సిద్దిపేట జిల్లాలో పలువురు తహశీల్దార్ల బదిలీ..

సిద్దిపేట జిల్లాలో పలువురు తహశీల్దార్ల బదిలీ.. సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట, సెప్టెంబరు 28: సిద్దిపేట జిల్లాలో పలువురు తహశీల్దార్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హైమావతి ఉత్తర్వులు జారీ చేశారు.నంగునూరు తహశీల్దారు సరితను మర్కూక్ మండలానికి బదిలి చేశారు.…

ఉత్కంఠ మధ్య భారత్, పాకిస్థాన్ క్రికెట్..భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ కోసం స్క్రీనింగ్ లు..

ఉత్కంఠ మధ్య భారత్, పాకిస్థాన్ క్రికెట్..భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ కోసం స్క్రీనింగ్ లు..
భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ కోసం స్క్రీనింగ్ లు.. ఉత్కంఠ మధ్య భారత్, పాకిస్థాన్ క్రికెట్.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట. ఉత్కంఠ మధ్య భారత్, పాకిస్థాన్ క్రికెట్ కొనసాగుతుంది. దాయాదుల మధ్య పోరు కాబట్టి యువత ఆసక్తి గా మ్యాచ్ తిలకిస్తున్నారు. భారత్…

బ్రేకింగ్ న్యూస్..తెలంగాణలో 23 మంది ఐపీఎస్ ల బదిలీ..హైదరాబాద్ నూతన కమిషనర్‌గా సజ్జనార్, హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్..

బ్రేకింగ్ న్యూస్..తెలంగాణలో 23 మంది ఐపీఎస్ ల బదిలీ..హైదరాబాద్ నూతన కమిషనర్‌గా సజ్జనార్, హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్..
బ్రేకింగ్ న్యూస్..తెలంగాణలో 23 మంది ఐపీఎస్ ల బదిలీ..హైదరాబాద్ నూతన కమిషనర్‌గా సజ్జనార్, హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్.. సిద్దిపేట టైమ్స్ తెలంగాణ బ్యూరో తెలంగాణలో 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ…

హుస్నాబాద్‌లో మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకుల పంపిణీ

హుస్నాబాద్‌లో మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకుల పంపిణీ
హుస్నాబాద్‌లో మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకుల పంపిణీ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు స్టీల్ బ్యాంకుల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం…

మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల..రేపటి నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణ..టెండర్ ఫీజు రూ. 3 లక్షలు.. తెలంగాణ

మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల..రేపటి నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణ..టెండర్ ఫీజు రూ. 3 లక్షలు.. తెలంగాణ
మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల..రేపటి నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణ..టెండర్ ఫీజు రూ. 3 లక్షలు.. తెలంగాణ సిద్దిపేట టైమ్స్, తెలంగాణతెలంగాణలో మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు నేడు ప్రభుత్వం…

హుస్నాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌లో ద్విచక్ర వాహన వేలం

హుస్నాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌లో ద్విచక్ర వాహన వేలంసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, సెప్టెంబర్ 23 : హుస్నాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌లో గతంలో పట్టుబడిన ఒక టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనంను వేలం వేయనున్నారు. ఈ వేలంపాట బుధవారం, 24-09-2025 ఉదయం 11 గంటలకు…

దొంగతనాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

దొంగతనాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
   దొంగతనాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి కేసు నమోదైన వెంటనే నిందితులను అరెస్టు చేయాలి... పెండింగ్ కేసులు డిస్పోజ్ చేయాలి డయల్ 100 కు స్పందించాలి... ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలి హుస్నాబాద్ డివిజన్ పెండింగ్ కేసుల సమీక్ష…

దసరా లక్కీ డ్రా పేరుతో ఆశ్చర్యకరమైన ఆఫర్లు..

దసరా లక్కీ డ్రా పేరుతో ఆశ్చర్యకరమైన ఆఫర్లు..
దసరా లక్కీ డ్రా పేరుతో ఆశ్చర్యకరమైన ఆఫర్లు.. సిద్దిపేట టైమ్స్, తెలంగాణ తెలంగాణలో బతుకమ్మ, దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.. ఇక దసరా సందర్భంగా కొందరు లక్కీ డ్రా పేరిట ఆశ్చర్యకరమైన ఆఫర్లు ప్రకటిస్తున్నారు. జనాన్ని ఆకట్టుకుని తమ జేబులు నింపుకునేందుకు ప్లాన్లు రూపొందిస్తున్నారు.…

హైదరాబాద్‌లో సస్టెనిబిలిటీ ఆన్ వీల్స్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్‌లో సస్టెనిబిలిటీ ఆన్ వీల్స్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్‌లో సస్టెనిబిలిటీ ఆన్ వీల్స్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ యంత్రాల ద్వారా రీసైక్లింగ్ చేయడం ఈ వాహన ప్రధాన లక్ష్యం హుస్నాబాద్ ఇన్నోవేషన్ పార్క్ & 18 స్టార్టప్స్ కలసి రూపొందించిన వినూత్న ప్రాజెక్ట్ హుస్నాబాద్ మున్సిపాలిటీకే తొలి రీసైక్లింగ్…

ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా… వంగ రాజేశ్వర్ రెడ్డి

ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా… వంగ రాజేశ్వర్ రెడ్డి
ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా... వంగ రాజేశ్వర్ రెడ్డి సిద్దిపేట టైమ్స్ డెస్క్: చిన్నకోడూరు మండల ప్రజలకు ఏ ఆపద వచ్చిన తనను సంప్రదించవచ్చని, ఎల్లప్పుడూ తాను అందుబాటులో ఉంటానని వంగ రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రమైన చిన్నకోడూరులో పర్యటించారు.…