హుస్నాబాద్ లో ఈ నెల 24 న జరిగే జాబ్ మేళా ను నియెాజక వర్గ యువత సద్వినియెాగం చెసుకోవాలి టిపిసిసి బిసి సెల్ రాష్ట్ర జాయింట్ కో ఆర్డినేటర్ & బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి…
దమ్ముంటే రాజీనామా చేయండి..? కాంగ్రెస్ నాయకులకు సవాల్.. ఆరోపణలు మాని, మీ హామీలు చెప్పండి..150 కోట్ల అభివృద్ధి పనులు ఆపితే స్పందించ లేదు.. బిఆర్ఎస్ యూత్ నాయకుల మండిపాటు.. సిద్దిపేట టైమ్స్ డెస్క్ : మీ స్వార్థ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల…
తెలంగాణ సిద్దాంతకర్త ప్రొపెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా కోహెడ మండల కేంద్రంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు.
హుస్నాబాద్ మండల కేంద్రంలో మెగా జాబ్ మేళా పోస్టర్ ను ఆవిష్కరించిన యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:హుస్నాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో యూత్ కాంగ్రెస్ పట్టణ అద్యక్షుడు చెన్నవేణి విద్యా సాగర్, మండల అద్యక్షుడు…
హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి డ్రామాలు మహిళా కోలాటం బృందాలు పౌరాణిక జానపద సంస్కృతి జాతర పోస్టర్ ఆవిష్కరణ ఈ కార్యక్రమాన్ని ఆదివారం రోజున విజయవంతం చేయండి అని పిలుపునిచ్చిన.... మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:శుక్రవారం…
అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లను మూసివేయాలిశ్రీ చైతన్య, మాంటిస్సోరి స్కూల్స్ ల పాఠ్యపుస్తకాలు సీజ్DYFI జిల్లా అధ్యక్షులు జి. శివరాజ్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: విద్యను వ్యాపారం చేస్తున్న ప్రవేట్ పాఠశాలలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలని డివైఎఫ్ఐ…
చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలి..10వ తరగతి పాస్ అయిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పది వేల రూపాయలు ఇవ్వాలి..బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు సామల్ల సాయిప్రేమ్, గుడికందుల నరేష్, భూక్య భిక్షపతి, సందులపురం దుర్గా ప్రసాద్..…
20 ఏండ్ల అవినీతిపై చర్చకు సిద్ధమా..?ఇల్లీగల్ పనులకు సహాకారం ఇవ్వడం లేదనే కమిషనర్ వద్దంటున్నారు..మహిళ అధికారిని పై బిఆర్ఎస్ నాయకుల చర్యలు అనైతికం..సిద్దిపేట అభివృద్ధి పై విజిలెన్స్ ద్వారా విచారణ చేపట్టాలి..త్వరలో మున్సిపల్ కౌన్సిల్ పై అవిశ్వాస తీర్మాణం..సిద్దిపేట పట్టణ కాంగ్రెస్…
హుస్నాబాద్ లో ఇండోర్ స్టేడియాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి బిఆర్ఎస్ నేత బత్తుల జగ్జీవన్ రామ్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఇండోర్ స్టేడియం కొన్ని రోజులుగా తాళం వేసి ఉంచుతున్నారని అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు…
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని బీఎస్పీ ఆఫీసులో నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై హుస్నాబాద్ నియోజకవర్గ బీఎస్పీ ఇంచార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ.. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై మోడీజీ మౌన వ్రతం విడాలి!!!ఇంట్లో…