తెలంగాణ కొత్త రాజముద్ర ఇదే..

తెలంగాణ కొత్త రాజముద్ర ఇదే..
తెలంగాణ కొత్త రాజముద్ర ఇదే.. సిద్దిపేట టైమ్స్, వెబ్రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు రోజుల్లో విడుదల చేసే కొత్త రాజముద్ర పైనల్ అయ్యింది.  అందులో భారత జాతీయ చిహ్నం సింహాలు, అశోక చక్రం, అమరవీరుల స్తూపం, వరి గొలుసు తెలంగాణ వ్యవసాయం…

గొంగడికి యునెస్కో గుర్తింపు..

గొంగడికి యునెస్కో గుర్తింపు..
గొంగడికి యునెస్కో గుర్తింపు..కురుమల జీవనంలో భాగమైన 'చేనేత వస్త్రం'నలుపు, తెలుపు గొర్రెల ఉన్నితో నేత.. సిద్దిపేట టైమ్స్ దౌల్తాబాద్:నలుపు, తెలుపు గొర్రెల ఉన్నితో నేసే గొంగళ్లు తెలుగు రాష్ట్రాల్లోని కురుమల సామాజికవ ర్గం వారసత్వ సంప్రదాయంగా ఉంది. ఇళ్లలో చలికాలం వెచ్చగా,…

ప్రభుత్వ భూమి కబ్జా.. డంపు యార్డు గేటుకు అడ్డుగా నిర్మాణం..

ప్రభుత్వ భూమి కబ్జా.. డంపు యార్డు గేటుకు అడ్డుగా నిర్మాణం..
ప్రభుత్వ భూమి కబ్జా.. డంపు యార్డు గేటుకు అడ్డుగా నిర్మాణం..ఆక్రమిత స్థలాల్లో వెలిసిన షెడునోరు మెదపని రెవెన్యూ, మునిసిపల్‌ అధికారులు.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి;సిద్దిపేట మున్సిపాలిటీలో భూ కబ్జాల పరంపర కొనసాగుతోంది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు జెండా పాతేస్తున్నారు.…

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..-ఎస్సై వి.గంగరాజు.

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..-ఎస్సై వి.గంగరాజు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..అత్యవసర సమయంలో 1930 నెంబర్ కాల్ చేయండి..-ఎస్సై వి.గంగరాజు. సిద్దిపేట టైమ్స్, దుబ్బాక ప్రతినిధి; సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దుబ్బాక ఎస్సై వి.గంగరాజు స్పష్టం చేశారు. దుబ్బాక పోలీస్ పరిధిలో లో…

తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్టర్ తో పాటు 8 మంది అరెస్టు..

తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్టర్ తో పాటు 8 మంది అరెస్టు..
తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్టర్ తో పాటు 8 మంది అరెస్టు సిద్దిపేట టైమ్స్ తూప్రాన్ /మనోహరాబాద్ :- మనోహరాబాద్ మండలం కూచారంలో గ్రామంలోని వెయ్యి గజాల స్థలానికి సంబంధించిన తప్పుడు రిజిస్ట్రేషన్ ఘటనలో తూప్రాన్ సబ్ రిజిస్టార్ రమణ…

సిద్దిపేట రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు..

సిద్దిపేట రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు..
జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట ప్రతినిధి:సిద్దిపేట జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు. డిఎస్పీ రెంజ్ అధికారితో పాటు సుమారు 15మంది అధికారులతో కూడిన బృందం ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.…

తెలంగాణలో తెరపైకి కొత్త బీర్లు..

తెలంగాణలో తెరపైకి కొత్త బీర్లు..
తెలంగాణలో తెరపైకి కొత్త బీర్లు.. సిద్దిపేట టైమ్స్, తెలంగాణతెలంగాణలో కొత్త బీర్లు తెరపైకి రాబోతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ లో ఎన్నికల వైన్స్ లో చూసిన బీర్లు నొస్టాక్ అంటు బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో బీరు ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది…

అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి

అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి
అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి సిద్దిపేట టైమ్స్, వెబ్అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి చెందింది. తెలంగాణ యాదాద్రి జిల్లా యాదిరిగుట్ట మండలం యదగిరిపల్లి కి చెందిన సౌమ్య అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. రోడ్డుపై నడుచుకుంటూ…

హుస్నాబాద్: గోదాం గడ్డ ఆంజనేయ స్వామి నూతన ఆలయ కమిటీ ఎన్నిక

హుస్నాబాద్: గోదాం గడ్డ ఆంజనేయ స్వామి నూతన ఆలయ కమిటీ ఎన్నిక
గోదాం గడ్డ ఆంజనేయ స్వామి నూతన ఆలయ కమిటీ ఎన్నిక సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ గోదాం గడ్డ శ్రీఆంజనేయస్వామి నూతన ఆలయ కమిటీ ఎన్నుకోవడం జరిగినది అని, ఆలయ అధ్యక్షుడు గా బల్లు సంపత్ ఉపాధ్యక్షులు గా…

భూ వివాదం లో పోలీసుల వేధింపులు.. రైతు ఆత్మహత్యయత్నం..

భూ వివాదం లో పోలీసుల వేధింపులు.. రైతు ఆత్మహత్యయత్నం..
భూ వివాదం లో పోలీసుల వేధింపులు..రైతు ఆత్మహత్యయత్నం సిద్దిపేట టైమ్స్, జహీరాబాద్; భూ తగాదాలు పరిష్కరించాల్సిన పోలీసులే వేధింపులకు గురి చేయడంతో ఒక రైతు ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. మొగుడంపల్లి మండలం సర్జారావుపేట తండాకు చెందిన ఖీరు అనే వ్యక్తి పురుగుల మందు…