ఘనంగా పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం

ఘనంగా పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం
ఘనంగా పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీష్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర పోలీస్ కుటుంబాలకు పోలీస్ శాఖ అండగా…

రంగధాంపల్లి రాజీవ్ రహదారిపై ఫ్లై ఓవర్ నిర్మించాలి..రంగధాంపల్లి గ్రామస్తుల ఆందోళన..

రంగధాంపల్లి రాజీవ్ రహదారిపై ఫ్లై ఓవర్ నిర్మించాలి..రంగధాంపల్లి గ్రామస్తుల ఆందోళన..
రంగధాంపల్లి రాజీవ్ రహదారిపై ఫ్లై ఓవర్ నిర్మించాలి..రంగధాంపల్లి గ్రామస్తుల ఆందోళన..జాతీయ రహదారి నిర్మాణంతో ఇండ్లు, వ్యవసాయ భూములు కోల్పోతున్నాం..ప్లై ఓవర్ నిర్మించే వరకు మా నిర్మాణాలు కూల్చద్దు..రంగధాంపల్లిలో నిర్మాణ పనులు అడ్డుకుని డీఈఈ కి వినతి.. సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట, అక్టోబర్…

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. సిద్దిపేట టైమ్స్, చిన్నాకోడూరు, చిన్నాకోడూరు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో 1994-95లో చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వైభవంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలో కలుసుకుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.…

‘పంచాయతీ’ కోసం ఎదురుచూపులు..గాడి తప్పుతున్న గ్రామ పాలన..గ్రామాల్లో అభివృద్ధి శూన్యం..

‘పంచాయతీ’ కోసం ఎదురుచూపులు..గాడి తప్పుతున్న గ్రామ పాలన..గ్రామాల్లో అభివృద్ధి శూన్యం..
'పంచాయతీ' కోసం ఎదురుచూపులు..గాడి తప్పుతున్న గ్రామ పాలన..గ్రామాల్లో అభివృద్ధి శూన్యం.. సిద్దిపేట టైమ్స్, జగదేవపూర్ తెలంగాణలో స్థానిక సర్పంచ్ ఎన్నికల కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సర్పంచ్ పదవీ కాలం గత ఫిబ్రవరి 1వ తేదీతో ముగిసిన నేపథ్యంలో,…

కరీంనగర్ to హుస్నాబాద్ 4 లైన్ల రోడ్డు కు నిధులు మంజూరు

కరీంనగర్ to హుస్నాబాద్ 4 లైన్ల రోడ్డు కు నిధులు మంజూరు
కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు 4 లైన్ల రోడ్ల విస్తరణకు రూ. 77.20 కోట్లు మంజూరు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ…

రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించింది

రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించింది
రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందిగురుకులాల భవనాలకు అద్దె చెల్లించక తాళాలు పడుతున్న దుస్థితిఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలిగ్రూప్-1పరీక్ష వాయిదా వేయాలన్నందుకు అరెస్టు చేస్తారా.. హాస్టల్లోకి చొచ్చుకు వెళ్లి దౌర్జన్యం చేస్తారాఅగమ్య గోచరంగా మారిన వేలాది…

ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్న హై కోర్ట్ జడ్జి జస్టిస్ విజయసేన్ రెడ్డి..

ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్న హై కోర్ట్ జడ్జి జస్టిస్ విజయసేన్ రెడ్డి..
ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్న హై కోర్ట్ జడ్జి జస్టిస్ విజయసేన్ రెడ్డి… హరిత హోటల్ లో పోలీస్ గౌరవ వందన స్వీకరించిన హై కోర్ట్ జడ్జి పూల బొకేలతో ఘనంగా స్వాగతం పలికిన-మెదక్ జిల్లా జడ్జి లక్మి శారద, సీనియర్…

జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన కేడం లింగమూర్తి

జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన కేడం లింగమూర్తి
సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా కేడం లింగమూర్తి పదవి బాధ్యతల స్వీకరణ ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ…

ప్రజా ఉద్యమకారుడికి దక్కిన అరుదైన గౌరవం

ప్రజా ఉద్యమకారుడికి దక్కిన అరుదైన గౌరవం
ప్రజా ఉద్యమకారుడికి దక్కిన అరుదైన గౌరవం -విద్యార్థి దశ నుంచే పోరుబాట. -ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం. -క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీలో గుర్తింపు. -నేడు సిద్దిపేట జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్న కేడం లింగమూర్తి సిద్దిపేట…

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి…ఎస్సై మహేష్

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి…ఎస్సై మహేష్
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి చదువుకునే సమయంలో ఎలాంటి చెడు ఆలోచనలకు తావియ్యకూడదు అపరిచిత వ్యక్తుల వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే ఎలాంటి వివరాలు తెలుపవద్దు హుస్నాబాద్ ఎస్సై తోట మహేష్ సిద్దిపేట…