హుస్నాబాద్ లో రెండు ఆటోలు “ఢీ” ఆరుగురికి తీవ్ర గాయాలు

హుస్నాబాద్ లో రెండు ఆటోలు “ఢీ” ఆరుగురికి తీవ్ర గాయాలు
హుస్నాబాద్ లో రెండు ఆటోలు "ఢీ".. ఆరుగురికి తీవ్ర గాయాలు.. సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీ కొన్న ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలైన ఘటన హుస్నాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా…

మహాత్మా జ్యోతి రావు పూలే స్పూర్తి తో ప్రజా పాలన

మహాత్మా జ్యోతి రావు పూలే స్పూర్తి తో ప్రజా పాలన
మహాత్మా జ్యోతి రావు పూలే స్పూర్తి తో ప్రజా పాలన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:కుల వివక్షకు వ్యతిరేకంగా సమ సమాజం కోసం పోరాడిన బహుజన తత్వవేత్త దార్శనికుడు  మహాత్మా జ్యోతిరావు…

బహిరంగంగా చెత్త వేస్తే చట్ట ప్రకారం చర్యలు

బహిరంగంగా చెత్త వేస్తే చట్ట ప్రకారం చర్యలు
బహిరంగంగా చెత్త వేస్తే చట్ట ప్రకారం చర్యలు పట్టణ ప్రజలందరూ చెత్త విభజనకు సహకరించాలి హుస్నాబాద్ పట్టణ మున్సిపల్ కమిషనర్ టీ మల్లికార్జున్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం రోజు 1, 3 వ వార్డులలో చెత్త విభజన…

ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కి ధీటుగా తయారు చేయాలి

ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కి ధీటుగా తయారు చేయాలి
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కి ధీటుగా తయారు చేయాలి తల్లిదండ్రులకు పుట్టిన ఊరు కు మంచి పేరు తేవాలి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్…

జీత్రో విత్తనాల వాడి రైతులు రాజులుకండి

జీత్రో విత్తనాల వాడి రైతులు రాజులుకండి
జీత్రో విత్తనాల వాడి రైతులు రాజులుకండి - అన్నదాత ఆగ్రో సేవా కేంద్ర ఆధ్వర్యంలో పరిశీలన- పంట ఎదుగుదలకు జిత్రో విత్తనాలు వాడండి- హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి వెంకట్రావు- సిద్దిపేట టైమ్స్ దుబ్బాక ప్రతినిధిరైతులంతా అన్నదాత వారి జిత్రో విత్తనాలు…

పేదోడి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు

పేదోడి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు
పేదోడి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం..నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం..మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు సిద్దిపేట్ టైమ్స్, రామయంపేట ప్రతినిధి; పేదోడి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం అని  మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి…

పేదవాడి కడుపు నింపడమే ప్రభుత్వ ద్యేయం.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా. దామోదర రాజనర్సింహ

పేదవాడి కడుపు నింపడమే ప్రభుత్వ ద్యేయం.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా. దామోదర రాజనర్సింహ
పేదవాడి కడుపు నింపడమే ప్రభుత్వ ద్యేయం.. అర్హులైన లబ్ధిదారులకు సన్న బియ్యం అందించాలి..కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం..పెదంటి ఆడపిల్లల పాలిటవరం..రాష్ట్రం లో 7,500  ట్రామా కేంద్రాల ఏర్పాటు..రాష్ట్ర  వైద్య ఆరోగ్యం లో నూతన పాలసీని తీసుకొస్తున్నము .. రాష్ట్ర వైద్య…

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నపు బియ్యం పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నపు బియ్యం పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నపు బియ్యం పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే 200 కోట్ల రూపాయలతో రామయంపేట్ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే డాక్టర్ మైనపల్లి రోహిత్ రావు సిద్దిపేట్ టైమ్స్ రామాయంపేట ప్రతినిధి…

కష్టపడే నాయకుడికి దక్కిన అరుదైన గౌరవం..ఆర్టీఏ మెంబర్ గా డాక్టర్ లక్కరసు సూర్య వర్మ..

కష్టపడే నాయకుడికి దక్కిన అరుదైన గౌరవం..ఆర్టీఏ మెంబర్ గా డాక్టర్ లక్కరసు సూర్య వర్మ..
కష్టపడే నాయకుడికి దక్కిన అరుదైన గౌరవం..ఆర్టీఏ మెంబర్ గా డాక్టర్ లక్కరసు సూర్య వర్మ.. సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేటసిద్దిపేట జిల్లా ఆర్టీఏ ( రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ) మెంబెర్ గా సిద్దిపేటకు చెందిన సిద్దిపేట జిల్లా ఓబీసీ సెల్ అద్యక్షులు…

హుస్నాబాద్ కు ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు…

హుస్నాబాద్ కు ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు…
హుస్నాబాద్ కు ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు... 2025-2026 విద్యా సంవత్సరం నుండి తరగతులు ప్రారంభం హర్షం వ్యక్తం చేస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు.. సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి ఫలితంగా హుస్నాబాద్ కి శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్…