పకడ్బందీగా గ్రూప్ 1 ఫిలిమ్స్… అభ్యర్థులు ఇవి తీసుకునే ఎగ్జామ్స్ కి వెళ్ళండి.

పకడ్బందీగా గ్రూప్ 1 ఫిలిమ్స్… అభ్యర్థులు ఇవి తీసుకునే ఎగ్జామ్స్ కి వెళ్ళండి.
పకడ్బందీగా గ్రూప్ 1 ఫిలిమ్స్... అభ్యర్థులు ఇవి తీసుకునే ఎగ్జామ్స్ కి వెళ్ళండి. సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జూన్ 9న జరగనుంది. గతంలో ఈ పరీక్ష రెండు సార్లు నిర్వహించగా.. పేపర్…

రామోజీ దివంగతాత్మకు శాశ్వత ప్రశాంతి… రాపోలు ఆనంద భాస్కర్

రామోజీ దివంగతాత్మకు శాశ్వత ప్రశాంతి… రాపోలు ఆనంద భాస్కర్
రామోజీ దివంగతాత్మకు శాశ్వత ప్రశాంతి... రాపోలు ఆనంద భాస్కర్ సంతాప సందేశం సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:నా మార్గదర్శి, మకుటంలేని మహారాజు, ఏనాటికానాడు ఈనాడు, తెలుగు నుడికారంలో అన్ని యాసల ప్రయోగ ప్రయోక్త, చేతలతో చైతన్యం నింపిన చెరుకూరి, పొలాల్లో ఏరువాక,…

హైదరాబాద్: చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం

హైదరాబాద్: చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ కి చేపమందు వేస్తున్న బత్తిని మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్…

రామోజీరావు మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం

రామోజీరావు మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం
ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపంఈనాడు గ్రూప్స్ రామోజీరావు మృతిపట్ల రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాల్లో తీరని లోటు అని…

Breaking: రామోజీరావు కన్నుమూత

Breaking: రామోజీరావు కన్నుమూత
సిద్దిపేట టైమ్స్, వెబెడెస్క్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు (88) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు కన్నుమూశారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని నివాసానికి పార్థివదేహం తరలించనున్నారు. కొద్దిరోజులుగా రామోజీరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు రోజులుగా…

వెల్పుల బాల మల్లు మరణం సిపిఐకి అత్యంత తీరనిలోటు

వెల్పుల బాల మల్లు మరణం సిపిఐకి అత్యంత తీరనిలోటు
వెల్పుల బాల మల్లు మరణం సిపిఐకి అత్యంత తీరనిలోటు బాల మల్లు మరణంతో గోల్లు మన్న సముద్రాల.ఆట పాటలతో భారీగా  సాగీన బాల మల్లు అంతిమ యాత్ర. బాల మల్లు కుటుంబానికి సిపిఐ ఎప్పుడూ అండగా వుంటుంది.గడిపె మల్లేశ్ సిపిఐ రాష్ట్ర…

ఆదాయం పెంచడానికి మార్గాలు అన్వేషించండి: డిప్యూటీ సీఎం

ఆదాయం పెంచడానికి మార్గాలు అన్వేషించండి: డిప్యూటీ సీఎం
ఆదాయం పెంచడానికి మార్గాలు అన్వేషించండి వివిధ శాఖల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సమావేశానికి హాజరైన మంత్రులు పొంగులేటి, జూపల్లి, పొన్నం సిద్దిపేట టైమ్స్ డెస్క్: రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని డిప్యూటీ సీఎం భట్టి…

పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత తోనే సంపూర్ణ ఆరోగ్యం

పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత తోనే సంపూర్ణ ఆరోగ్యం
పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత తోనే సంపూర్ణ ఆరోగ్యంఅక్కన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సందర్శన లో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ రూరల్:వానాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో, సీజనల్ వ్యాధుల పైన…

కార్యకర్తలకు అండగా BRS పార్టీ

కార్యకర్తలకు అండగా BRS పార్టీ
కార్యకర్తలకు అండగా BRS పార్టీ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ బీఆర్‌ఎస్‌  కార్యకర్తలకు  అండగా పార్టీ ఉంటుందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ బాబు అన్నారు.హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన  బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్త మిడుదుల కొమురుమల్లు…

గౌరవెల్లి ప్రాజెక్ట్ కేసులో కోర్టుకు హాజరైన కాంగ్రెస్ నాయకులు

గౌరవెల్లి ప్రాజెక్ట్ కేసులో కోర్టుకు హాజరైన కాంగ్రెస్ నాయకులు
గౌరవెల్లి ప్రాజెక్ట్ కేసులో కోర్టుకు హాజరైన కాంగ్రెస్ నాయకులు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గత TRS ప్రభుత్వంలో గండిపల్లి గౌరవెల్లి రిజర్వాయర్ కు సంబంధించిన భూ నిర్వాసిత రైతులకు అండగా నిలిచి, వారి తరుపున పోరాడిన అప్పటి…