జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం  గ్రామ గ్రామాన సంబరాలకు పిలుపునిచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్సిద్దిపేట టైమ్స్ హైదరాబాద్:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో సాధించిన విజయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన జరుపుకుందామని రవాణా మరియు…

ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు.. సీఐ కొండ్ర శ్రీనివాస్

ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు.. సీఐ కొండ్ర శ్రీనివాస్
హుస్నాబాద్ పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, ఫుట్పాత్ ఆక్రమణలు, దుకాణాల ముందు వాహనాల అడ్డదిడ్డంగా నిలిపివేతలను నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ సీఐ కొండ్ర శ్రీను, ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి వ్యాపారులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టి పలు సూచనలు చేశారు.

“న్యాయవాదులపై దాడులు ఆగాలి”

“న్యాయవాదులపై దాడులు ఆగాలి”
"న్యాయవాదులపై దాడులు ఆగాలి" నిర్మల్ కోర్టు న్యాయవాదిపై దాడి కి నిరసనగా హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదుల ధర్నా సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: నిర్మల్ కోర్టులో సీనియర్ న్యాయవాది అనిల్ కుమార్‌పై పోలీసులు దాడి చేసిన ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం…

హుస్నాబాద్‌లో బీసీల ధర్మ పోరాట దీక్ష విజయవంతం 

హుస్నాబాద్‌లో బీసీల ధర్మ పోరాట దీక్ష విజయవంతం 
బీసీ జేఏసీ పిలుపు మేరకు హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో గురువారం నిర్వహించిన బీసీ ధర్మ పోరాట దీక్ష ఉత్సాహంగా సాగింది. బీసీ సమాజానికి 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేసి, ఆ నిబంధనలను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ కన్నుమూత

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ కన్నుమూత
తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ కన్నుమూత సిద్దిపేట టైమ్స్ హైదరాబాద్‌, నవంబర్‌ 10:తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయ హే తెలంగాణ, జయ హో మహా తెలంగాణ” సృష్టికర్త, ప్రముఖ కవి అందెశ్రీ (64) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు.…

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పదవ తరగతి విద్యార్థులకు శుభవార్త!… పరీక్ష ఫీజులు చెల్లించనున్న ఎంపీ..

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పదవ తరగతి విద్యార్థులకు శుభవార్త!… పరీక్ష ఫీజులు చెల్లించనున్న ఎంపీ..
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పదవ తరగతి విద్యార్థులకు శుభవార్త!... ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరి పరీక్ష ఫీజులు స్వయంగా చెల్లించనున్న ఎంపీ బండి సంజయ్ 12,292 మంది  విద్యార్థుల ఫీజులుకు ఎంపీ వ్యక్తిగత వేతనం నుంచి ₹15 లక్షల సహాయంప్రజల ప్రశంసలు పొందుతున్న…

రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహనే ఆయుధం – మంత్రి పొన్నం ప్రభాకర్

రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహనే ఆయుధం – మంత్రి పొన్నం ప్రభాకర్
రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహనే ఆయుధంయూనిసెఫ్ ఆధ్వర్యంలో ఆర్టీఏ సభ్యులకు రోడ్డు భద్రతా శిక్షణప్రజల్లో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పై అవగాహన కల్పించాలి – మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రవాణా…

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో ఘోర రోడ్డు ప్రమాదం..ప్రమాదంలో 17 మృతి.. పోలీసుల నిర్ధారణ..మృతుల సంఖ్య పెరిగే అవకాశం.. 

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో ఘోర రోడ్డు ప్రమాదం..ప్రమాదంలో 17 మృతి.. పోలీసుల నిర్ధారణ..మృతుల సంఖ్య పెరిగే అవకాశం.. 
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో ఘోర రోడ్డు ప్రమాదం..ప్రమాదంలో 17 మృతి.. పోలీసుల నిర్ధారణ..మృతుల సంఖ్య పెరిగే అవకాశం..  సిద్దిపేట టైమ్స్, తెలంగాణ బ్యూరో. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం…

అధైర్య పడకండి అండగా ఉంటా!….

అధైర్య పడకండి అండగా ఉంటా!….
అధైర్య పడకండి అండగా ఉంటా!.... ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంభారీ వర్షం వల్ల రైతులకు అపార నష్టం జరగడం బాధాకరంరాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:   భారీ వర్షాల వల్ల రైతులకు…

తుఫాన్ బాధిత మహిళా రైతు కేడిక తారదేవికి ఊరట!..

తుఫాన్ బాధిత మహిళా రైతు కేడిక తారదేవికి ఊరట!..
తుఫాన్ బాధిత మహిళా రైతు కేడిక తారదేవికి ఊరట!.. ధాన్యం కొనుగోలు పూర్తి...267 బస్తాల వడ్లకు ₹2.55 లక్షలు జమ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ మండలంలోని పోతారం గ్రామానికి చెందిన మహిళా రైతు కేడిక తారదేవి ఇటీవల వరి పంటను…