టి20 ఫైనల్లో భారత్ విజయం పై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం

టి20 ఫైనల్లో భారత్ విజయం పై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం
టి20 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఘన విజయం పై హర్షం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ డెస్క్:టి20 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఘన విజయం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం…

టీ20 వరల్డ్ కప్ విశ్వవిజేతగా భారత్‌..

టీ20 వరల్డ్ కప్ విశ్వవిజేతగా భారత్‌..
టీ20 వరల్డ్ కప్ విశ్వవిజేతగా భారత్‌ సిద్దిపేట టైమ్స్, వెబ్టీ20 ప్రపంచకప్‌ మనదే. 17 ఏళ్లుగా ఊరిస్తున్న పొట్టికప్పును భారత్‌ రెండో సారి సగర్వంగా అందుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో భారత్‌ 7 పరుగుల తేడాతో అద్వితీయమైన విజయం సాధించి విశ్వవిజేతగా…

హుస్నాబాద్: వాటర్ ప్లాంట్ లను పునరుద్ధరించండి

హుస్నాబాద్: వాటర్ ప్లాంట్ లను పునరుద్ధరించండి
రెండు నెలలుగా పనిచేయని రెండు వాటర్ ప్లాంట్లు త్రాగునీరు దొరకక ఇబ్బంది పడుతున్న పట్టణ ప్రజలు బాల వికాస వాటర్ ప్లాంట్ లను పునరుద్ధరించాలి హుస్నాబాద్ నియోజకవర్గ బీసీ సంఘాల నాయకులు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ…

అదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత

అదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత
అదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత సిద్దిపేట టైమ్స్ డెస్క్: ఆదిలాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాథోడ్ రమేష్ శనివారం కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన…

సిద్దిపేటలో పవన్ కల్యాణ్ కి ఘన స్వాగతం

సిద్దిపేటలో పవన్ కల్యాణ్ కి ఘన స్వాగతం
సిద్దిపేటలో పవన్ కల్యాణ్ కి ఘన స్వాగతం పలికినా జన సైనికులు..సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట ప్రతినిధి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి  జనసేనా పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ శనివారం కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి సిద్దిపేట మీదుగా బయలుదేరి వెళ్లారు.హైదారాబాద్…

నేడే టి20 వరల్డ్ కప్ ఫైనల్

నేడే టి20 వరల్డ్ కప్ ఫైనల్
నేడే టి20 వరల్డ్ కప్ ఫైనల్: ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య శనివారం టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బ్రిడ్జిటౌన్‌లో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 2007లో ఈ ఫార్మాట్‌లో…

మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత

మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత
మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత సిద్దిపేట టైమ్స్ డెస్క్:మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుా తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.డి.శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన రెండో…

ప్రైవేట్ స్కూల్ల దోపిడిని అరికట్టండి

ప్రైవేట్ స్కూల్ల దోపిడిని అరికట్టండి
హుస్నాబాద్ లో ప్రైవేట్ స్కూల్ల దోపిడిని అరికట్టండి  అధిక ఫీజులు వసూలు చేస్తూ టీచర్లకు తూతూ మంత్రంగా జీతాలు ప్లే గ్రౌండ్, ఫైర్ సేఫ్టీ లేని స్కూళ్లు ఎంఈఓ తనిఖీలు చేసి స్కూళ్లకు పర్మిషన్ ఇవ్వాలి బీఎస్పీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి…

పేద విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ

పేద విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ
పూల్ నాయక్ తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ పరిధిలోని పూల్ నాయక్ తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హుస్నాబాద్ ప్రాణదాత పిల్లల హాస్పిటల్…

మెదక్ లో 2 లారీలు డీ.. 5 గురు మృతి…

మెదక్ లో 2 లారీలు డీ.. 5 గురు మృతి…
2 లారీలు డీ కొని 5 గురు మృతి…మెదక్ జిల్లా వడియారం బైపాస్ వద్ద ఘోర రోడ్ ప్రమాదం… సిద్దిపేట టైమ్స్; మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ జిల్లా చెగుంట మండలం 44 వ జాతీయ రహదారి వడియారం బైపాస్ వద్ద…