ఇంటిని జాకీలతో  పైకి ఎత్తారు.

ఇంటిని జాకీలతో  పైకి ఎత్తారు.
ఇంటిని జాకీలతో  పైకి ఎత్తారు. సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేటప్రస్తుతం కాలం మారింది. టెక్నాలజీ వింత పోకడలు పోతుంది. టెక్నాలజీ ఉపయోగించుకుంటే.. ఎదైనా   మానవుడికి సాధ్యం కానిదంటూ లేకుండా పోయింది. సిద్దిపేట జిల్లాలో చేస్తున్న పనిని చూస్తే ఎవ్వరైనా ముక్కున వేలేసుకొని నివ్వేరపోయి…

పెళ్లింట విషాదం.. తండ్రి కొడుకు మృతి..కరెంట్ షాకు తో రైతులు మృతి..వ్యవసాయ పొలంలో పని చేస్తుండగా ఘటన..శోక సంద్రంలో చంద్లాపూర్..

పెళ్లింట విషాదం.. తండ్రి కొడుకు మృతి..కరెంట్ షాకు తో రైతులు మృతి..వ్యవసాయ పొలంలో పని చేస్తుండగా ఘటన..శోక సంద్రంలో చంద్లాపూర్..
పెళ్లింట విషాదం.. తండ్రి కొడుకు మృతి..కరెంట్ షాకు తో రైతులు మృతి..వ్యవసాయ పొలంలో పని చేస్తుండగా ఘటన..శోక సంద్రంలో చంద్లాపూర్.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి, ఆగస్టు 18 కరెంట్ షాక్ తో తండ్రి, కొడుకు మృతి చెందిన ఘటన సిద్దిపేట…

భూ పంచాయతీ..కౌన్సిలర్ వర్సెస్ మాజీ చైర్మన్.. సార్ వద్దకు పంచాయితీ..అసలు ఆ స్థలం ఎవరిది..?

భూ పంచాయతీ..కౌన్సిలర్ వర్సెస్ మాజీ చైర్మన్.. సార్ వద్దకు పంచాయితీ..అసలు ఆ స్థలం ఎవరిది..?
సిద్దిపేటలో భూ పంచాయితీ..కౌన్సిలర్ వర్సెస్ మాజీ చైర్మన్..!సార్ వద్దకు పంచాయితీ..అసలు ఆ స్థలం ఎవరిది..? సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట ప్రతినిధి; ఆగస్టు 17 ఎక్కడైనా. ఏవైనా వివాదాలు వస్తే రాజకీయ పెద్దల దగ్గరికి పరిష్కారం కోసం వెళ్తారు.. కానీ ఇక్కడ ఆ…

రైతుల మేలు కంటే.. రాజకీయాలే ముఖ్యమా..?వరద నీటిని ఒడిసి పట్టండి..కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం..గోదారి నీళ్లను సముద్రంలోకి పంపుతామంటే బీఆర్ఎస్ ఊరుకోదు..లక్షల మంది తో వచ్చి కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తాం..-మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు..

రైతుల మేలు కంటే.. రాజకీయాలే ముఖ్యమా..?వరద నీటిని ఒడిసి పట్టండి..కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం..గోదారి నీళ్లను సముద్రంలోకి పంపుతామంటే బీఆర్ఎస్ ఊరుకోదు..లక్షల మంది తో వచ్చి కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తాం..-మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు..
రైతుల మేలు కంటే.. రాజకీయాలే ముఖ్యమా..?వరద నీటిని ఒడిసి పట్టండి..కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం..గోదారి నీళ్లను సముద్రంలోకి పంపుతామంటే బీఆర్ఎస్ ఊరుకోదు..లక్షల మంది తో వచ్చి కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తాం..-మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు.. సిద్దిపేట…

వందల కోట్ల దేవుడి భూమి కాజేశారు..!తెలియకుండా దేవుడి పై భూమి ఎక్కిందని భుకాయింపు..దేవుడి పేరిట ఎలా ఎక్కిందో అర్థమవుతలేదట..అమ్ముకున్నారనటం నిరాధారమైన ఆరోపణట..!

వందల కోట్ల దేవుడి భూమి కాజేశారు..!తెలియకుండా దేవుడి పై భూమి ఎక్కిందని భుకాయింపు..దేవుడి పేరిట ఎలా ఎక్కిందో అర్థమవుతలేదట..అమ్ముకున్నారనటం నిరాధారమైన ఆరోపణట..!
వందల కోట్ల దేవుడి భూమి కాజేశారు..! తెలియకుండా దేవుడి పై భూమి ఎక్కిందని భుకాయింపు.. దేవుడి పేరిట ఎలా ఎక్కిందో అర్థమవుతలేదట.. అమ్ముకున్నారనటం నిరాధారమైన ఆరోపణట..! సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి; ఆగస్టు 16 సిద్దిపేట మోహినిపుర శ్రీ పద్మావతి సమేత…

పాలనలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం.రేవంత్ పాలన ప్రజలపై అప్పుల, పన్నుల భారం.అసెంబ్లీ లో సుద్దపూస మాటలు.. వాస్తవంలో అన్ని పన్నులు పెంపు.రేవంత్ తుగ్లక్ చర్యల వల్ల ప్రజలు ఇబ్బంది..కాంగ్రెస్ పంచుడు బందు చేసి, పెంచుడు షురూవు చేసింది..ప్రజల పై పన్నుల భారం పై మాజీ హరీష్ రావు ఫైర్..

పాలనలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం.రేవంత్ పాలన ప్రజలపై అప్పుల, పన్నుల భారం.అసెంబ్లీ లో సుద్దపూస మాటలు.. వాస్తవంలో అన్ని పన్నులు పెంపు.రేవంత్ తుగ్లక్ చర్యల వల్ల ప్రజలు ఇబ్బంది..కాంగ్రెస్ పంచుడు బందు చేసి, పెంచుడు షురూవు చేసింది..ప్రజల పై పన్నుల భారం పై మాజీ హరీష్ రావు ఫైర్..
పాలనలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం.రేవంత్ పాలన ప్రజలపై అప్పుల, పన్నుల భారం.అసెంబ్లీ లో సుద్దపూస మాటలు.. వాస్తవంలో అన్ని పన్నులు పెంపు.రేవంత్ తుగ్లక్ చర్యల వల్ల ప్రజలు ఇబ్బంది..కాంగ్రెస్ పంచుడు బందు చేసి, పెంచుడు షురూవు చేసింది..ప్రజల పై పన్నుల భారం…

హుస్నాబాద్‌లో శాతవాహన ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభం

హుస్నాబాద్‌లో శాతవాహన ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభం
హుస్నాబాద్‌లో శాతవాహన ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభం జిల్లా కలెక్టర్ హైమావతి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కే. లింగమూర్తి హాజరుసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో శాతవాహన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కళాశాల మొదటి సంవత్సరం తరగతులను ఘనంగా ప్రారంభించారు. ఈ…

గిరిజన సాంస్కృతిక వైభవానికి ప్రతీక – తీజ్ పండుగ

గిరిజన సాంస్కృతిక వైభవానికి ప్రతీక – తీజ్ పండుగ
గిరిజన సాంస్కృతిక వైభవానికి ప్రతీక – తీజ్ పండుగ సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట:సిద్దిపేట పట్టణములో తీజ్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ ఎస్‌టి కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా…

సిద్దిపేట వేంకటేశ్వర స్వామికి శఠగోపం..!దేవుడి ఆస్తులను మింగిన ప్రబుద్ధుడు..రూ.కోట్ల విలువ చేసే భూమి అమ్మకం..ఆస్తులు కాపాడాలంటూ భక్తుల ఆందోళన..‌‌‌‌జిల్లా కలెక్టర్.. దేవాదాయ శాఖ  దృష్టి పెట్టాలని విజ్ఞప్తి..

సిద్దిపేట వేంకటేశ్వర స్వామికి శఠగోపం..!దేవుడి ఆస్తులను మింగిన ప్రబుద్ధుడు..రూ.కోట్ల విలువ చేసే భూమి అమ్మకం..ఆస్తులు కాపాడాలంటూ భక్తుల ఆందోళన..‌‌‌‌జిల్లా కలెక్టర్.. దేవాదాయ శాఖ  దృష్టి పెట్టాలని విజ్ఞప్తి..
సిద్దిపేట వేంకటేశ్వర స్వామికి శఠగోపం..!దేవుడి ఆస్తులను మింగిన ప్రబుద్ధుడు..రూ.కోట్ల విలువ చేసే భూమి అమ్మకం..ఆస్తులు కాపాడాలంటూ భక్తుల ఆందోళన..‌‌‌‌జిల్లా కలెక్టర్.. దేవాదాయ శాఖ  దృష్టి పెట్టాలని విజ్ఞప్తి.. సిద్దిపేట టైమ్స్, మెదక్ బ్యూరో, ఆగస్టు 14 సిద్దిపేట శ్రీ వేంకటేశ్వర స్వామికే…

సిద్దిపేట మున్సిపల్ ప్రతిష్ఠ దిగజార్చే కుట్రా..?సిద్దిపేట మున్సిపల్ కు కమిషనర్ ఉన్నారా..?ఆయన వ్యవహర తీరుతో కౌన్సిల్ అసహనం..

సిద్దిపేట మున్సిపల్ ప్రతిష్ఠ దిగజార్చే కుట్రా..?సిద్దిపేట మున్సిపల్ కు కమిషనర్ ఉన్నారా..?ఆయన వ్యవహర తీరుతో కౌన్సిల్ అసహనం..
సిద్దిపేట మున్సిపల్ ప్రతిష్ఠ దిగజార్చే కుట్రా..?సిద్దిపేట మున్సిపల్ కు కమిషనర్ ఉన్నారా..?ఆయన వ్యవహర తీరుతో కౌన్సిల్ అసహనం..నియంత వ్యవహారం.. ఆ కమిషనర్ మాకోద్దు..కౌన్సిలర్ల ఫోన్లు ఏత్తడంలేదు.. మరి సామాన్యుల పరిస్థితి.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి; ఆగస్టు 12సిద్దిపేట మున్సిపల్ కు…