అనభేరి విగ్రహాన్ని డిపో క్రాస్ రోడ్డులోనే పునప్రతిష్ఠించాలి..సిపిఐ నేత చాడ

అనభేరి విగ్రహాన్ని డిపో క్రాస్ రోడ్డులోనే పునప్రతిష్ఠించాలి..సిపిఐ నేత చాడ
అనభేరి ప్రభాకర్ రావు విగ్రహాన్ని బస్ డిపో క్రాస్ రోడ్డులోనే పునప్రతిష్ఠించాలి హుస్నాబాద్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించిన సిపిఐ నేత చాడ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్‌: హుస్నాబాద్‌ పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపో క్రాస్ రోడ్డులో ఉన్న తెలంగాణ సాయుధ పోరాట…

హుస్నాబాద్‌ ఫంక్షన్ హాల్స్‌లో ప్లాస్టిక్‌పై నిషేధం!..

హుస్నాబాద్‌ ఫంక్షన్ హాల్స్‌లో ప్లాస్టిక్‌పై నిషేధం!..
హుస్నాబాద్‌ ఫంక్షన్ హాల్స్‌లో ప్లాస్టిక్‌పై నిషేధం!...ప్లాస్టిక్ వాడితే రూ.10 వేల జరిమానా... కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:హుస్నాబాద్ పట్టణంలోని ఫంక్షన్ హాల్స్‌లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని కమిషనర్ టి. మల్లికార్జున్ సూచించారు. శుక్రవారం పురపాలక సంఘ కార్యాలయంలో…

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి మంగళవారం హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

హుస్నాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – వ్యక్తి మృతి

హుస్నాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – వ్యక్తి మృతి
హుస్నాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – వ్యక్తి మృతిసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్‌, నవంబర్‌ 4 (ప్రతినిధి)హుస్నాబాద్ పట్టణంలో ఈరోజు ఉదయం జరిగిన దుర్ఘటనలో వ్యక్తి దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే, పట్టణంలోని 10వ వార్డ్ జ్యోతినగర్‌కు చెందిన పోగుల యాదగిరి (వయసు…

నేడు విద్యుత్ వినియోగదారుల దినోత్సవం..విద్యుత్ సమస్యలు ఉంటే సంప్రదించండి..

నేడు విద్యుత్ వినియోగదారుల దినోత్సవం..విద్యుత్ సమస్యలు ఉంటే సంప్రదించండి..
నేడు విద్యుత్ వినియోగదారుల దినోత్సవం..విద్యుత్ సమస్యలు ఉంటే సంప్రదించండి.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట విద్యుత్ వినియోగదారుల దినోత్సవం (కన్స్యూమర్స్ డే) సందర్బంగా వినియోగదారులకు ఏవైనా విద్యుత్ సమస్యలు ఉంటే వినియోగదారులు నేడు నవంబర్ 3, సోమవారం  సిద్దిపేట లోని   విద్యుత్ సర్కిల్…

భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.. మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు

భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.. మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు
భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి... తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలివరిపంట నష్టానికి ఎకరానికి రూ.25 వేలు పరిహారం ఇవ్వాలి...ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని రైతాంగాన్ని రక్షించాలి వాగులో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి…

మహిళా రైతు కన్నీళ్లకు స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

మహిళా రైతు కన్నీళ్లకు స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
మహిళా రైతు కన్నీళ్లకు స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంగోపాల్ రెడ్డి చేతుల మీదుగా ₹50,000 ల సహాయం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, అక్టోబర్ 31: చెక్కును అందజేస్తున్న బీజేపీ నాయకులు హుస్నాబాద్ మండలంలోని…

ఎట్టకేలకు గల్లంతైన యువ దంపతుల మృతదేహాలు లభ్యం

ఎట్టకేలకు గల్లంతైన యువ దంపతుల మృతదేహాలు లభ్యం
ఎట్టకేలకు గల్లంతైన యువ దంపతుల మృతదేహాలు లభ్యం వాగులో కొట్టుకుపోయి మరో యువకుడు మృతిసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ : అక్కన్నపేట మండలంలో మోత్కులపల్లె  వాగులో గల్లంతైన యువ దంపతుల మృతదేహాలు లభ్యం కావడమే కాక మరో యువకుడు వాగులో కొట్టుకుపోయి మృతిచెందాడు.…

వరద ముప్పు నివారణకు శాశ్వత ప్రణాళిక.. మంత్రి పొన్నం

వరద ముప్పు నివారణకు శాశ్వత ప్రణాళిక.. మంత్రి పొన్నం
హుస్నాబాద్ పట్టణంలో వరద ముప్పు నివారణకు శాశ్వత ప్రణాళిక.. మంత్రి పొన్నం ప్రభాకర్ పాదయాత్రగా వ్యాపారులతో మమేకమై ప్రజలకు భరోసాతడిసిన ధాన్యం సహా మార్కెట్కు వచ్చే అన్ని వడ్లను వేగంగా కొనుగోలు చేయాలని ఆదేశాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం…

తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలి

తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలి
తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలి..కొనుగోళ్ల లో ప్రభుత్వ  నిర్లక్ష్యం వలనే రైతులు నష్టపోతున్నారుబి ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా హుస్నాబాద్…