“నేడు డయల్ యువర్ డిఎం”

“నేడు డయల్ యువర్ డిఎం”

హుస్నాబాద్ ఆర్టీసీ డిపో పరిధిలో నేడు డయల్ యువర్ డిఎం

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:


సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ డిపో పరిధిలో శుక్రవారం నిర్వహిస్తున్న “డయల్ యువర్ డి ఎం”  కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిపో మేనేజర్ ఎన్ వెంకన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈరోజు సాయంత్రం 5:00  నుండి 6:00 గంటల  వరకు ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఏదైనా సమస్యలు ఉంటే “7382852772” నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, అలాగే సలహాలు సూచనలు తెలియజేయాలని, హుస్నాబాద్ డిపో పరిధిలో ఉన్న ప్రయాణికులు ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *