హుస్నాబాద్లో రైతుల నిరసన – యూరియా సరఫరా పెంచాలని డిమాండ్
హుస్నాబాద్లో రైతుల నిరసన – యూరియా సరఫరా పెంచాలని డిమాండ్సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, ఆగస్టు 11: రైతులకు సరిపడా యూరియాను అందించాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ పట్టణంలోని గ్రోమోర్ ఎరువుల షాప్ ముందు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు నిరసన తెలిపారు.…













