తెలంగాణ సిద్దాంతకర్త ప్రొపెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా కోహెడ మండల కేంద్రంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు.
సిద్దిపేట టైమ్స్ డెస్క్: బీఆర్ఎస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం ఉందని చెప్పారు.కేసీఆర్ విధానాలే బీఆర్ఎస్ ను ముంచాయని విమర్శించారు. పోచారంతో సీఎం భేటీ…
హుస్నాబాద్ మండల కేంద్రంలో మెగా జాబ్ మేళా పోస్టర్ ను ఆవిష్కరించిన యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:హుస్నాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో యూత్ కాంగ్రెస్ పట్టణ అద్యక్షుడు చెన్నవేణి విద్యా సాగర్, మండల అద్యక్షుడు…
హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి డ్రామాలు మహిళా కోలాటం బృందాలు పౌరాణిక జానపద సంస్కృతి జాతర పోస్టర్ ఆవిష్కరణ ఈ కార్యక్రమాన్ని ఆదివారం రోజున విజయవంతం చేయండి అని పిలుపునిచ్చిన.... మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:శుక్రవారం…
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూప దేవి ఆత్మహత్యసిద్దిపేట టైమ్స్ డెస్క్:కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ MLA మేడిపల్లి సత్యం ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య రూపా దేవి గురువారం సాయంత్రం ఆత్మహత్య కు పాల్పడ్డారు.…
అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లను మూసివేయాలిశ్రీ చైతన్య, మాంటిస్సోరి స్కూల్స్ ల పాఠ్యపుస్తకాలు సీజ్DYFI జిల్లా అధ్యక్షులు జి. శివరాజ్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: విద్యను వ్యాపారం చేస్తున్న ప్రవేట్ పాఠశాలలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలని డివైఎఫ్ఐ…
హుస్నాబాద్ లో ఇండోర్ స్టేడియాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి బిఆర్ఎస్ నేత బత్తుల జగ్జీవన్ రామ్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఇండోర్ స్టేడియం కొన్ని రోజులుగా తాళం వేసి ఉంచుతున్నారని అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు…
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని బీఎస్పీ ఆఫీసులో నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై హుస్నాబాద్ నియోజకవర్గ బీఎస్పీ ఇంచార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ.. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై మోడీజీ మౌన వ్రతం విడాలి!!!ఇంట్లో…