రేపు ఆంధ్రాలో సీఎం రేవంత్ పర్యటన

రేపు ఆంధ్రాలో సీఎం రేవంత్ పర్యటన
రేపు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో జరిగే 75వ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సభకు హాజరు కానున్న రేవంత్. సిద్దిపేట టైమ్స్ డెస్క్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఆంధ్రప్రదేశ్ లో…

కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కి శక్తివంచన లేకుండా పనిచేస్తా – బండి సంజయ్

కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కి శక్తివంచన లేకుండా పనిచేస్తా – బండి సంజయ్
బీజేపీలోకి రావాలంటే... రాజీనామా చేయాల్సిందేఈడీ కేసులున్న నేతలు బీజేపీలోకి రారురామాయణ్ సర్క్యూట్ కింద కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాల అభివ్రుద్దికరీంనగర్- హసన్ పర్తి రైల్వే లేన్ సర్వే పూర్తిఅధ్యక్ష మార్పు అంశం హైకమాండ్ పరిధిలోనిదికరీంనగర్ పార్లమెంట్ అభివ్రుద్ధి కోసం శక్తివంచన లేకుండా క్రుషి…

మట్టి స్నానంతో.. మహా ఆరోగ్యం..ఆచార్యులు యోగా వంశీకృష్ణ..

మట్టి స్నానంతో.. మహా ఆరోగ్యం..ఆచార్యులు యోగా వంశీకృష్ణ..
మట్టి స్నానంతో.. మహా ఆరోగ్యం..ఆచార్యులు యోగా వంశీకృష్ణ.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేటమట్టి స్థానంలో మహా ఆరోగ్యం అని ఆచార్యులు యోగా వంశీకృష్ణ అన్నారు. అది యోగి పరమేశ్వర యోగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వయోలా గార్డెన్ లో…

రేషన్ కార్డ్ లో కుటుంబ వివరాల సవరణలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

రేషన్ కార్డ్ లో కుటుంబ వివరాల సవరణలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
రేపటినుండి తెలంగాణా ప్రభుత్వం రేషన్ కార్డ్ లో కుటుంబ వివరాల సవరణలు చేసుకొనుటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిద్దిపేట టైమ్స్ డెస్క్: రేషన్ కార్డు లో పేరు లేని వారు, కొత్తగా పిల్లల పేరు & పెళ్లి ఐన వారు తమ…

హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా.. మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా.. మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా.. విద్యా, వైద్యం, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత రంగాలకు అధిక ప్రాధాన్యం పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక కృషి.. గిరిజనుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు. హుస్నాబాద్ ను పర్యాటక కేంద్రంగా…

సురభి మెడికల్ కళాశాలలో పుడ్ పాయిజన్..15మంది వైద్య విద్యార్థులకు అస్వస్థత..రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స..ఆలస్యంగా వెలుగులోకి ఘటన..

సురభి మెడికల్ కళాశాలలో పుడ్ పాయిజన్..15మంది వైద్య విద్యార్థులకు అస్వస్థత..రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స..ఆలస్యంగా వెలుగులోకి ఘటన..
  సురభి మెడికల్ కళాశాలలో పుడ్ పాయిజన్..15మంది వైద్య విద్యార్థులకు అస్వస్థత..రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స..ఆలస్యంగా వెలుగులోకి ఘటన..హాస్టల్ లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కుళ్లిన కూరగాయలు..కళాశాల పై చర్యలు తీసుకోవాలి విద్యార్ధి సంఘ నాయకులు.. సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట…

ఇక ట్రూ కాలర్ అవసరం లేదు..!!

ఇక ట్రూ కాలర్ అవసరం లేదు..!!
ఇక ట్రూ కాలర్ అవసరం లేదు..!!జూలై 15వ తేదీ నుంచి కొత్త సేవలుకీలక నిర్ణయం తీసుకున్న ట్రాయ్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:తెలియని వ్యక్తులు, అన్ నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే ఎవరు చేశారో తెలుసుకునేందుకు ట్రూ కాలర్ యాప్ అందుబాటులో…

హామీల అమలులో  కాంగ్రెస్ పార్టీ విఫలం..వరంగల్ లో రైతులకు ఇచ్చిన డిక్లరేషన్ ఏమైంది..-మెదక్ ఎంపీ రఘునందన్ రావు

హామీల అమలులో  కాంగ్రెస్ పార్టీ విఫలం..వరంగల్ లో రైతులకు ఇచ్చిన డిక్లరేషన్ ఏమైంది..-మెదక్ ఎంపీ రఘునందన్ రావు
హామీల అమలులో  కాంగ్రెస్ పార్టీ విఫలం..వరంగల్ లో రైతులకు ఇచ్చిన డిక్లరేషన్ ఏమైంది..-మెదక్ ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేట టైమ్స్, దుబ్బాక ప్రతినిధి అధికారం లోకి వచ్చి ఏడు నెలలు పూర్తవుతున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని…

అభివృద్ధి చేస్తారని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఉన్నది కాస్త పోయింది.. మాజీ మంత్రి హరీష్ రావు..

అభివృద్ధి చేస్తారని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఉన్నది కాస్త పోయింది.. మాజీ మంత్రి హరీష్ రావు..
అభివృద్ధి చేస్తారని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఉన్నది కాస్త పోయింది..రానున్నవి మంచి రోజులే వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే..ప్రజా సేవకు విరమణ ఉండదు మనం ప్రజల మధ్యనే ఉండాలి..మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. సిద్దిపేట్ టైమ్స్ దుబ్బాక,…

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి..జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి..

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి..జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి..
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి..జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.. సిద్ధిపేట టైమ్స్, మద్దూరు: రాజకీయాలకతీతంగా మండల అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బద్దిపడిగ…