సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి మంగళవారం హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
హుస్నాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం – వ్యక్తి మృతిసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, నవంబర్ 4 (ప్రతినిధి)హుస్నాబాద్ పట్టణంలో ఈరోజు ఉదయం జరిగిన దుర్ఘటనలో వ్యక్తి దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే, పట్టణంలోని 10వ వార్డ్ జ్యోతినగర్కు చెందిన పోగుల యాదగిరి (వయసు…
నేడు విద్యుత్ వినియోగదారుల దినోత్సవం..విద్యుత్ సమస్యలు ఉంటే సంప్రదించండి.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట విద్యుత్ వినియోగదారుల దినోత్సవం (కన్స్యూమర్స్ డే) సందర్బంగా వినియోగదారులకు ఏవైనా విద్యుత్ సమస్యలు ఉంటే వినియోగదారులు నేడు నవంబర్ 3, సోమవారం సిద్దిపేట లోని విద్యుత్ సర్కిల్…
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో ఘోర రోడ్డు ప్రమాదం..ప్రమాదంలో 17 మృతి.. పోలీసుల నిర్ధారణ..మృతుల సంఖ్య పెరిగే అవకాశం.. సిద్దిపేట టైమ్స్, తెలంగాణ బ్యూరో. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం…
అధైర్య పడకండి అండగా ఉంటా!.... ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంభారీ వర్షం వల్ల రైతులకు అపార నష్టం జరగడం బాధాకరంరాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: భారీ వర్షాల వల్ల రైతులకు…
భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి... తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలివరిపంట నష్టానికి ఎకరానికి రూ.25 వేలు పరిహారం ఇవ్వాలి...ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని రైతాంగాన్ని రక్షించాలి వాగులో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి…
తుఫాన్ బాధిత మహిళా రైతు కేడిక తారదేవికి ఊరట!.. ధాన్యం కొనుగోలు పూర్తి...267 బస్తాల వడ్లకు ₹2.55 లక్షలు జమ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ మండలంలోని పోతారం గ్రామానికి చెందిన మహిళా రైతు కేడిక తారదేవి ఇటీవల వరి పంటను…
మహిళా రైతు కన్నీళ్లకు స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంగోపాల్ రెడ్డి చేతుల మీదుగా ₹50,000 ల సహాయం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, అక్టోబర్ 31: చెక్కును అందజేస్తున్న బీజేపీ నాయకులు హుస్నాబాద్ మండలంలోని…
ఎట్టకేలకు గల్లంతైన యువ దంపతుల మృతదేహాలు లభ్యం వాగులో కొట్టుకుపోయి మరో యువకుడు మృతిసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ : అక్కన్నపేట మండలంలో మోత్కులపల్లె వాగులో గల్లంతైన యువ దంపతుల మృతదేహాలు లభ్యం కావడమే కాక మరో యువకుడు వాగులో కొట్టుకుపోయి మృతిచెందాడు.…
హుస్నాబాద్ పట్టణంలో వరద ముప్పు నివారణకు శాశ్వత ప్రణాళిక.. మంత్రి పొన్నం ప్రభాకర్ పాదయాత్రగా వ్యాపారులతో మమేకమై ప్రజలకు భరోసాతడిసిన ధాన్యం సహా మార్కెట్కు వచ్చే అన్ని వడ్లను వేగంగా కొనుగోలు చేయాలని ఆదేశాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం…