పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య
పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్యసిద్దిపేట టైమ్స్, (అక్టోబర్,04):పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నారదాసు శ్రీకాంత్ (27) శుక్రవారం…












