గ్రూప్-2 & డీఎస్సీ ని వాయిదా వేయాలి

గ్రూప్-2 & డీఎస్సీ ని వాయిదా వేయాలి
గ్రూప్-2 & డీఎస్సీ ని వాయిదా వేయాలి: హుస్నాబాద్ నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇంచార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ సిద్దిపేట టైమ్స్ డెస్క్: నిరుద్యోగ యువత కోరుతున్నట్టు గ్రూప్-2 మరియు డీఎస్సీ ని వాయిదా వేయాలని నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇంచార్జ్…

అక్రమంగా డంపు చేసిన ఇసుక పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్

అక్రమంగా డంపు చేసిన ఇసుక పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్
అక్రమంగా డంపు చేసిన ఇసుక పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ & అక్కన్నపేట పోలీసులు సిద్దిపేట టైమ్స్ డెస్క్: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపల్లి గ్రామ శివారులో రంగారెడ్డి, స్థలంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా దాదాపు…

అక్కన్నపేట: కరెంటు షాక్ తో రైతు మృతి

అక్కన్నపేట: కరెంటు షాక్ తో రైతు మృతి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పంతులుతండాకు చెందిన రైతు భూక్యా శివలాల్(50) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. తన వ్యవసాయ భూమిలోని బావి దగ్గర చెడిపోయిన మోటర్ స్టార్టర్కు కొత్త స్టార్టర్ బిగిస్తుండగా విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందారు.…

ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ లో అంబిటస్ విద్యార్థుల ప్రతిభ..మూడు రాష్ట్రస్థాయి ర్యాంకులు కైవసం..మరో ఆరు ఎక్సలెన్స్ అవార్డులు..

ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ లో అంబిటస్ విద్యార్థుల ప్రతిభ..మూడు రాష్ట్రస్థాయి ర్యాంకులు కైవసం..మరో ఆరు ఎక్సలెన్స్ అవార్డులు..
ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ లో అంబిటస్ విద్యార్థుల ప్రతిభ..మూడు రాష్ట్రస్థాయి ర్యాంకులు కైవసం..మరో ఆరు ఎక్సలెన్స్ అవార్డులు..50 మందికి మెడల్స్ బహూకరణమొదటి రౌండ్ కు 232 మంది విద్యార్థులు హాజరు..158 మంది సెకండ్ రౌండ్ కు ఎంపిక..జాతీయస్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులు..జాతీయస్థాయిలో…

మట్టి స్నానంతో.. మహా ఆరోగ్యం..ఆచార్యులు యోగా వంశీకృష్ణ..

మట్టి స్నానంతో.. మహా ఆరోగ్యం..ఆచార్యులు యోగా వంశీకృష్ణ..
మట్టి స్నానంతో.. మహా ఆరోగ్యం..ఆచార్యులు యోగా వంశీకృష్ణ.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేటమట్టి స్థానంలో మహా ఆరోగ్యం అని ఆచార్యులు యోగా వంశీకృష్ణ అన్నారు. అది యోగి పరమేశ్వర యోగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వయోలా గార్డెన్ లో…

ఆర్ము స్ట్రాంగ్ మృతికి ఘనంగా నివాళులు అర్పించిన హుస్నాబాద్ బీఎస్పీ నాయకులు

ఆర్ము స్ట్రాంగ్ మృతికి ఘనంగా నివాళులు అర్పించిన హుస్నాబాద్ బీఎస్పీ నాయకులు
తమిళనాడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ము స్ట్రాంగ్ మృతికి కొవ్వొత్తులతో ఘనంగా నివాళులు అర్పించిన హుస్నాబాద్ బీఎస్పీ నాయకులు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: శనివారం హుస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద తమిళనాడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్ ని  గుర్తు…

హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా.. మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా.. మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా.. విద్యా, వైద్యం, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత రంగాలకు అధిక ప్రాధాన్యం పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక కృషి.. గిరిజనుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు. హుస్నాబాద్ ను పర్యాటక కేంద్రంగా…

సురభి మెడికల్ కళాశాలలో పుడ్ పాయిజన్..15మంది వైద్య విద్యార్థులకు అస్వస్థత..రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స..ఆలస్యంగా వెలుగులోకి ఘటన..

సురభి మెడికల్ కళాశాలలో పుడ్ పాయిజన్..15మంది వైద్య విద్యార్థులకు అస్వస్థత..రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స..ఆలస్యంగా వెలుగులోకి ఘటన..
  సురభి మెడికల్ కళాశాలలో పుడ్ పాయిజన్..15మంది వైద్య విద్యార్థులకు అస్వస్థత..రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స..ఆలస్యంగా వెలుగులోకి ఘటన..హాస్టల్ లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కుళ్లిన కూరగాయలు..కళాశాల పై చర్యలు తీసుకోవాలి విద్యార్ధి సంఘ నాయకులు.. సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట…

హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా

హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ఆఫిస్ లొ హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ మూడు జిల్లాల కలెక్టర్ల తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి, గౌరవెల్లి ప్రాజెక్ట్…

హుస్నాబాద్ లో ఘనంగా 75వ వనమహోత్సవం

హుస్నాబాద్ లో ఘనంగా 75వ వనమహోత్సవం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో వన మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, అడిషనల్…