హుస్నాబాద్లో మోదీకి పాలాభిషేకం.. జీఎస్టీ తగ్గింపుపై బీజేపీ నేతల సంబరాలు
హుస్నాబాద్లో మోదీకి పాలాభిషేకం – జీఎస్టీ తగ్గింపుపై బీజేపీ నేతల సంబరాలు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, సెప్టెంబర్ 6: సామాన్య, మధ్యతరగతి ప్రజలకు, రైతులకు ఊరటనిచ్చేలా కేంద్రం జీఎస్టీ పన్నుల్లో భారీ తగ్గింపులు అమలు చేయనున్న నేపథ్యంలో హుస్నాబాద్ టౌన్ బీజేపీ…













