హుస్నాబాద్ లో ఘనంగా “స్వచ్ఛదనం-పచ్చదనం” కార్యక్రమం
హుస్నాబాద్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న అధ్యక్షతన ఘనంగా ప్రారంభమైన "స్వచ్ఛదనం-పచ్చదనం" కార్యక్రమం సిద్దిపేట టైమ్స్, హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు "స్వచ్ఛదనం పచ్చదనం" అనే కార్యక్రమం చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న అధ్యక్షతన ప్రారంభించారు.…













