బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి పోచారం శ్రీనివాస్ రెడ్డి.. పోచారం కు మంత్రి పదవి ఆఫర్..

బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి పోచారం శ్రీనివాస్ రెడ్డి.. పోచారం కు మంత్రి పదవి ఆఫర్..
కాంగ్రెస్ లోకి పోచారం శ్రీనివాస్ రెడ్డి.. పోచారం కు మంత్రి పదవి ఆఫర్.. సిద్దిపేట టైమ్స్, హైదరాబాద్‌:  బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు మరో షాక్ తగిలింది. శాసనసభ మాజీ స్పీకర్, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని విడి…

Breaking: కాంగ్రెస్ MLA భార్య ఆత్మహత్య

Breaking: కాంగ్రెస్ MLA భార్య ఆత్మహత్య
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూప దేవి ఆత్మహత్యసిద్దిపేట టైమ్స్ డెస్క్:కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ MLA మేడిపల్లి సత్యం ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య రూపా దేవి గురువారం సాయంత్రం  ఆత్మహత్య కు పాల్పడ్డారు.…

ఖబర్దార్‌ కాంగ్రెస్‌.. ఉద్యోగాలు ఇస్తారా ..గద్దె దిగుతారా..

ఖబర్దార్‌ కాంగ్రెస్‌.. ఉద్యోగాలు ఇస్తారా ..గద్దె దిగుతారా..
ఖబర్దార్‌ కాంగ్రెస్‌.. ఉద్యోగాలు ఇస్తారా ..గద్దె దిగుతారా..గ్రూప్‌-1లో 1600, గ్రూప్‌-2లో 2000, గ్రూప్‌-3లో 3000, డీఎస్సీలో 25 వేలు పోస్టులు పెంచాలిహామీలు అమలుచేసేదాకా వదిలిపెట్టంనిరుద్యోగులు, విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు నిలబడినట్టు చరిత్రలో లేదు1:100 నిష్పత్తిలో గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షలకు అభ్యర్థులను ఎంపిక…

అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లను మూసివేయాలి

అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లను మూసివేయాలి
అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లను మూసివేయాలిశ్రీ చైతన్య, మాంటిస్సోరి స్కూల్స్ ల పాఠ్యపుస్తకాలు సీజ్DYFI జిల్లా అధ్యక్షులు జి. శివరాజ్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: విద్యను వ్యాపారం చేస్తున్న ప్రవేట్ పాఠశాలలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలని డివైఎఫ్ఐ…

బుక్స్ పేరిట దోపిడీకి తెరలేపిన శ్రీ చైతన్య పాఠశాల..అధిక రేట్లకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాల సిబ్బంది..అధిక రేట్లను చూసి బెంబేలెత్తుతున్నా తల్లిదండ్రులు..

బుక్స్ పేరిట దోపిడీకి తెరలేపిన శ్రీ చైతన్య పాఠశాల..అధిక రేట్లకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాల సిబ్బంది..అధిక రేట్లను చూసి బెంబేలెత్తుతున్నా తల్లిదండ్రులు..
బుక్స్ పేరిట దోపిడీకి తెరలేపిన శ్రీ చైతన్య పాఠశాల..అధిక రేట్లకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాల సిబ్బంది..అధిక రేట్లను చూసి బెంబేలెత్తుతున్నా తల్లిదండ్రులు..అధిక ధరలు, పాఠశాల పేరు ముద్రించడం పై విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు.. సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట ప్రతినిధి:సిద్దిపేట లో…

మేడ్చల్లో దారుణం.. బుర్కా వేసుకుని దోపిడీ యత్నం..

మేడ్చల్లో దారుణం.. బుర్కా వేసుకుని దోపిడీ యత్నం..
మేడ్చల్లో దారుణం.. బుర్కా వేసుకుని దోపిడీకి ప్రయత్నం.. https://youtu.be/Si-KCsgOCAg?si=0ZKIRrkHQ9jaFdft మేడ్చల్ దోపిడీ ఘటన సీసీటీవీ విజువల్స్ సిద్దిపేట టైమ్స్, బ్యూరో : మేడ్చల్ లో గురువారం దారుణ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పట్టణంలోని జగదాంబ బంగారం…

చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలి.. బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు

చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలి.. బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు
చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలి..10వ తరగతి పాస్ అయిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పది వేల రూపాయలు ఇవ్వాలి..బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు సామల్ల సాయిప్రేమ్, గుడికందుల నరేష్, భూక్య భిక్షపతి, సందులపురం దుర్గా ప్రసాద్..…

20 ఏండ్ల అవినీతిపై చర్చకు సిద్ధమా..?ఇల్లీగల్ పనులకు సహాకారం ఇవ్వడం లేదనే కమిషనర్ వద్దంటున్నారు..మహిళ అధికారిని పై బిఆర్ఎస్ నాయకుల చర్యలు అనైతికం..త్వరలో మున్సిపల్ కౌన్సిల్ పై అవిశ్వాస తీర్మాణం..సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ కౌన్సిలర్స్..

20 ఏండ్ల అవినీతిపై చర్చకు సిద్ధమా..?ఇల్లీగల్ పనులకు సహాకారం ఇవ్వడం లేదనే కమిషనర్ వద్దంటున్నారు..మహిళ అధికారిని పై బిఆర్ఎస్ నాయకుల చర్యలు అనైతికం..త్వరలో మున్సిపల్ కౌన్సిల్ పై అవిశ్వాస తీర్మాణం..సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ కౌన్సిలర్స్..
20 ఏండ్ల అవినీతిపై చర్చకు సిద్ధమా..?ఇల్లీగల్ పనులకు సహాకారం ఇవ్వడం లేదనే కమిషనర్ వద్దంటున్నారు..మహిళ అధికారిని పై బిఆర్ఎస్ నాయకుల చర్యలు అనైతికం..సిద్దిపేట అభివృద్ధి పై విజిలెన్స్  ద్వారా విచారణ చేపట్టాలి..త్వరలో మున్సిపల్ కౌన్సిల్ పై అవిశ్వాస తీర్మాణం..సిద్దిపేట పట్టణ కాంగ్రెస్…

నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై మోడీ మౌనం విడాలి!

నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై మోడీ మౌనం విడాలి!
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని బీఎస్పీ ఆఫీసులో నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై హుస్నాబాద్ నియోజకవర్గ బీఎస్పీ ఇంచార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ.. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై మోడీజీ మౌన వ్రతం విడాలి!!!ఇంట్లో…

హిందువులకు, ముస్లీంలకు వేరు వేరు న్యాయాలా.. మెదక్ ఎంపీ రఘునందన్

హిందువులకు, ముస్లీంలకు వేరు వేరు న్యాయాలా.. మెదక్ ఎంపీ రఘునందన్
హిందువులకు, ముస్లీంలకు వేరు వేరు న్యాయాలావిధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులను సస్పెండ్ చేయాలి ఫోన్ ట్యాపింగ్ పోలీసులకు జైలు గతి పట్టిందితప్పు చేసిన వారికి శిక్ష పడేలా చూడండి మీడియా సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు.... సిద్దిపేట టైమ్స్,…