ఎన్నికల షెడ్యూల్ విడుదల..అక్టోబర్ 9వ తేదీ నుండి ఎలక్షన్ కోడ్..

ఎన్నికల షెడ్యూల్ విడుదల..అక్టోబర్ 9వ తేదీ నుండి ఎలక్షన్ కోడ్..
బిగ్ బ్రేకింగ్ న్యూస్..ఎన్నికల షెడ్యూల్ విడుదల..అక్టోబర్ 9వ తేదీ నుండి ఎలక్షన్ కోడ్.. సిద్దిపేట టైమ్స్, తెలంగాణతెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల సంఘంషెడ్యూల్ విడుదల చేసింది. 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు. రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలు.…

సిద్దిపేట జిల్లాలో పలువురు తహశీల్దార్ల బదిలీ..

సిద్దిపేట జిల్లాలో పలువురు తహశీల్దార్ల బదిలీ.. సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట, సెప్టెంబరు 28: సిద్దిపేట జిల్లాలో పలువురు తహశీల్దార్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హైమావతి ఉత్తర్వులు జారీ చేశారు.నంగునూరు తహశీల్దారు సరితను మర్కూక్ మండలానికి బదిలి చేశారు.…

ఉత్కంఠ మధ్య భారత్, పాకిస్థాన్ క్రికెట్..భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ కోసం స్క్రీనింగ్ లు..

ఉత్కంఠ మధ్య భారత్, పాకిస్థాన్ క్రికెట్..భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ కోసం స్క్రీనింగ్ లు..
భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ కోసం స్క్రీనింగ్ లు.. ఉత్కంఠ మధ్య భారత్, పాకిస్థాన్ క్రికెట్.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట. ఉత్కంఠ మధ్య భారత్, పాకిస్థాన్ క్రికెట్ కొనసాగుతుంది. దాయాదుల మధ్య పోరు కాబట్టి యువత ఆసక్తి గా మ్యాచ్ తిలకిస్తున్నారు. భారత్…

బ్రేకింగ్ న్యూస్..తెలంగాణలో 23 మంది ఐపీఎస్ ల బదిలీ..హైదరాబాద్ నూతన కమిషనర్‌గా సజ్జనార్, హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్..

బ్రేకింగ్ న్యూస్..తెలంగాణలో 23 మంది ఐపీఎస్ ల బదిలీ..హైదరాబాద్ నూతన కమిషనర్‌గా సజ్జనార్, హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్..
బ్రేకింగ్ న్యూస్..తెలంగాణలో 23 మంది ఐపీఎస్ ల బదిలీ..హైదరాబాద్ నూతన కమిషనర్‌గా సజ్జనార్, హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్.. సిద్దిపేట టైమ్స్ తెలంగాణ బ్యూరో తెలంగాణలో 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ…

మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల..రేపటి నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణ..టెండర్ ఫీజు రూ. 3 లక్షలు.. తెలంగాణ

మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల..రేపటి నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణ..టెండర్ ఫీజు రూ. 3 లక్షలు.. తెలంగాణ
మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల..రేపటి నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణ..టెండర్ ఫీజు రూ. 3 లక్షలు.. తెలంగాణ సిద్దిపేట టైమ్స్, తెలంగాణతెలంగాణలో మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు నేడు ప్రభుత్వం…

దసరా లక్కీ డ్రా పేరుతో ఆశ్చర్యకరమైన ఆఫర్లు..

దసరా లక్కీ డ్రా పేరుతో ఆశ్చర్యకరమైన ఆఫర్లు..
దసరా లక్కీ డ్రా పేరుతో ఆశ్చర్యకరమైన ఆఫర్లు.. సిద్దిపేట టైమ్స్, తెలంగాణ తెలంగాణలో బతుకమ్మ, దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.. ఇక దసరా సందర్భంగా కొందరు లక్కీ డ్రా పేరిట ఆశ్చర్యకరమైన ఆఫర్లు ప్రకటిస్తున్నారు. జనాన్ని ఆకట్టుకుని తమ జేబులు నింపుకునేందుకు ప్లాన్లు రూపొందిస్తున్నారు.…

తెలుగు రాష్ట్ర ప్రజలకు డీఎస్పీ నళిని బహిరంగ లేఖ..

తెలుగు రాష్ట్ర ప్రజలకు డీఎస్పీ నళిని బహిరంగ లేఖ..
తెలుగు రాష్ట్ర ప్రజలకు డీఎస్పీ నళిని బహిరంగ లేఖ.. సిద్దిపేట టైమ్స్, హైదరాబాద్ సెప్టెంబర 21 తెలంగాణ ఉధ్యమంలో కీలక పాత్ర పోషించిన డీఎస్పీ నళిని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. స్వరాష్ట్రం కసం తన ఉద్యోగాన్ని సైతం వదులుకుంది. ఉద్యమంలో…

ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక అక్రమ రవాణా..అనుమతి లేకుండా తరలింపు..వాహనాలకు నంబర్ లేకుండా రవాణా..పట్టించుకోని సంబంధిత అధికారులు..

ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక అక్రమ రవాణా..అనుమతి లేకుండా తరలింపు..వాహనాలకు నంబర్ లేకుండా రవాణా..పట్టించుకోని సంబంధిత అధికారులు..
ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక అక్రమ రవాణా..అనుమతి లేకుండా తరలింపు..వాహనాలకు నంబర్ లేకుండా రవాణా..పట్టించుకోని సంబంధిత అధికారులు.. సిద్ధిపేట టైమ్స్,మద్దూరు(సెప్టెంబర్, 20): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుంది.అభివృద్ధి పనుల పేరిట అక్రమంగా ఇసుకను తరలిస్తూ…

కాకతీయ హైస్కూల్‌పై హైకోర్టు సీరియస్..షోకాజ్ నోటీసులు జారీ..

కాకతీయ హైస్కూల్‌పై హైకోర్టు సీరియస్..షోకాజ్ నోటీసులు జారీ..
కాకతీయ హైస్కూల్‌పై హైకోర్టు సీరియస్..షోకాజ్ నోటీసులు జారీ.. సిద్దిపేట టైమ్స్, హైదరాబాద్/సిద్ధిపేట: సెప్టెంబర్ 19 సిద్ధిపేట జిల్లాలో విద్యా వ్యవస్థలో పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తూ, తెలంగాణ హైకోర్టులో ఓ కీలక కేసు దాఖలైంది. సిద్ధిపేటకు చెందిన కడతల…

కూలిన శిథిలావస్థలో ఉన్న పెంకుటిల్లు.. వృద్ధ దంపతులకు గాయాలు..

కూలిన శిథిలావస్థలో ఉన్న పెంకుటిల్లు.. వృద్ధ దంపతులకు గాయాలు..

కూలిన శిథిలావస్థలో ఉన్న పెంకుటిల్లు..
వృద్ధ దంపతులకు గాయాలు..

సిద్దిపేట టైమ్స్ దౌల్తాబాద్:

నిరంతరంగా కురుస్తున్న వర్షాల కారణంగా మండల కేంద్రంలో పాత  పెంకుటిల్లు ఇల్లు కూలిన ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో ఇంట్లో నివసిస్తున్న వృద్ధ దంపతులు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ అది వేణుగోపాల్ పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు వెంటనే వారిని బయటకు తీసి అంబులెన్స్ సాయంతో గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఎస్సై గంగధర అరుణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం వరుసగా కురుస్తున్న వర్షాల వలన ఇల్లు గోడలు బలహీనపడి తెల్లవారుజామున  కూలిపోయాయి.దాంతో ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారి కేకలు విని మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.వైద్యులు తెలిపిన ప్రకారం  బాధితులకు సాధారణ రక్త గాయాలే ఉన్నాయని ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు.ఇదే సమయంలో అధికారులు వర్షాల ప్రభావంతో బలహీనంగా మారిన పాత ఇళ్ళను గుర్తించి, నివాసులను అప్రమత్తంగా ఉండాలని  అధికార యంత్రం తెలిపారు.