రైతులకు తీపి కబురు..  ఖాతాలోకి పీఎం కిసాన్ డబ్బు..?

రైతులకు తీపి కబురు..  ఖాతాలోకి పీఎం కిసాన్ డబ్బు..? సిద్ధిపేట టైమ్స్, వెబ్దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మోదీ సర్కార్ 3.0 పెద్ద శుభవార్త చెప్పింది. ఈ సారి ముందుగా ప్రధాని తన ప్రస్థానాన్ని రైతులకు మేలు చేసే కార్యక్రమం…

హుస్నాబాద్: బంజారా భవన్ నిర్మాణానికి అడ్డంకులు

హుస్నాబాద్: బంజారా భవన్ నిర్మాణానికి అడ్డంకులు అక్రమ నిర్మాణాలు తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మాలోతు సత్యం నాయక్, గిరిజన అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూక్య వీరన్న నాయక్ సిద్దిపేట…

కెసిఆర్ పై ఈడీ కేసు నమోదు చేసింది..త్వరలో.. హరీష్ రావు, వెంకట్రామ్ రెడ్డి పై ఈడి ఎఫెక్ట్..-ఎంపీ రఘునందన్ రావు..

కెసిఆర్ పై ఈడీ కేసు నమోదు చేసింది..త్వరలో.. హరీష్ రావు, వెంకట్రామ్ రెడ్డి పై ఈడి ఎఫెక్ట్..-ఎంపీ రఘునందన్ రావు..
కెసిఆర్ పై ఈడీ కేసు నమోదు చేసింది..త్వరలో.. హరీష్ రావు, వెంకట్రామ్ రెడ్డి పై ఈడి ఎఫెక్ట్..మెదక్ నియోజక వర్గ ప్రజలకు రుణపడి ఉంటా..పార్టీ నాయకులు కార్యకర్తలు నాగెలుపుకోసం కష్టపడ్డారు..మెదక్ పార్లమెంటులో సమస్యలు పరిష్కారిస్తా..-ఎంపీ రఘునందన్ రావు.. సిద్దిపేట టైమ్స్: మెదక్…

హుస్నాబాద్: పొట్లపల్లి లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

హుస్నాబాద్: పొట్లపల్లి లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
పొట్లపల్లి గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం లోని పొట్లపల్లి గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన హుస్నాబాద్ వైస్ ఎంపీపీ దేవసాని నిర్మల నరసింహారెడ్డి, ఆర్ ఐ రాజయ్య…

ఆసుపత్రిలో సకల సౌకర్యాలు కల్పించాలి.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు శ్రీనివాస్ రెడ్డి వినతి..

ఆసుపత్రిలో సకల సౌకర్యాలు కల్పించాలి.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు శ్రీనివాస్ రెడ్డి వినతి..
ఆసుపత్రిలో సకల సౌకర్యాలు కల్పించాలి..హెల్త్ సెంటర్ లో కావాల్సిన సిబ్బందిని ఏర్పాటు చేయాలి..వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు శ్రీనివాస్ రెడ్డి వినతి.. సిద్దిపేట్ టైమ్స్, దుబ్బాక ప్రతినిధి దుబ్బాక నియోజకవర్గం లో ఉన్న ప్రతి హెల్త్ సెంటర్ లో…

బైక్ లో పెట్రోల్ పోస్తుండగా ఒక్కసారిగా మంటలు

బైక్ లో పెట్రోల్ పోస్తుండగా ఒక్కసారిగా మంటలు
మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ లో బైక్ లో పెట్రోల్ పోస్తుండగా ఒక్కసారిగా మంటలు https://youtu.be/_HZmknfcJ1k?si=hnZH1OFPf3kAmi4k సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:బైక్ లో పెట్రోల్ పోస్తుండగా మొబైల్ రింగ్ అవడంతో మంటలు ఏర్పడిన ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జరిగింది. మొబైల్ వల్ల మంటలు…

కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్

కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్
కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్: పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న బండి సంజయ్ ఢిల్లీ: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్‌ కుమార్ గురువారం ఉదయం 10.35…

రుణమాఫీపై ఈ నెల 15 లేదా 18న కేబినెట్ భేటీ

రుణమాఫీపై ఈ నెల 15 లేదా 18న కేబినెట్ భేటీ
తెలంగాణలో రుణమాఫీపై ఈ నెల 15 లేదా 18న కేబినెట్ భేటీ సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:తెలంగాణ: రైతులకు ఆగస్టు 15లోపు రూ.2లక్షల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే అంశంపై ఈ నెల 15 లేదా 18న మంత్రివర్గ…

కరీంనగర్ డైరీలో కాలం చెల్లిన పదార్థాలు..

కరీంనగర్ డైరీలో కాలం చెల్లిన పదార్థాలు..
కరీంనగర్ డైరీలో కాలం చెల్లిన పదార్థాలు.. చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ సిద్దిపేట్ టైమ్స్ కోహెడ కోహెడ మండల కేంద్రంలోని కరీంనగర్ డైరీలో కాలం చెల్లిన తిను బండారాలను అమ్ముతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పదార్థాలను తినడం ద్వారా రోగాల బారిన…

భర్త లంచం తీసుకుంటే భార్యకూ శిక్ష..మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు..

భర్త లంచం తీసుకుంటే భార్యకూ శిక్ష..మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు..
భర్త లంచం తీసుకుంటే భార్యకూ శిక్ష..మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు..ఓ ఎస్సై లంచ్ కేసులో వాదనలు..కేసు కొట్టేయబోమన్న న్యాయమూర్తి..కింది కోర్టు తీర్పుపై సమర్థన.. సిద్దిపేట టైమ్స్, వెబ్;ప్రభుత్వ ఉద్యోగి తీసుకునే లంచంలో భార్యకు భాగ స్వామ్యం ఉంటే ఆమె కూడా శిక్షకు…