రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అమరవీరుడు దొడ్డి కొమురయ్య

రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అమరవీరుడు దొడ్డి కొమురయ్య
నిజాం రజాకార్లకు, భూస్వామ్యులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అమరవీరుడు దొడ్డి కొమురయ్య దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ :సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని ఆరెపల్లి లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట…

కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతి

కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతి
హుస్నాబాద్ లో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దొడ్డి కొమురయ్య 78 వ వర్ధంతి సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు దొడ్డి కొమురయ్య 78 వ వర్ధంతి సందర్భంగా గురువారం హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా…

నిత్యం ప్రజా సేవలో ఉంటేనే అవకాశాలు… మంత్రి పొన్నం ప్రభాకర్

నిత్యం ప్రజా సేవలో ఉంటేనే అవకాశాలు… మంత్రి పొన్నం ప్రభాకర్
నిత్యం ప్రజా సేవలో ఉంటేనే అవకాశాలు వస్తుంటాయిపదవి కాలం ఉగాది పచ్చడి లాగ తీపి, చేదుగా ఉంటుందిరాజకీయాలకు అతీతంగా సమస్యలు పరిష్కరిద్దాం మండల పరిషత్ ఆత్మీయ సత్కార కార్యక్రమాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: మండల ప్రజా పరిషత్…

అభివృద్ధి చేస్తారని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఉన్నది కాస్త పోయింది.. మాజీ మంత్రి హరీష్ రావు..

అభివృద్ధి చేస్తారని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఉన్నది కాస్త పోయింది.. మాజీ మంత్రి హరీష్ రావు..
అభివృద్ధి చేస్తారని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఉన్నది కాస్త పోయింది..రానున్నవి మంచి రోజులే వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే..ప్రజా సేవకు విరమణ ఉండదు మనం ప్రజల మధ్యనే ఉండాలి..మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. సిద్దిపేట్ టైమ్స్ దుబ్బాక,…

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి..జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి..

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి..జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి..
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి..జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.. సిద్ధిపేట టైమ్స్, మద్దూరు: రాజకీయాలకతీతంగా మండల అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బద్దిపడిగ…

ఏడుపాయల దేవాలయ ఈవోగా కృష్ణ ప్రసాద్..

ఏడుపాయల దేవాలయ ఈవోగా కృష్ణ ప్రసాద్..
ఏడుపాయల దేవాలయ ఈవోగా కృష్ణ ప్రసాద్..కలెక్టర్ రాహుల్ రాజ్ ను కలసిన ఈవోసన్మానించిన ఆలయ చైర్మన్ బాలగౌడ్ సిద్దిపేట టైమ్స్: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గామాత ఆలయ నూతన ఇవో గా కృష్ణ ప్రసాద్ నియామకమయ్యారు.…

కాంగ్రెస్ పార్టీలో చేరిన పద్మశాలి సంఘం నేతలు

కాంగ్రెస్ పార్టీలో చేరిన పద్మశాలి సంఘం నేతలు
మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన చేనేత మరియు పద్మశాలి సంఘం నేతలు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన చేనేత ఐక్య వేదిక…

మిషన్ భగీరథ నీటి పన్ను రద్దు చేయాలని ధర్నా

మిషన్ భగీరథ నీటి పన్ను రద్దు చేయాలని ధర్నా
హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ముందు మిషన్ భగీరథ నీటి పన్ను రద్దు చేయాలని ధర్నా మిషన్ భగీరథ నీటి పన్ను పై కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరి తెలియజేయాలి పాత బకాయిలు బలవంతంగా వసూలు చేయవద్దు హుస్నాబాద్ నియోజకవర్గ అఖిలపక్ష నాయకులు…

ఖమ్మం జిల్లాలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య..

ఖమ్మం జిల్లాలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య..
ఖమ్మం జిల్లాలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య.. చనిపోయే ముందు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రైతునేను చనిపోతున్న నా ఆవేదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, డిప్యూటీ సీఎం బట్టి కి ఈ వీడియో ద్వారా…

TGSRTC లో 3035 ఉద్యోగాలు… త్వరలో నోటిఫికేషన్

TGSRTC లో 3035 ఉద్యోగాలు… త్వరలో నోటిఫికేషన్
టీజీఎస్‌ఆర్టీసీలో 3035 కొలువుల భర్తీకి అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వంమంత్రి పొన్నం ప్రభాకర్‌ హర్షం, కొత్త రక్తంతో ఆర్టీసీని మరింతగా బలోపేతం చేస్తామని వెల్లడి సిద్దిపేట టైమ్స్ డెస్క్:తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ…