కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాల రాక గురించి భారత వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. వచ్చే 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకనున్నాయని తాజాగా వెల్లడించింది. గురువారం దేశ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించి ఉదయం కేరళ ను తాకాయని భారత వాతావరణ శాఖ …

TSPSC గ్రూప్1 ప్రిలిమ్స్: జూన్ 1వ తేదీ నుంచి వెబ్‌సైట్లో హాల్‌టికెట్లు

TSPSC గ్రూప్1 ప్రిలిమ్స్: జూన్ 1వ తేదీ నుంచి వెబ్‌సైట్లో హాల్‌టికెట్లు
సిద్దిపేట టైమ్స్: జూన్ 1 న గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని వెబ్ నోటు విడుదల చేసిన TSPSC. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరవాత TSPSC తొలిసారిగా నిర్వహిస్తున్న గ్రూప్ - 1 ప్రిలిమ్స్…

గొంగడికి యునెస్కో గుర్తింపు..

గొంగడికి యునెస్కో గుర్తింపు..
గొంగడికి యునెస్కో గుర్తింపు..కురుమల జీవనంలో భాగమైన 'చేనేత వస్త్రం'నలుపు, తెలుపు గొర్రెల ఉన్నితో నేత.. సిద్దిపేట టైమ్స్ దౌల్తాబాద్:నలుపు, తెలుపు గొర్రెల ఉన్నితో నేసే గొంగళ్లు తెలుగు రాష్ట్రాల్లోని కురుమల సామాజికవ ర్గం వారసత్వ సంప్రదాయంగా ఉంది. ఇళ్లలో చలికాలం వెచ్చగా,…

జీవో నెంబర్1 పాటించని ప్రైవేట్ స్కూల్ లను వెంటనే మూసివేయాలి

జీవో నెంబర్1 పాటించని ప్రైవేట్ స్కూల్ లను వెంటనే మూసివేయాలి
ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ ల దందాపై ఉద్యమించండి ప్రైవేట్  పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి ఆకర్షణీయమైన టెక్నో కాన్సెప్ట్, ఎక్స్ప్లోరీకా, వరల్డ్, ఐఐటి జేఈఈ, సిబిఎస్సి, ఇంటర్నేషనల్ లాంటి పేర్లను తొలగించాలి పాఠశాలలలో పుస్తకాలు డ్రెస్సులు స్టేషనరీ వ్యాపారం ఆపాలి…

రవాణా శాఖలో కొత్త రూల్స్.. మైనర్లు పట్టుబడితే 25000 ఫైన్

రవాణా శాఖలో కొత్త రూల్స్.. మైనర్లు పట్టుబడితే 25000 ఫైన్
సిద్దిపేట టైమ్స్ జూన్ 1 నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్సు నిబంధనలు అమలులోకి రానున్నాయి అని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2024 జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానుండగా, ట్రాఫిక్ పోలీసులు…

కార్యకర్తలకు అండగా భారత రాష్ట్ర సమితి

కార్యకర్తలకు అండగా భారత రాష్ట్ర సమితి
కార్యకర్తలకు అండగా భారత రాష్ట్ర సమితి పార్టీ రెండు లక్షల చెక్కు అందజేసిన మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:ప్రమాదవశాత్తు మరణించిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కు పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా రెండు లక్షల రూపాయలు అందజేస్తూ…

హుస్నాబాద్ డిపోలో ఆదర్శ ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డులు

హుస్నాబాద్ డిపోలో ఆదర్శ ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డులు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో బుధవారం రోజు డిపో మేనేజర్ డి సి హెచ్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆదర్శ ఉద్యోగుల అభినందన సభ నిర్వహించారు. మార్చ్,ఏప్రిల్- 2024 మాసానికి సంబంధించి కండక్టర్స్ బెస్ట్ E. P.…

Pushpa 2: పుష్ప 2 నుంచి కపుల్ సాంగ్ 

Pushpa 2: పుష్ప 2 నుంచి కపుల్ సాంగ్ 
పుష్ప 2 నుంచి కపుల్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ఆకట్టుకున్నాయి. పుష్ప-శ్రీవల్లి మీద చిత్రీకరించిన ఈ పాటలో బన్నీ-రష్మిక అదరగొట్టేశారు. ఈ కపుల్ సాంగ్. "సూసేకి అగ్గిరవ్వ మాదిరి…

ప్రభుత్వ భూమి కబ్జా.. డంపు యార్డు గేటుకు అడ్డుగా నిర్మాణం..

ప్రభుత్వ భూమి కబ్జా.. డంపు యార్డు గేటుకు అడ్డుగా నిర్మాణం..
ప్రభుత్వ భూమి కబ్జా.. డంపు యార్డు గేటుకు అడ్డుగా నిర్మాణం..ఆక్రమిత స్థలాల్లో వెలిసిన షెడునోరు మెదపని రెవెన్యూ, మునిసిపల్‌ అధికారులు.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి;సిద్దిపేట మున్సిపాలిటీలో భూ కబ్జాల పరంపర కొనసాగుతోంది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు జెండా పాతేస్తున్నారు.…

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..-ఎస్సై వి.గంగరాజు.

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..-ఎస్సై వి.గంగరాజు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..అత్యవసర సమయంలో 1930 నెంబర్ కాల్ చేయండి..-ఎస్సై వి.గంగరాజు. సిద్దిపేట టైమ్స్, దుబ్బాక ప్రతినిధి; సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దుబ్బాక ఎస్సై వి.గంగరాజు స్పష్టం చేశారు. దుబ్బాక పోలీస్ పరిధిలో లో…