ప్రజాసేవే తన లక్ష్యం..కె.వి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ వంశీధర్ రావు..ఘనంగా కల్వకుంట్ల వంశీధర్ రావు జన్మదిన వేడుకలు..జన్మదినం సందర్భంగా లక్ష 50 వేల ఆర్థిక సాయం..

ప్రజాసేవే తన లక్ష్యం..కె.వి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ వంశీధర్ రావు..ఘనంగా కల్వకుంట్ల వంశీధర్ రావు జన్మదిన వేడుకలు..జన్మదినం సందర్భంగా లక్ష 50 వేల ఆర్థిక సాయం..
ప్రజాసేవే తన లక్ష్యం..కె.వి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ వంశీధర్ రావు..ఘనంగా కల్వకుంట్ల వంశీధర్ రావు జన్మదిన వేడుకలు..జన్మదినం సందర్భంగా లక్ష 50 వేల ఆర్థిక సాయం.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట, అక్టోబర్ 27: ప్రజాసేవే తన లక్ష్యమని కె.వి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్  వంశీధర్…

తడిసిన వడ్లను ఎలాంటి ఆంక్షలు లేకుండా కోనుగోలు చేయాలి

తడిసిన వడ్లను ఎలాంటి ఆంక్షలు లేకుండా కోనుగోలు చేయాలి
తడిసిన వడ్లను ఎలాంటి ఆంక్షలు లేకుండా కోనుగోలు చేయాలి మార్కెట్ కు శాశ్వత కార్యదర్శిని నియమించాలి బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబుసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, అక్టోబర్ 25: వినతి పత్రం ఇస్తున్న బిజెపి నాయకులు హుస్నాబాద్ పట్టణంలోని…

అరుణాచల గిరి ప్రదక్షిణ భక్తులకు శుభవార్త

అరుణాచల గిరి ప్రదక్షిణ భక్తులకు శుభవార్త
అరుణాచల గిరి ప్రదక్షిణ భక్తులకు శుభవార్త హుస్నాబాద్ డిపో నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సుసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, అక్టోబర్ 24 (ప్రతినిధి): తమిళనాడులోని పవిత్ర క్షేత్రమైన అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్ళాలనుకునే భక్తులకు శుభవార్త. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల…

కర్నూలులో ట్రావెల్స్‌ బస్సు ఘోర అగ్నిప్రమాదం.. 25 మందికిపైగా మృతి..

కర్నూలులో ట్రావెల్స్‌ బస్సు ఘోర అగ్నిప్రమాదం.. 25 మందికిపైగా మృతి..
కర్నూలులో ట్రావెల్స్‌ బస్సు ఘోర అగ్నిప్రమాదం.. 25 మందికిపైగా మృతి.. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రధాన రహదారిపై తెల్లవారుజామున బైక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తున్న కావేరీ…

పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్తెలంగాణలో మొదటి పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: తెలంగాణలో ఈ సీజన్‌లో తొలి పత్తి కొనుగోలు కేంద్రాన్ని హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొండాపూర్ సమీపంలోని గోమాత పత్తి మిల్లులో…

పోలీస్ విధులు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన

పోలీస్ విధులు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన
పోలీస్ విధులు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన హుస్నాబాద్, కోహెడ పోలీస్ స్టేషన్లలో ఓపెన్ హౌస్ కార్యక్రమంసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ / కోహెడ: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఫ్లాగ్ డే కార్యక్రమాల భాగంగా హుస్నాబాద్, కోహెడ పోలీస్ స్టేషన్లలో బుధవారం ఓపెన్…

వేగంగా హుస్నాబాద్‌లో 250 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం

వేగంగా హుస్నాబాద్‌లో 250 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం
వేగంగా హుస్నాబాద్‌లో 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం రూ.82 కోట్ల తో 38 మంది వైద్యులతో ఆధునిక హాస్పటల్ నర్సింగ్ కాలేజీతో పాటు హుస్నాబాద్‌ను వైద్య రంగంలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతా ఆధునిక ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి…

హుస్నాబాద్‌లో ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం

హుస్నాబాద్‌లో ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం
హుస్నాబాద్‌లో ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం అమరవీరుల సేవలను స్మరించుకుందాం — ఏసీపీ సదానందం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, అక్టోబర్ 21: పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్…

వ్యవసాయం ఎట్లుంది.. అమ్మా..రైతులతో ముచ్చటించిన హరీశ్ రావు..గోసపడుతున్నామంటూ సమాధానమిచ్చిన రైతులు..

వ్యవసాయం ఎట్లుంది.. అమ్మా..రైతులతో ముచ్చటించిన హరీశ్ రావు..గోసపడుతున్నామంటూ సమాధానమిచ్చిన రైతులు..
వ్యవసాయం ఎట్లుంది.. అమ్మా..రైతులతో ముచ్చటించిన హరీశ్ రావు..గోసపడుతున్నామంటూ సమాధానమిచ్చిన రైతులు.. సిద్దిపేట టైమ్స్, తెలంగాణ"అమ్మా బాగున్నారా... వ్యవసాయం ఎట్లా నడుస్తోంది" అంటూ రైతులను మాజీ మంత్రి హరీశ్ రావు ఆప్యాయంగా పలకరించారు. "ఏమున్నది సార్.. కేసీఆర్ లేని లోటు కనిపిస్తోంది. అన్నిటికీ…

చరిత్ర విభాగంలో హుస్నాబాద్ వాసి గీత కు డాక్టరేట్

చరిత్ర విభాగంలో హుస్నాబాద్ వాసి గీత కు డాక్టరేట్
చరిత్ర విభాగంలో హుస్నాబాద్ వాసి గీత కు డాక్టరేట్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: కాకతీయ యూనివర్సిటీ చరిత్ర విభాగ పరిశోధకురాలు కె గీత కు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కట్ల రాజేందర్ డాక్టరేట్ ను ప్రకటించారు. డాక్టర్ గీత  …