రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు  హుస్నాబాద్ విద్యార్థిని ఎంపిక

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు  హుస్నాబాద్ విద్యార్థిని ఎంపిక
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు  హుస్నాబాద్ విద్యార్థిని ఎంపికసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, అక్టోబర్ 17: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన కె. సింధు ప్రియ TGSWRS జూనియర్ కాలేజీ (గర్ల్స్), బెజ్జంకి పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని రాష్ట్ర స్థాయి…

“తెలంగాణ బంద్..అన్ని పార్టీల మద్దతు…ఇది ఎవరిపై పోరాటం?”

“తెలంగాణ బంద్..అన్ని పార్టీల మద్దతు…ఇది ఎవరిపై పోరాటం?”
తెలంగాణ బంద్..అన్ని పార్టీల మద్దతు...ఇది ఎవరిపై పోరాటం? మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిన రాష్ట్ర వ్యాప్త ఆందోళన సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:తెలంగాణ రాష్ట్రం లో ఈరోజు BC సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బంద్ 42% శాతం రిజర్వేషన్ల సాధన…

బాణాసంచా విక్రయదారులు అనుమతి తీసుకోవాలి

బాణాసంచా విక్రయదారులు అనుమతి తీసుకోవాలి
బాణాసంచా విక్రయదారులు అనుమతి తీసుకోవాలి హుస్నాబాద్ ఏసీపి సదానందం సిద్దిపేట టైమ్స్ చేర్యాల ప్రతినిధి : బాణాసంచా విక్రయదారులు తప్పకుండా అనుమతి తీసుకుని విక్రయాలు చేయాలని హుస్నాబాద్ ఏసీపీ సదానందం అన్నారు. గురువారం ఏసీపి మాట్లాడుతూ ప్రజల భద్రత, క్షేమాన్ని దృష్టిలో…

జిల్లెలగడ్డ గురుకులాన్ని సందర్శించనున్న జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్

జిల్లెలగడ్డ గురుకులాన్ని సందర్శించనున్న జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్
జిల్లెలగడ్డ గురుకులాన్ని సందర్శించనున్న జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్‌: సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ సామాజిక సంక్షేమ గురుకుల పాఠశాలను రేపు జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ తెలంగాణ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ జి. సునీల్…

ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
సిద్దిపేట టైమ్స్, మద్దూరు (అక్టోబర్, 16):మద్దూరు మండలం గాగిళ్లపూర్ గ్రామంలో బుధవారం రాత్రి ఎలూరి రామకృష్ణ (37) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణ తన ఇంట్లోనే ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.…

దళిత విద్యార్థి వివేక్ మృతి పై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ విచారణ

దళిత విద్యార్థి వివేక్ మృతి పై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ విచారణ
దళిత విద్యార్థి వివేక్ మృతి పై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ విచారణ బాధ్యులపై కఠిన చర్యలు... చైర్మన్ బక్కి వెంకటయ్య సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను రాష్ట్ర ఎస్సీ,…

మనీ సర్కులేషన్ స్కీముల్లో ఎవరూ పెట్టబడులు పెట్టొద్దు..ఇదొక మోసమని గుర్తించండి..విజయ్ కుమార్, పోలీస్ కమిషనర్, సిద్ధిపేట

మనీ సర్కులేషన్ స్కీముల్లో ఎవరూ పెట్టబడులు పెట్టొద్దు..ఇదొక మోసమని గుర్తించండి..విజయ్ కుమార్, పోలీస్ కమిషనర్, సిద్ధిపేట
మనీ సర్క్యులేషన్ పేరుతో మోసం..యువకుడి ఆత్మహత్య..ఇద్దరు నిందితుల అరెస్టు..మనీ సర్కులేషన్ స్కీముల్లో ఎవరూ పెట్టబడులు పెట్టొద్దు..ఇదొక మోసమని గుర్తించండి..విజయ్ కుమార్, పోలీస్ కమిషనర్, సిద్ధిపేట సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట, అక్టోబర్ 13: క్యూనెట్ పేరుతో మనీ సర్కులేషన్ మోసం చేసిన ఇద్దరు…

గంజాయి రహిత సమాజ నిర్మాణం ప్రతి పౌరుడి బాధ్యత

గంజాయి రహిత సమాజ నిర్మాణం ప్రతి పౌరుడి బాధ్యత
గంజాయి రహిత సమాజ నిర్మాణం ప్రతి పౌరుడి బాధ్యతఆటో డ్రైవర్లకు గంజాయి పై అవగాహన కార్యక్రమంలో ఏసీపీ సదానందంసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, హుస్నాబాద్ పట్టణంలో ఆటో డ్రైవర్లకు గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ…

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన హుస్నాబాద్ విద్యార్థి

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన హుస్నాబాద్ విద్యార్థి
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన హుస్నాబాద్ విద్యార్థిసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:మెదక్ స్టేడియంలో సోమవారం రోజు నిర్వహించిన 69వ ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ పోటీలలో హుస్నాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర విభాగానికి చెందిన 10వ తరగతి…

హుస్నాబాద్ లో నూతనంగా నిర్మించిన రైతు బజార్ ప్రారంభం

హుస్నాబాద్ లో నూతనంగా నిర్మించిన రైతు బజార్ ప్రారంభం
హుస్నాబాద్ లో నూతనంగా నిర్మించిన రైతు బజార్ ప్రారంభంప్రజాప్రతినిధుల చేతులమీదుగా ప్రారంభోత్సవం – రైతుల ఆనందం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:హుస్నాబాద్ పట్టణంలోని శివాజీ నగర్‌లోనీ బురుజు వద్ద మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన రైతు బజార్‌ను సోమవారం ప్రజాప్రతినిధులు…