కరీంనగర్ to హుస్నాబాద్ 4 లైన్ల రోడ్డు కు నిధులు మంజూరు

కరీంనగర్ to హుస్నాబాద్ 4 లైన్ల రోడ్డు కు నిధులు మంజూరు
కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు 4 లైన్ల రోడ్ల విస్తరణకు రూ. 77.20 కోట్లు మంజూరు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ…

రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించింది

రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించింది
రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందిగురుకులాల భవనాలకు అద్దె చెల్లించక తాళాలు పడుతున్న దుస్థితిఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలిగ్రూప్-1పరీక్ష వాయిదా వేయాలన్నందుకు అరెస్టు చేస్తారా.. హాస్టల్లోకి చొచ్చుకు వెళ్లి దౌర్జన్యం చేస్తారాఅగమ్య గోచరంగా మారిన వేలాది…

ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్న హై కోర్ట్ జడ్జి జస్టిస్ విజయసేన్ రెడ్డి..

ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్న హై కోర్ట్ జడ్జి జస్టిస్ విజయసేన్ రెడ్డి..
ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్న హై కోర్ట్ జడ్జి జస్టిస్ విజయసేన్ రెడ్డి… హరిత హోటల్ లో పోలీస్ గౌరవ వందన స్వీకరించిన హై కోర్ట్ జడ్జి పూల బొకేలతో ఘనంగా స్వాగతం పలికిన-మెదక్ జిల్లా జడ్జి లక్మి శారద, సీనియర్…

జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన కేడం లింగమూర్తి

జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన కేడం లింగమూర్తి
సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా కేడం లింగమూర్తి పదవి బాధ్యతల స్వీకరణ ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ…

ప్రజా ఉద్యమకారుడికి దక్కిన అరుదైన గౌరవం

ప్రజా ఉద్యమకారుడికి దక్కిన అరుదైన గౌరవం
ప్రజా ఉద్యమకారుడికి దక్కిన అరుదైన గౌరవం -విద్యార్థి దశ నుంచే పోరుబాట. -ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం. -క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీలో గుర్తింపు. -నేడు సిద్దిపేట జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్న కేడం లింగమూర్తి సిద్దిపేట…

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి…ఎస్సై మహేష్

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి…ఎస్సై మహేష్
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి చదువుకునే సమయంలో ఎలాంటి చెడు ఆలోచనలకు తావియ్యకూడదు అపరిచిత వ్యక్తుల వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే ఎలాంటి వివరాలు తెలుపవద్దు హుస్నాబాద్ ఎస్సై తోట మహేష్ సిద్దిపేట…

అసాంఘిక కార్యకలాపాల అడ్డాల తొలగింపు

అసాంఘిక కార్యకలాపాల అడ్డాల తొలగింపు
హుస్నాబాద్ శివారులో అసాంఘిక కార్యకలాపాల అడ్డాల తొలగింపు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు....ఏసిపి సతీష్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులోని సబ్ స్టేషన్ ప్రధాన రహదారి సమీపంలో చిరు వ్యాపార కేంద్రాలు ఏర్పాటు…

స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి..కలసికట్టుగా పనిచేయండి..ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ ముఖ్యనాయకుల సమావేశంలో పీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్

స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి..కలసికట్టుగా పనిచేయండి..ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ ముఖ్యనాయకుల సమావేశంలో పీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్
స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి..కలసికట్టుగా పనిచేయండి….ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ ముఖ్యనాయకుల సమావేశంలో పీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్హాజరైన మంత్రులు దామోదర్ రాజనర్సింహపొన్నం ప్రభాకర్..దీపా దాస్ మున్షీఅసెంబ్లీ, పార్లమెంట్ కుపోటీ చేసి ఓడిపోయిన నేతలు….పాల్గొన్నారు. సిద్దిపేట టైమ్స్: మెదక్ ప్రత్యేక ప్రతినిధి:…

ఆకలి పేగుల ఆర్తనాదం సాయిబాబా

ఆకలి పేగుల ఆర్తనాదం సాయిబాబా
ఆకలి పేగుల ఆర్తనాదం సాయిబాబా హుస్నాబాద్ లో ప్రొఫెసర్ కు ఘన నివాళి సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: అణగారిన వర్గాల బాధలు తీర్చేందుకు తన జీవితాన్ని ఫణంగా పెట్టిన మహానుభావుడు సాయిబాబా అని దళిత, ప్రజాసంఘాల నాయకులు అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో…

డీజే నిర్వాహకుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి

డీజే నిర్వాహకుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి
డీజే నిర్వాహకుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పోతారం (జె) గ్రామంలో పండుగ పూట విషాద ఘటన చోటు చేసుకుంది. డీజే నిర్వాహకుల నిర్లక్ష్యానికి ఓ చిన్నారి బలైపోయింది. శనివారం రాత్రి గ్రామంలోని…