మెదక్ లో విద్యార్ధిని చెయ్యి కోసి పరారైన ప్రేమోన్మాది..

మెదక్ లో విద్యార్ధిని చెయ్యి కోసి పరారైన ప్రేమోన్మాది..
డిగ్రీ విద్యార్ధిని చెయ్యి కోసి పరారైన ప్రేమోన్మాది..మెదక్ డిగ్రీ కళాశాల వద్ద ఘటన… సిద్దిపేట టైమ్స్: మెదక్ ప్రత్యేక ప్రతినిధి; డిగ్రీ కళాశాల వద్ద ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్ధిని దివ్య కృప ను ప్రేమోన్మాది చేతన్ అనే…

దారుణం.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

దారుణం.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
దారుణం.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన గురించి…

ఫోక్సో కేసులో నిందితుల అరెస్ట్

ఫోక్సో కేసులో నిందితుల అరెస్ట్
ఫోక్సో కేసులో నిందితుల అరెస్ట్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారని సోమవారం రాత్రి బాధితురాలి తల్లి దరఖాస్తు ఇవ్వగా వెంటనే ఫోక్సో కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించామని…

ఉపాధ్య వృత్తి పవిత్రమైనది.. కొడపాక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రంగారెడ్డి..

ఉపాధ్య వృత్తి పవిత్రమైనది.. కొడపాక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రంగారెడ్డి..
ఉపాధ్య వృత్తి పవిత్రమైనది..చేసిన సేవలే గుర్తుంపునిస్తాయి..కొడపాక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రంగారెడ్డి..సేవలు మరువలేనివి..జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్రాధాక్రిష్ణ.... సిద్దిపేట టైమ్స్:మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ఉపాద్యాయులు చేసిన సేవలే గుర్తింపు నిస్తాయని మెదక్ జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధాక్రిష్ణ అన్నారు.పాపన్నపేట్ మండలం కోడపాక ఉన్నత…

పార్టీలకు అతీతంగా రైతులకు అండగా ఉంటాం

పార్టీలకు అతీతంగా రైతులకు అండగా ఉంటాం
ధాన్యం పత్తి కొనుగోలు కి సంబంధించి ఎక్కడ ఇబ్బంది కలగద్దు కనీస మద్దతు ధర కంటే తక్కువగా అమ్ముకునే పరిస్థితి రావద్దు డిఫాల్ట్ ఉన్న మిల్లర్లకు ధాన్యం కేటాయింపు లేదు పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్…

పొన్నం కరీంనగర్ కు ఎమ్మెల్యేనా.. లేక హుస్నాబాద్ కా..!

పొన్నం కరీంనగర్ కు ఎమ్మెల్యేనా.. లేక హుస్నాబాద్ కా..!
పొన్నం కరీంనగర్ కు ఎమ్మెల్యేనా.. లేక హుస్నాబాద్ కా..!హుస్నాబాద్ నాయకులపై చిన్నచూపు.. కరీంనగర్ నేతలకు ప్రాధాన్యత ఎలా..?హుస్నాబాద్ లో మాతా శిశు కేంద్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలి.. గౌరవెల్లి కాలువల నిర్మాణం పై దృష్టి సారించాలిగౌరవెల్లి ముంపు రైతులకు ఎకరాకు 30లక్షల…

పట్టభద్రుల కోసం పదవి త్యాగం

పట్టభద్రుల కోసం పదవి త్యాగం
పట్టభద్రుల కోసం పదవి త్యాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా పెద్దల సభకు వన్నె తెస్తా పట్టభద్రులు మార్పుకు నాంది కావాలి ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గౌడ్ సిద్దిపేట టైమ్స్ డెస్క్ : ప్రముఖ విద్యావేత్త, నిరుపేద విద్యార్థులకు ఉచిత…

కళాకారులకు చైర్ పర్సన్ ఆత్మీయ సన్మానం

కళాకారులకు చైర్ పర్సన్ ఆత్మీయ సన్మానం
కళాకారులకు చైర్ పర్సన్ ఆత్మీయ సన్మానం "పొట్టేల్" మూవీ బాగుందని ప్రశంస మరింత ముందుకు సాగాలని సూచన సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:హుస్నాబాద్ కళాకారులు నటించిన  "పొట్టేల్" సినిమా సందేశాత్మకంగా ఉందని, స్థానికులంతా తప్పకుండా చూడాలని మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత…

పోలీసు అమర వీరుల సేవలు చిరస్మరణీయం

పోలీసు అమర వీరుల సేవలు చిరస్మరణీయం
పోలీసు అమర వీరుల సేవలు చిరస్మరణీయం పట్టణ పుర వీధుల గుండా అమర వీరులను స్మరించుకుంటూ సైకిల్ ర్యాలీఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులు, ఏసిపి సతీష్ కుమార్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:పోలీసు అమరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా హుస్నాబాద్ ఏసిపి సతీష్ కుమార్…

ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచడం శోచనీయం

ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచడం శోచనీయం
ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచడం శోచనీయం 200 యూనిట్లు దాటితే 10రూపాయల ఫిక్స్ డ్ చార్జీలను రూ.50కి ఎలా పెంచుతారు విద్యుత్ సంస్థలను బలోపేతం చేసే బాధ్యత ప్రభుత్వానిదే.. ప్రజలపై భారం మోపద్దు విద్యుత్ చార్జీల పెంపును ప్రజలు చైతన్యవంతులై వ్యతిరేకించాలి…