రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో ఘోర రోడ్డు ప్రమాదం..ప్రమాదంలో 17 మృతి.. పోలీసుల నిర్ధారణ..మృతుల సంఖ్య పెరిగే అవకాశం.. 

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో ఘోర రోడ్డు ప్రమాదం..ప్రమాదంలో 17 మృతి.. పోలీసుల నిర్ధారణ..మృతుల సంఖ్య పెరిగే అవకాశం.. 
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో ఘోర రోడ్డు ప్రమాదం..ప్రమాదంలో 17 మృతి.. పోలీసుల నిర్ధారణ..మృతుల సంఖ్య పెరిగే అవకాశం..  సిద్దిపేట టైమ్స్, తెలంగాణ బ్యూరో. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం…

సిద్దిపేట సిటిజన్స్ క్లబ్ పై పోలీసులు మెరుపు దాడులు..పేకాట జోరుగా కొనసాగుతుందని నిర్ధారణ..?పోలీసుల అదుపులో క్లబ్…

సిద్దిపేట సిటిజన్స్ క్లబ్ పై పోలీసులు మెరుపు దాడులు..పేకాట జోరుగా కొనసాగుతుందని నిర్ధారణ..?పోలీసుల అదుపులో క్లబ్…
సిద్దిపేట సిటిజన్స్ క్లబ్ పై పోలీసులు మెరుపు దాడులు..పేకాట జోరుగా కొనసాగుతుందని నిర్ధారణ..?పోలీసుల అదుపులో క్లబ్… సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట, అక్టోబర్ 27సిద్దిపేట సిటిజన్స్ క్లబ్ పై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. సిద్దిపేట పట్టణం గాంధీ చౌరస్తాలో గల సిటిజెన్స్…

ప్రజాసేవే తన లక్ష్యం..కె.వి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ వంశీధర్ రావు..ఘనంగా కల్వకుంట్ల వంశీధర్ రావు జన్మదిన వేడుకలు..జన్మదినం సందర్భంగా లక్ష 50 వేల ఆర్థిక సాయం..

ప్రజాసేవే తన లక్ష్యం..కె.వి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ వంశీధర్ రావు..ఘనంగా కల్వకుంట్ల వంశీధర్ రావు జన్మదిన వేడుకలు..జన్మదినం సందర్భంగా లక్ష 50 వేల ఆర్థిక సాయం..
ప్రజాసేవే తన లక్ష్యం..కె.వి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ వంశీధర్ రావు..ఘనంగా కల్వకుంట్ల వంశీధర్ రావు జన్మదిన వేడుకలు..జన్మదినం సందర్భంగా లక్ష 50 వేల ఆర్థిక సాయం.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట, అక్టోబర్ 27: ప్రజాసేవే తన లక్ష్యమని కె.వి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్  వంశీధర్…

కర్నూలులో ట్రావెల్స్‌ బస్సు ఘోర అగ్నిప్రమాదం.. 25 మందికిపైగా మృతి..

కర్నూలులో ట్రావెల్స్‌ బస్సు ఘోర అగ్నిప్రమాదం.. 25 మందికిపైగా మృతి..
కర్నూలులో ట్రావెల్స్‌ బస్సు ఘోర అగ్నిప్రమాదం.. 25 మందికిపైగా మృతి.. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రధాన రహదారిపై తెల్లవారుజామున బైక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తున్న కావేరీ…

వ్యవసాయం ఎట్లుంది.. అమ్మా..రైతులతో ముచ్చటించిన హరీశ్ రావు..గోసపడుతున్నామంటూ సమాధానమిచ్చిన రైతులు..

వ్యవసాయం ఎట్లుంది.. అమ్మా..రైతులతో ముచ్చటించిన హరీశ్ రావు..గోసపడుతున్నామంటూ సమాధానమిచ్చిన రైతులు..
వ్యవసాయం ఎట్లుంది.. అమ్మా..రైతులతో ముచ్చటించిన హరీశ్ రావు..గోసపడుతున్నామంటూ సమాధానమిచ్చిన రైతులు.. సిద్దిపేట టైమ్స్, తెలంగాణ"అమ్మా బాగున్నారా... వ్యవసాయం ఎట్లా నడుస్తోంది" అంటూ రైతులను మాజీ మంత్రి హరీశ్ రావు ఆప్యాయంగా పలకరించారు. "ఏమున్నది సార్.. కేసీఆర్ లేని లోటు కనిపిస్తోంది. అన్నిటికీ…

మనీ సర్కులేషన్ స్కీముల్లో ఎవరూ పెట్టబడులు పెట్టొద్దు..ఇదొక మోసమని గుర్తించండి..విజయ్ కుమార్, పోలీస్ కమిషనర్, సిద్ధిపేట

మనీ సర్కులేషన్ స్కీముల్లో ఎవరూ పెట్టబడులు పెట్టొద్దు..ఇదొక మోసమని గుర్తించండి..విజయ్ కుమార్, పోలీస్ కమిషనర్, సిద్ధిపేట
మనీ సర్క్యులేషన్ పేరుతో మోసం..యువకుడి ఆత్మహత్య..ఇద్దరు నిందితుల అరెస్టు..మనీ సర్కులేషన్ స్కీముల్లో ఎవరూ పెట్టబడులు పెట్టొద్దు..ఇదొక మోసమని గుర్తించండి..విజయ్ కుమార్, పోలీస్ కమిషనర్, సిద్ధిపేట సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట, అక్టోబర్ 13: క్యూనెట్ పేరుతో మనీ సర్కులేషన్ మోసం చేసిన ఇద్దరు…

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు స్మాల్ బ్రేక్..!

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు స్మాల్ బ్రేక్..!
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు స్మాల్ బ్రేక్..! సిద్దిపేట టైమ్స్,హైదరాబాద్: అక్టోబర్ 09 స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% శాతం బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 పై గురువారం మధ్యంతర స్టే విధించింది…

బాండ్ పేపర్ పై సంతకం చేసి సర్పంచ్ గా పోటీ చేయాలి..సర్పంచి అభ్యర్థులకు యువత షరతు..

బాండ్ పేపర్ పై సంతకం చేసి సర్పంచ్ గా పోటీ చేయాలి..సర్పంచి అభ్యర్థులకు యువత షరతు..
బాండ్ పేపర్ పై సంతకం చేసి సర్పంచ్ గా పోటీ చేయాలి..సర్పంచి అభ్యర్థులకు యువత షరతు.. సిద్దిపేట టైమ్స్, నంగునూరు, అక్టోబరు 9: సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో యువత ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. సర్పంచ్ స్థానానికి పోటీ చేసే…

దొంగిలించిన లాప్ టాప్ లు,కంప్యూటర్ లు ప్రత్యక్షం..

దొంగిలించిన లాప్ టాప్ లు,కంప్యూటర్ లు ప్రత్యక్షం..
దొంగిలించిన లాప్ టాప్ లు,కంప్యూటర్ లు ప్రత్యక్షం.. మోడల్ స్కూల్ మెయిన్ గేట్ పక్కన ప్రత్యక్షమైన లాప్ టాప్ లు,కంప్యూటర్ లు సిద్దిపేట టైమ్స్, మద్దూరు (అక్టోబర్, 09): గత నెల (సెప్టెంబర్ ) 27న మద్దూరు మోడల్ స్కూల్ కంప్యూటర్…

స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ..

స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ..
స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ.. సిద్దిపేట టైమ్స్, బ్యూరో.స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఈనెల 11 వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై…