రం జీఎస్టీ పన్నుల్లో భారీ తగ్గింపులు అమలు చేయనున్న నేపథ్యంలో హుస్నాబాద్ టౌన్ బీజేపీ…

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణపతి..

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణపతి..
గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణపతి.. సిద్దిపేట టైమ్స్, ఖైరతాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్టీఆర్ మార్గ్ లోని  బాహుబలి క్రేన్ పాయింట్ 4 వద్ద నిమజ్జనోత్సవాన్ని చేపట్టారు. వేలాదిగా…

నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం..కవిత కామెంట్స్ పై హరీష్ రావు రియాక్షన్..

నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం..కవిత కామెంట్స్ పై హరీష్ రావు రియాక్షన్..
నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం..కవిత కామెంట్స్ పై హరీష్ రావు రియాక్షన్.. సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట బ్యూరోనా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం అని మాజీమంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో నా నిబద్ధత అందరికీ…

హుస్నాబాద్‌లో వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు

హుస్నాబాద్‌లో వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు
హుస్నాబాద్‌లో వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు నిమజ్జనంపై కఠిన పర్యవేక్షణ – ప్రజలు సూచనలు పాటించాలి : ఏసిపి సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, సెప్టెంబర్ 5: హుస్నాబాద్‌లో జరుగుతున్నది వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఏసిపి సదానందం, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ లక్ష్మారెడ్డి…

హుస్నాబాద్‌లో పాఠశాల క్రీడా సమాఖ్య టోర్నమెంట్ విజయవంతం

హుస్నాబాద్‌లో పాఠశాల క్రీడా సమాఖ్య టోర్నమెంట్ విజయవంతం
హుస్నాబాద్‌లో పాఠశాల క్రీడా సమాఖ్య టోర్నమెంట్ విజయవంతంసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: ఈనెల 2వ తేదీ నుంచి 69వ హుస్నాబాద్ మండల పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో, ఎం.ఈ.ఓ. బండారి మనీలా నాయకత్వంలో హుస్నాబాద్ మినీ స్టేడియంలో ప్రారంభమైన మండల స్థాయి పాఠశాల…