రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో బంగారు పతకం సాధించిన హుస్నాబాద్ విద్యార్థి

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో బంగారు పతకం సాధించిన హుస్నాబాద్ విద్యార్థి
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో బంగారు పతకం సాధించిన హుస్నాబాద్ విద్యార్థి విద్యార్థిని అభినందించిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి విద్యార్థిని అభినందిస్తున్న జిల్లా గ్రంధాలయ చైర్మన్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు గర్వకారణంగా నిలిచే విజయాన్ని స్థానిక…

మాజీ మంత్రి హరీష్ రావు కు పితృవియోగం

మాజీ మంత్రి హరీష్ రావు కు పితృవియోగం
మాజీ మంత్రి హరీష్ రావు కు పితృవియోగంసిద్దిపేట టైమ్స్ హైదరాబాద్, అక్టోబర్ 28 (మంగళవారం): మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీశ్ రావు ఇంట విషాదం నెలకొంది. హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ వృద్ధాప్య సమస్యలతో ఈ…

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే ₹10,000 ఫైన్ లేదా ఆరు నెలల జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే ₹10,000 ఫైన్ లేదా ఆరు నెలల జైలు శిక్ష
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే ₹10,000 ఫైన్ లేదా ఆరు నెలల జైలు శిక్ష రెండవసారి పట్టుబడితే ₹15,000 జరిమానా... చెల్లించని వారికి జైలు శిక్ష మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు : హుస్నాబాద్ ఏసీపీ సదానందం…

సిద్దిపేట సిటిజన్స్ క్లబ్ పై పోలీసులు మెరుపు దాడులు..పేకాట జోరుగా కొనసాగుతుందని నిర్ధారణ..?పోలీసుల అదుపులో క్లబ్…

సిద్దిపేట సిటిజన్స్ క్లబ్ పై పోలీసులు మెరుపు దాడులు..పేకాట జోరుగా కొనసాగుతుందని నిర్ధారణ..?పోలీసుల అదుపులో క్లబ్…
సిద్దిపేట సిటిజన్స్ క్లబ్ పై పోలీసులు మెరుపు దాడులు..పేకాట జోరుగా కొనసాగుతుందని నిర్ధారణ..?పోలీసుల అదుపులో క్లబ్… సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట, అక్టోబర్ 27సిద్దిపేట సిటిజన్స్ క్లబ్ పై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. సిద్దిపేట పట్టణం గాంధీ చౌరస్తాలో గల సిటిజెన్స్…

కర్నూలులో ట్రావెల్స్‌ బస్సు ఘోర అగ్నిప్రమాదం.. 25 మందికిపైగా మృతి..

కర్నూలులో ట్రావెల్స్‌ బస్సు ఘోర అగ్నిప్రమాదం.. 25 మందికిపైగా మృతి..
కర్నూలులో ట్రావెల్స్‌ బస్సు ఘోర అగ్నిప్రమాదం.. 25 మందికిపైగా మృతి.. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రధాన రహదారిపై తెల్లవారుజామున బైక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తున్న కావేరీ…

వేగంగా హుస్నాబాద్‌లో 250 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం

వేగంగా హుస్నాబాద్‌లో 250 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం
వేగంగా హుస్నాబాద్‌లో 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం రూ.82 కోట్ల తో 38 మంది వైద్యులతో ఆధునిక హాస్పటల్ నర్సింగ్ కాలేజీతో పాటు హుస్నాబాద్‌ను వైద్య రంగంలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతా ఆధునిక ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి…

“తెలంగాణ బంద్..అన్ని పార్టీల మద్దతు…ఇది ఎవరిపై పోరాటం?”

“తెలంగాణ బంద్..అన్ని పార్టీల మద్దతు…ఇది ఎవరిపై పోరాటం?”
తెలంగాణ బంద్..అన్ని పార్టీల మద్దతు...ఇది ఎవరిపై పోరాటం? మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిన రాష్ట్ర వ్యాప్త ఆందోళన సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:తెలంగాణ రాష్ట్రం లో ఈరోజు BC సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బంద్ 42% శాతం రిజర్వేషన్ల సాధన…

మనీ సర్కులేషన్ స్కీముల్లో ఎవరూ పెట్టబడులు పెట్టొద్దు..ఇదొక మోసమని గుర్తించండి..విజయ్ కుమార్, పోలీస్ కమిషనర్, సిద్ధిపేట

మనీ సర్కులేషన్ స్కీముల్లో ఎవరూ పెట్టబడులు పెట్టొద్దు..ఇదొక మోసమని గుర్తించండి..విజయ్ కుమార్, పోలీస్ కమిషనర్, సిద్ధిపేట
మనీ సర్క్యులేషన్ పేరుతో మోసం..యువకుడి ఆత్మహత్య..ఇద్దరు నిందితుల అరెస్టు..మనీ సర్కులేషన్ స్కీముల్లో ఎవరూ పెట్టబడులు పెట్టొద్దు..ఇదొక మోసమని గుర్తించండి..విజయ్ కుమార్, పోలీస్ కమిషనర్, సిద్ధిపేట సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట, అక్టోబర్ 13: క్యూనెట్ పేరుతో మనీ సర్కులేషన్ మోసం చేసిన ఇద్దరు…

గంజాయి తాగుతూ,అమ్మడానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులు అరెస్టు

గంజాయి తాగుతూ,అమ్మడానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులు అరెస్టు
గంజాయి తాగుతూ,అమ్మడానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులు అరెస్టుసిద్దిపేట టైమ్స్,మద్దూరు(అక్టోబర్,10):గంజాయి తాగుతూ,అమ్మడానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 123 గ్రాముల గంజాయి,2 సెల్‌ఫోన్ లు, ఒక బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మద్దూరు పోలీస్…

ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్‌, సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్‌, సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్‌, సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ (ప్రత్యేక ప్రతినిధి): హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం, అక్టోబర్ 7వ తేదీ…