ఇక ట్రూ కాలర్ అవసరం లేదు..!!

ఇక ట్రూ కాలర్ అవసరం లేదు..!!
ఇక ట్రూ కాలర్ అవసరం లేదు..!!జూలై 15వ తేదీ నుంచి కొత్త సేవలుకీలక నిర్ణయం తీసుకున్న ట్రాయ్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:తెలియని వ్యక్తులు, అన్ నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే ఎవరు చేశారో తెలుసుకునేందుకు ట్రూ కాలర్ యాప్ అందుబాటులో…

హామీల అమలులో  కాంగ్రెస్ పార్టీ విఫలం..వరంగల్ లో రైతులకు ఇచ్చిన డిక్లరేషన్ ఏమైంది..-మెదక్ ఎంపీ రఘునందన్ రావు

హామీల అమలులో  కాంగ్రెస్ పార్టీ విఫలం..వరంగల్ లో రైతులకు ఇచ్చిన డిక్లరేషన్ ఏమైంది..-మెదక్ ఎంపీ రఘునందన్ రావు
హామీల అమలులో  కాంగ్రెస్ పార్టీ విఫలం..వరంగల్ లో రైతులకు ఇచ్చిన డిక్లరేషన్ ఏమైంది..-మెదక్ ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేట టైమ్స్, దుబ్బాక ప్రతినిధి అధికారం లోకి వచ్చి ఏడు నెలలు పూర్తవుతున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని…

అభివృద్ధి చేస్తారని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఉన్నది కాస్త పోయింది.. మాజీ మంత్రి హరీష్ రావు..

అభివృద్ధి చేస్తారని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఉన్నది కాస్త పోయింది.. మాజీ మంత్రి హరీష్ రావు..
అభివృద్ధి చేస్తారని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఉన్నది కాస్త పోయింది..రానున్నవి మంచి రోజులే వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే..ప్రజా సేవకు విరమణ ఉండదు మనం ప్రజల మధ్యనే ఉండాలి..మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. సిద్దిపేట్ టైమ్స్ దుబ్బాక,…

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి..జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి..

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి..జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి..
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి..జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.. సిద్ధిపేట టైమ్స్, మద్దూరు: రాజకీయాలకతీతంగా మండల అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బద్దిపడిగ…

ఏడుపాయల దేవాలయ ఈవోగా కృష్ణ ప్రసాద్..

ఏడుపాయల దేవాలయ ఈవోగా కృష్ణ ప్రసాద్..
ఏడుపాయల దేవాలయ ఈవోగా కృష్ణ ప్రసాద్..కలెక్టర్ రాహుల్ రాజ్ ను కలసిన ఈవోసన్మానించిన ఆలయ చైర్మన్ బాలగౌడ్ సిద్దిపేట టైమ్స్: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గామాత ఆలయ నూతన ఇవో గా కృష్ణ ప్రసాద్ నియామకమయ్యారు.…

ఖమ్మం జిల్లాలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య..

ఖమ్మం జిల్లాలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య..
ఖమ్మం జిల్లాలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య.. చనిపోయే ముందు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రైతునేను చనిపోతున్న నా ఆవేదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, డిప్యూటీ సీఎం బట్టి కి ఈ వీడియో ద్వారా…

TGSRTC లో 3035 ఉద్యోగాలు… త్వరలో నోటిఫికేషన్

TGSRTC లో 3035 ఉద్యోగాలు… త్వరలో నోటిఫికేషన్
టీజీఎస్‌ఆర్టీసీలో 3035 కొలువుల భర్తీకి అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వంమంత్రి పొన్నం ప్రభాకర్‌ హర్షం, కొత్త రక్తంతో ఆర్టీసీని మరింతగా బలోపేతం చేస్తామని వెల్లడి సిద్దిపేట టైమ్స్ డెస్క్:తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ…

ములుగు జిల్లాకు ‘సమ్మక్క, సారలమ్మ’ పేరు

ములుగు జిల్లాకు ‘సమ్మక్క, సారలమ్మ’ పేరు
ములుగు జిల్లాకు ‘సమ్మక్క, సారలమ్మ’ పేరు సిద్దిపేట టైమ్స్ డెస్క్:ములుగు జిల్లా పేరును ‘సమ్మక్క, సారలమ్మ’ జిల్లాగా మార్చేందుకు మంత్రి సీతక్క విజ్ఞప్తితో రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పేరు మార్పుపై అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు గ్రామ సభలు…

మా జీతాలు చెల్లించరా..!రొడెక్కిన గ్రామ పంచాయతీ కార్మికులు..ఇంటింటి కి తిరుగుతూ భిక్షాటన..

మా జీతాలు చెల్లించరా..!రొడెక్కిన గ్రామ పంచాయతీ కార్మికులు..ఇంటింటి కి తిరుగుతూ భిక్షాటన..
మా జీతాలు చెల్లించరా..!రొడెక్కిన గ్రామ పంచాయతీ కార్మికులు..వేతనాలు రాక కార్మికుల ఇబ్బందులుఇంటింటి కి తిరుగుతూ భిక్షాటన షురూ..ప్రభుత్వం స్పందించి వేతనాలు చెల్లించాలని వేడుకోలు.. సిద్దిపేట టైమ్స్, జగదేవపూర్ పంచాయతీలో అపరిశుభ్రతను తొలగించే వారి జీవితాల్లో మాత్రం ఇప్పటికి ఇబ్బందులే నెలకొన్నాయి. చాలీచాలని…

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్
కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: తెలంగాణ రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం…