ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నపు బియ్యం పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నపు బియ్యం పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే 200 కోట్ల రూపాయలతో రామయంపేట్ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే డాక్టర్ మైనపల్లి రోహిత్ రావు సిద్దిపేట్ టైమ్స్ రామాయంపేట ప్రతినిధి…













