కర్నూలులో ట్రావెల్స్‌ బస్సు ఘోర అగ్నిప్రమాదం.. 25 మందికిపైగా మృతి..

కర్నూలులో ట్రావెల్స్‌ బస్సు ఘోర అగ్నిప్రమాదం.. 25 మందికిపైగా మృతి..
కర్నూలులో ట్రావెల్స్‌ బస్సు ఘోర అగ్నిప్రమాదం.. 25 మందికిపైగా మృతి.. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రధాన రహదారిపై తెల్లవారుజామున బైక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తున్న కావేరీ…

పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్తెలంగాణలో మొదటి పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: తెలంగాణలో ఈ సీజన్‌లో తొలి పత్తి కొనుగోలు కేంద్రాన్ని హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొండాపూర్ సమీపంలోని గోమాత పత్తి మిల్లులో…

పోలీస్ విధులు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన

పోలీస్ విధులు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన
పోలీస్ విధులు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన హుస్నాబాద్, కోహెడ పోలీస్ స్టేషన్లలో ఓపెన్ హౌస్ కార్యక్రమంసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ / కోహెడ: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఫ్లాగ్ డే కార్యక్రమాల భాగంగా హుస్నాబాద్, కోహెడ పోలీస్ స్టేషన్లలో బుధవారం ఓపెన్…

వేగంగా హుస్నాబాద్‌లో 250 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం

వేగంగా హుస్నాబాద్‌లో 250 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం
వేగంగా హుస్నాబాద్‌లో 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం రూ.82 కోట్ల తో 38 మంది వైద్యులతో ఆధునిక హాస్పటల్ నర్సింగ్ కాలేజీతో పాటు హుస్నాబాద్‌ను వైద్య రంగంలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతా ఆధునిక ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి…

హుస్నాబాద్‌లో ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం

హుస్నాబాద్‌లో ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం
హుస్నాబాద్‌లో ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం అమరవీరుల సేవలను స్మరించుకుందాం — ఏసీపీ సదానందం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, అక్టోబర్ 21: పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్…

వ్యవసాయం ఎట్లుంది.. అమ్మా..రైతులతో ముచ్చటించిన హరీశ్ రావు..గోసపడుతున్నామంటూ సమాధానమిచ్చిన రైతులు..

వ్యవసాయం ఎట్లుంది.. అమ్మా..రైతులతో ముచ్చటించిన హరీశ్ రావు..గోసపడుతున్నామంటూ సమాధానమిచ్చిన రైతులు..
వ్యవసాయం ఎట్లుంది.. అమ్మా..రైతులతో ముచ్చటించిన హరీశ్ రావు..గోసపడుతున్నామంటూ సమాధానమిచ్చిన రైతులు.. సిద్దిపేట టైమ్స్, తెలంగాణ"అమ్మా బాగున్నారా... వ్యవసాయం ఎట్లా నడుస్తోంది" అంటూ రైతులను మాజీ మంత్రి హరీశ్ రావు ఆప్యాయంగా పలకరించారు. "ఏమున్నది సార్.. కేసీఆర్ లేని లోటు కనిపిస్తోంది. అన్నిటికీ…

చరిత్ర విభాగంలో హుస్నాబాద్ వాసి గీత కు డాక్టరేట్

చరిత్ర విభాగంలో హుస్నాబాద్ వాసి గీత కు డాక్టరేట్
చరిత్ర విభాగంలో హుస్నాబాద్ వాసి గీత కు డాక్టరేట్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: కాకతీయ యూనివర్సిటీ చరిత్ర విభాగ పరిశోధకురాలు కె గీత కు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కట్ల రాజేందర్ డాక్టరేట్ ను ప్రకటించారు. డాక్టర్ గీత  …

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు  హుస్నాబాద్ విద్యార్థిని ఎంపిక

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు  హుస్నాబాద్ విద్యార్థిని ఎంపిక
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు  హుస్నాబాద్ విద్యార్థిని ఎంపికసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, అక్టోబర్ 17: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన కె. సింధు ప్రియ TGSWRS జూనియర్ కాలేజీ (గర్ల్స్), బెజ్జంకి పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని రాష్ట్ర స్థాయి…

“తెలంగాణ బంద్..అన్ని పార్టీల మద్దతు…ఇది ఎవరిపై పోరాటం?”

“తెలంగాణ బంద్..అన్ని పార్టీల మద్దతు…ఇది ఎవరిపై పోరాటం?”
తెలంగాణ బంద్..అన్ని పార్టీల మద్దతు...ఇది ఎవరిపై పోరాటం? మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిన రాష్ట్ర వ్యాప్త ఆందోళన సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:తెలంగాణ రాష్ట్రం లో ఈరోజు BC సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బంద్ 42% శాతం రిజర్వేషన్ల సాధన…

బాణాసంచా విక్రయదారులు అనుమతి తీసుకోవాలి

బాణాసంచా విక్రయదారులు అనుమతి తీసుకోవాలి
బాణాసంచా విక్రయదారులు అనుమతి తీసుకోవాలి హుస్నాబాద్ ఏసీపి సదానందం సిద్దిపేట టైమ్స్ చేర్యాల ప్రతినిధి : బాణాసంచా విక్రయదారులు తప్పకుండా అనుమతి తీసుకుని విక్రయాలు చేయాలని హుస్నాబాద్ ఏసీపీ సదానందం అన్నారు. గురువారం ఏసీపి మాట్లాడుతూ ప్రజల భద్రత, క్షేమాన్ని దృష్టిలో…