ఆదర్శప్రాయుడు సీఎం రేవంత్ రెడ్డి: ఎమ్మెల్యే బాలకృష్ణ

ఆదర్శప్రాయుడు సీఎం రేవంత్ రెడ్డి: ఎమ్మెల్యే బాలకృష్ణ
అందరికీ ఆదర్శప్రాయుడు సీఎం రేవంత్ రెడ్డి: ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణసిద్దిపేట టైమ్స్ హైదరాబాద్: బసవతారకం ఆసుపత్రి సేవల విస్తరణకు సహక రించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరిన వెంటనే అంగీకరించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.…

కక్షసాధింపులు కాదు.. హామీల అమలుపై దృష్టి పెట్టండి.. ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి..

కక్షసాధింపులు కాదు.. హామీల అమలుపై దృష్టి పెట్టండి.. ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి..
కక్షసాధింపులు కాదు.. హామీల అమలుపై దృష్టి పెట్టండి..కళ్యాణ లక్ష్మీ చెక్కులు అడ్డుకుంటారా..?ప్రజలకు సేవ కోసం పోటీ పడాలి..ఇంచార్జి మంత్రి చెబితేనే.. అభివృద్ధి కార్యక్రమాలా..ఎమ్మెల్యే ఫోన్ చేసినా మంత్రి లిఫ్ట్ చేయరా..?6 మాసాల పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం..ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే కొత్త…

గౌరవెల్లి ప్రాజెక్టు పై మంత్రి పొన్నం సమావేశం..

గౌరవెల్లి ప్రాజెక్టు పై మంత్రి పొన్నం సమావేశం..
గౌరవెల్లి ప్రాజెక్టు పై మంత్రి పొన్నం సమావేశం.డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణాలకు భూ సర్వే, పెగ్ మార్కింగ్ ను జులై 10లోగా పూర్తి చేయాలి..బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట ప్రతినిధి:గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం 95శాతం పూర్తి…

అరుదైన శస్త్ర చికిత్స.. ఏడున్నర కేజీల కంతి తొలగింపు..

అరుదైన శస్త్ర చికిత్స.. ఏడున్నర కేజీల కంతి తొలగింపు..
బాలాజీ హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స ద్వారా ఏడున్నర కేజీల కంతి తొలగింపు..... సిద్దిపేట టైమ్స్ రామాయంపేట:మెదక్ జిల్లా రామాయంపేట లోఅరుదైన శస్త్ర చికిత్స చేసి డాక్టర్ హేమరాజ్ సింగ్ నేతృత్వంలోనీ టీం ఏడున్నర కేజీల కంతిని  తొలగించారు. రామయంపేట…

ఏసీబీ వలలో సూరారం సీఐ వెంకటేశం..

ఏసీబీ వలలో సూరారం సీఐ వెంకటేశం..
ఏసీబీ వలలో సూరారం సీఐ వెంకటేశం..లక్ష లంచం తీసుకుంటూదొరికిన సీఐ.. సిద్దిపేట టైమ్స్, వెబ్లక్ష లంచం తీసుకుంటూ ఓ సీఐ రెడ్ హ్యాండెడ్గా ఈరోజు దొరికాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం సీఐ వెంకటేశం ఓ…

ఏసీబీ వలలో రెవిన్యూ ఇన్స్పెక్టర్..రైతు నుండి 70 వేల లంచం తీసుకుంటుడగ పట్టుకున్న ఏసీబీ అధికారులు..

ఏసీబీ వలలో రెవిన్యూ ఇన్స్పెక్టర్..రైతు నుండి 70 వేల లంచం తీసుకుంటుడగ పట్టుకున్న ఏసీబీ అధికారులు..
ఏసీబీ వలలో రెవిన్యూ ఇన్స్పెక్టర్..రైతు నుండి 70 వేల లంచం తీసుకుంటుడగ పట్టుకున్న ఏసీబీ అధికారులు.. ది సిద్దిపేట టైమ్స్ జహీరాబాద్ జూన్ 21: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రెవిన్యూ ఇన్స్పెక్టర్ దుర్గయ్య నేరుగా…

నీట్ పరీక్షా పత్రం లీకేజి పై.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపాలి..-మెదక్ ఎమ్మెల్యే  మైనంపల్లి రోహిత్

నీట్ పరీక్షా పత్రం లీకేజి పై.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపాలి..-మెదక్ ఎమ్మెల్యే  మైనంపల్లి రోహిత్
నీట్ పరీక్షా పత్రం లీకేజి పై.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపాలి..24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రప్రభత్వం చెలగాటం..విద్యార్థులకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది..మతాల పేరుతో రాజకీయాలు చేయడం మాననుకోవాలి..మెదక్ ఎమ్మెల్యే  మైనంపల్లి రోహిత్ సిద్దిపేట టైమ్స్: మెదక్ ప్రత్యేక…

Danger Stunt for Reel: రీల్ కోసం డేంజర్ స్టంట్..

Danger Stunt for Reel: రీల్ కోసం డేంజర్ స్టంట్..
Danger Stunt for Reel: రీల్ కోసం డేంజర్ స్టంట్..నడుస్తున్న బస్సు ముందు అకస్మాత్తుగా పడుకున్న యువకుడు.... ఆగ్రహాన్ని రేకెత్తించాడు. సిద్దిపేట టైమ్స్ డెస్క్:రీల్‌ను చిత్రీకరించే ప్రయత్నంలో, హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ ప్రధాన రహదారి వద్ద నడుస్తున్న బస్సు ముందు అకస్మాత్తుగా పడుకోవడం…

దమ్ముంటే రాజీనామా చేయండి..? కాంగ్రెస్ నాయకులకు సవాల్…

దమ్ముంటే రాజీనామా చేయండి..? కాంగ్రెస్ నాయకులకు సవాల్…
దమ్ముంటే రాజీనామా చేయండి..? కాంగ్రెస్ నాయకులకు సవాల్.. ఆరోపణలు మాని, మీ హామీలు చెప్పండి..150 కోట్ల అభివృద్ధి పనులు ఆపితే స్పందించ లేదు.. బిఆర్ఎస్ యూత్ నాయకుల మండిపాటు.. సిద్దిపేట టైమ్స్ డెస్క్ : మీ స్వార్థ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల…

కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్లే : దానం నాగేందర్

కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్లే : దానం నాగేందర్
సిద్దిపేట టైమ్స్ డెస్క్: బీఆర్ఎస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం ఉందని చెప్పారు.కేసీఆర్ విధానాలే బీఆర్ఎస్ ను ముంచాయని విమర్శించారు. పోచారంతో సీఎం భేటీ…