ఆకాశానంటుతున్న కూరగాయల ధరలు..ఉల్లి ధరలు.. సామాన్యులకు పట్ట పగలు చుక్కలు..

ఆకాశానంటుతున్న కూరగాయల ధరలు..ఉల్లి ధరలు.. సామాన్యులకు పట్ట పగలు చుక్కలు..
ఆకాశానంటుతున్న కూరగాయల ధరలు..ఉల్లి ధరలు.. సామాన్యులకు పట్ట పగలు చుక్కలు.. సిద్దిపేట టైమ్స్ తొగుట: సహజంగా వేసవి రాగానే కూరగాయల ధరలు పెరుగుతాయి. వర్షాకాలం ప్రారంభం కాగానే ధరలు కాస్త తగ్గుతాయి. కానీ ఈ సంవత్సరం అందుకు భిన్నంగా ఎండాకాలం ధరలు…

మైనర్ బాలుణ్ణి లోబర్చుకొన్న మహిళ..కేసు నమోదు చేసిన పోలీసులు..

మైనర్ బాలుణ్ణి లోబర్చుకొన్న మహిళ..కేసు నమోదు చేసిన పోలీసులు.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి:మైనర్ బాలుణ్ణి బలవంతంగా లోబర్చుకొన్న ఓ మహిళ పై ఫోక్సో కేసు నమోదు చేసిన సంఘటన సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సిద్దిపేట…

రైతులకు తీపి కబురు..  ఖాతాలోకి పీఎం కిసాన్ డబ్బు..?

రైతులకు తీపి కబురు..  ఖాతాలోకి పీఎం కిసాన్ డబ్బు..? సిద్ధిపేట టైమ్స్, వెబ్దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మోదీ సర్కార్ 3.0 పెద్ద శుభవార్త చెప్పింది. ఈ సారి ముందుగా ప్రధాని తన ప్రస్థానాన్ని రైతులకు మేలు చేసే కార్యక్రమం…

కెసిఆర్ పై ఈడీ కేసు నమోదు చేసింది..త్వరలో.. హరీష్ రావు, వెంకట్రామ్ రెడ్డి పై ఈడి ఎఫెక్ట్..-ఎంపీ రఘునందన్ రావు..

కెసిఆర్ పై ఈడీ కేసు నమోదు చేసింది..త్వరలో.. హరీష్ రావు, వెంకట్రామ్ రెడ్డి పై ఈడి ఎఫెక్ట్..-ఎంపీ రఘునందన్ రావు..
కెసిఆర్ పై ఈడీ కేసు నమోదు చేసింది..త్వరలో.. హరీష్ రావు, వెంకట్రామ్ రెడ్డి పై ఈడి ఎఫెక్ట్..మెదక్ నియోజక వర్గ ప్రజలకు రుణపడి ఉంటా..పార్టీ నాయకులు కార్యకర్తలు నాగెలుపుకోసం కష్టపడ్డారు..మెదక్ పార్లమెంటులో సమస్యలు పరిష్కారిస్తా..-ఎంపీ రఘునందన్ రావు.. సిద్దిపేట టైమ్స్: మెదక్…

ఆసుపత్రిలో సకల సౌకర్యాలు కల్పించాలి.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు శ్రీనివాస్ రెడ్డి వినతి..

ఆసుపత్రిలో సకల సౌకర్యాలు కల్పించాలి.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు శ్రీనివాస్ రెడ్డి వినతి..
ఆసుపత్రిలో సకల సౌకర్యాలు కల్పించాలి..హెల్త్ సెంటర్ లో కావాల్సిన సిబ్బందిని ఏర్పాటు చేయాలి..వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు శ్రీనివాస్ రెడ్డి వినతి.. సిద్దిపేట్ టైమ్స్, దుబ్బాక ప్రతినిధి దుబ్బాక నియోజకవర్గం లో ఉన్న ప్రతి హెల్త్ సెంటర్ లో…

కరీంనగర్ డైరీలో కాలం చెల్లిన పదార్థాలు..

కరీంనగర్ డైరీలో కాలం చెల్లిన పదార్థాలు..
కరీంనగర్ డైరీలో కాలం చెల్లిన పదార్థాలు.. చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ సిద్దిపేట్ టైమ్స్ కోహెడ కోహెడ మండల కేంద్రంలోని కరీంనగర్ డైరీలో కాలం చెల్లిన తిను బండారాలను అమ్ముతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పదార్థాలను తినడం ద్వారా రోగాల బారిన…

భర్త లంచం తీసుకుంటే భార్యకూ శిక్ష..మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు..

భర్త లంచం తీసుకుంటే భార్యకూ శిక్ష..మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు..
భర్త లంచం తీసుకుంటే భార్యకూ శిక్ష..మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు..ఓ ఎస్సై లంచ్ కేసులో వాదనలు..కేసు కొట్టేయబోమన్న న్యాయమూర్తి..కింది కోర్టు తీర్పుపై సమర్థన.. సిద్దిపేట టైమ్స్, వెబ్;ప్రభుత్వ ఉద్యోగి తీసుకునే లంచంలో భార్యకు భాగ స్వామ్యం ఉంటే ఆమె కూడా శిక్షకు…

బస్సు ఆపలేదని.. బస్సుకు అడ్డంగా కూర్చొని మహిళ నిరసన..

బస్సు ఆపలేదని.. బస్సుకు అడ్డంగా కూర్చొని మహిళ నిరసన..
బస్సు ఆపలేదని.. బస్సుకు అడ్డంగా కూర్చొని మహిళ నిరసన.. సిద్దిపేట టైమ్స్, వెబ్;బస్సు ఆపలేదని.. ఓ మహిళ బస్సుకు అడ్డంగా కూర్చొని నిరసన తెలిపింది. వరంగల్ బస్టాండ్ నుంచి నెక్కొండ-మహబూబాద్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులో ఒక మహిళ తన ఇద్దరు కుమార్తెలను…

సిద్దిపేట స్విమ్మింగ్ పూల్ లో పడి బాలుడు మృతి..

సిద్దిపేట స్విమ్మింగ్ పూల్ లో పడి బాలుడు మృతి..
సిద్దిపేట స్విమ్మింగ్ పూల్ లో పడి బాలుడు మృతి.. ది సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట ప్రతినిధి:సిద్దిపేట పట్టణంలోని స్విమ్మింగ్ పూల్ లో మునిగిపోయి బాలుడు మృతి చెందాడు .సిద్దిపేట పట్టణం లింగారెడ్డి పల్లి కు చెందిన జాన్ బాబు సంగీతల పెద్ద…

వ్యక్తి అదృశ్యం.. కుటుంబ సభ్యుల నిరసన..

వ్యక్తి అదృశ్యం.. కుటుంబ సభ్యుల నిరసన..
వ్యక్తి అదృశ్యంపై కుటుంబ సభ్యుల నిరసన సిద్దిపేట టైమ్స్,మద్దూరు: మద్దూరు మండలంలోని మర్మాముల గ్రామానికి చెందిన యాటెల్లి శ్రీకాంత్(35)అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన పూర్ణ చందర్ రెడ్డి అనే లారీ డ్రైవర్ తో కొన్ని రోజుల క్రితం లారీపై తమిళనాడుకి…