గిరిజన బిడ్డకు ప్రశంసా పత్రం

గిరిజన బిడ్డకు ప్రశంసా పత్రం

గిరిజన బిడ్డ కానిస్టేబుల్ మొగిలి నాయక్ కు ప్రశంసా పత్రం

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న గుగులోతు మొగిలి నాయక్ కు విధుల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకుగాను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్, సిపి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ మొగిలి నాయక్ కు ఉత్తమ ప్రశంస పత్రం రావడం పట్ల గిరిజన నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గిరిజన బిడ్డకు మంచి గుర్తింపు లభించిందని సంతోషం వ్యక్తం చేశారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *