పిడుగుపాటుకు 12 గొర్రెలు మృతి
పిడుగుపాటుకు 12 గొర్రెలు మృతి సిద్దిపేట టైమ్స్ అక్బరుపేట/భూంపల్లి పిడుగుపాటుకు గురై 12 గొర్రెలు చనిపోయిన ఘటన సిద్దిపేట జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.అక్బరుపేట భూంపల్లి మండలం చిన్ననిజాంపేట గ్రామంలో కొనపురం పెంటయ్య కు చెందిన గొర్రెల మందపై…













