రంగధాంపల్లి రాజీవ్ రహదారిపై ఫ్లై ఓవర్ నిర్మించాలి..రంగధాంపల్లి గ్రామస్తుల ఆందోళన..

రంగధాంపల్లి రాజీవ్ రహదారిపై ఫ్లై ఓవర్ నిర్మించాలి..రంగధాంపల్లి గ్రామస్తుల ఆందోళన..
రంగధాంపల్లి రాజీవ్ రహదారిపై ఫ్లై ఓవర్ నిర్మించాలి..రంగధాంపల్లి గ్రామస్తుల ఆందోళన..జాతీయ రహదారి నిర్మాణంతో ఇండ్లు, వ్యవసాయ భూములు కోల్పోతున్నాం..ప్లై ఓవర్ నిర్మించే వరకు మా నిర్మాణాలు కూల్చద్దు..రంగధాంపల్లిలో నిర్మాణ పనులు అడ్డుకుని డీఈఈ కి వినతి.. సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట, అక్టోబర్…

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. సిద్దిపేట టైమ్స్, చిన్నాకోడూరు, చిన్నాకోడూరు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో 1994-95లో చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వైభవంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలో కలుసుకుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.…

కరీంనగర్ to హుస్నాబాద్ 4 లైన్ల రోడ్డు కు నిధులు మంజూరు

కరీంనగర్ to హుస్నాబాద్ 4 లైన్ల రోడ్డు కు నిధులు మంజూరు
కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు 4 లైన్ల రోడ్ల విస్తరణకు రూ. 77.20 కోట్లు మంజూరు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ…

రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించింది

రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించింది
రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందిగురుకులాల భవనాలకు అద్దె చెల్లించక తాళాలు పడుతున్న దుస్థితిఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలిగ్రూప్-1పరీక్ష వాయిదా వేయాలన్నందుకు అరెస్టు చేస్తారా.. హాస్టల్లోకి చొచ్చుకు వెళ్లి దౌర్జన్యం చేస్తారాఅగమ్య గోచరంగా మారిన వేలాది…

జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన కేడం లింగమూర్తి

జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన కేడం లింగమూర్తి
సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా కేడం లింగమూర్తి పదవి బాధ్యతల స్వీకరణ ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ…

ప్రజా ఉద్యమకారుడికి దక్కిన అరుదైన గౌరవం

ప్రజా ఉద్యమకారుడికి దక్కిన అరుదైన గౌరవం
ప్రజా ఉద్యమకారుడికి దక్కిన అరుదైన గౌరవం -విద్యార్థి దశ నుంచే పోరుబాట. -ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం. -క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీలో గుర్తింపు. -నేడు సిద్దిపేట జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్న కేడం లింగమూర్తి సిద్దిపేట…

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి…ఎస్సై మహేష్

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి…ఎస్సై మహేష్
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి చదువుకునే సమయంలో ఎలాంటి చెడు ఆలోచనలకు తావియ్యకూడదు అపరిచిత వ్యక్తుల వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే ఎలాంటి వివరాలు తెలుపవద్దు హుస్నాబాద్ ఎస్సై తోట మహేష్ సిద్దిపేట…

ఆకలి పేగుల ఆర్తనాదం సాయిబాబా

ఆకలి పేగుల ఆర్తనాదం సాయిబాబా
ఆకలి పేగుల ఆర్తనాదం సాయిబాబా హుస్నాబాద్ లో ప్రొఫెసర్ కు ఘన నివాళి సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: అణగారిన వర్గాల బాధలు తీర్చేందుకు తన జీవితాన్ని ఫణంగా పెట్టిన మహానుభావుడు సాయిబాబా అని దళిత, ప్రజాసంఘాల నాయకులు అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో…

డీజే నిర్వాహకుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి

డీజే నిర్వాహకుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి
డీజే నిర్వాహకుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పోతారం (జె) గ్రామంలో పండుగ పూట విషాద ఘటన చోటు చేసుకుంది. డీజే నిర్వాహకుల నిర్లక్ష్యానికి ఓ చిన్నారి బలైపోయింది. శనివారం రాత్రి గ్రామంలోని…

హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సంతోషాలతో సుభిక్షంగా ఉండాలి

హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సంతోషాలతో సుభిక్షంగా ఉండాలి
హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సంతోషాలతో సుభిక్షంగా ఉండాలి సతీష్ కుమార్ నివాసంలో ప్రత్యేక పూజలు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ అక్టోబర్ 11: హుస్నాబాద్ ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని హుస్నాబాద్ మాజీ…