వేగంగా హుస్నాబాద్‌లో 250 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం

వేగంగా హుస్నాబాద్‌లో 250 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం
వేగంగా హుస్నాబాద్‌లో 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం రూ.82 కోట్ల తో 38 మంది వైద్యులతో ఆధునిక హాస్పటల్ నర్సింగ్ కాలేజీతో పాటు హుస్నాబాద్‌ను వైద్య రంగంలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతా ఆధునిక ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి…

“తెలంగాణ బంద్..అన్ని పార్టీల మద్దతు…ఇది ఎవరిపై పోరాటం?”

“తెలంగాణ బంద్..అన్ని పార్టీల మద్దతు…ఇది ఎవరిపై పోరాటం?”
తెలంగాణ బంద్..అన్ని పార్టీల మద్దతు...ఇది ఎవరిపై పోరాటం? మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిన రాష్ట్ర వ్యాప్త ఆందోళన సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:తెలంగాణ రాష్ట్రం లో ఈరోజు BC సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బంద్ 42% శాతం రిజర్వేషన్ల సాధన…

మనీ సర్కులేషన్ స్కీముల్లో ఎవరూ పెట్టబడులు పెట్టొద్దు..ఇదొక మోసమని గుర్తించండి..విజయ్ కుమార్, పోలీస్ కమిషనర్, సిద్ధిపేట

మనీ సర్కులేషన్ స్కీముల్లో ఎవరూ పెట్టబడులు పెట్టొద్దు..ఇదొక మోసమని గుర్తించండి..విజయ్ కుమార్, పోలీస్ కమిషనర్, సిద్ధిపేట
మనీ సర్క్యులేషన్ పేరుతో మోసం..యువకుడి ఆత్మహత్య..ఇద్దరు నిందితుల అరెస్టు..మనీ సర్కులేషన్ స్కీముల్లో ఎవరూ పెట్టబడులు పెట్టొద్దు..ఇదొక మోసమని గుర్తించండి..విజయ్ కుమార్, పోలీస్ కమిషనర్, సిద్ధిపేట సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట, అక్టోబర్ 13: క్యూనెట్ పేరుతో మనీ సర్కులేషన్ మోసం చేసిన ఇద్దరు…

గంజాయి తాగుతూ,అమ్మడానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులు అరెస్టు

గంజాయి తాగుతూ,అమ్మడానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులు అరెస్టు
గంజాయి తాగుతూ,అమ్మడానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులు అరెస్టుసిద్దిపేట టైమ్స్,మద్దూరు(అక్టోబర్,10):గంజాయి తాగుతూ,అమ్మడానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 123 గ్రాముల గంజాయి,2 సెల్‌ఫోన్ లు, ఒక బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మద్దూరు పోలీస్…

ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్‌, సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్‌, సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్‌, సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ (ప్రత్యేక ప్రతినిధి): హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం, అక్టోబర్ 7వ తేదీ…

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు స్మాల్ బ్రేక్..!

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు స్మాల్ బ్రేక్..!
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు స్మాల్ బ్రేక్..! సిద్దిపేట టైమ్స్,హైదరాబాద్: అక్టోబర్ 09 స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% శాతం బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 పై గురువారం మధ్యంతర స్టే విధించింది…

బాండ్ పేపర్ పై సంతకం చేసి సర్పంచ్ గా పోటీ చేయాలి..సర్పంచి అభ్యర్థులకు యువత షరతు..

బాండ్ పేపర్ పై సంతకం చేసి సర్పంచ్ గా పోటీ చేయాలి..సర్పంచి అభ్యర్థులకు యువత షరతు..
బాండ్ పేపర్ పై సంతకం చేసి సర్పంచ్ గా పోటీ చేయాలి..సర్పంచి అభ్యర్థులకు యువత షరతు.. సిద్దిపేట టైమ్స్, నంగునూరు, అక్టోబరు 9: సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో యువత ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. సర్పంచ్ స్థానానికి పోటీ చేసే…

దొంగిలించిన లాప్ టాప్ లు,కంప్యూటర్ లు ప్రత్యక్షం..

దొంగిలించిన లాప్ టాప్ లు,కంప్యూటర్ లు ప్రత్యక్షం..
దొంగిలించిన లాప్ టాప్ లు,కంప్యూటర్ లు ప్రత్యక్షం.. మోడల్ స్కూల్ మెయిన్ గేట్ పక్కన ప్రత్యక్షమైన లాప్ టాప్ లు,కంప్యూటర్ లు సిద్దిపేట టైమ్స్, మద్దూరు (అక్టోబర్, 09): గత నెల (సెప్టెంబర్ ) 27న మద్దూరు మోడల్ స్కూల్ కంప్యూటర్…

స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ..

స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ..
స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ.. సిద్దిపేట టైమ్స్, బ్యూరో.స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఈనెల 11 వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై…

ఇలాంటి పోలీసు నిర్బంధాలు మాకు… మా పార్టీకి కొత్త కాదు.. బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మ దేవేందర్ రెడ్డి..

ఇలాంటి పోలీసు నిర్బంధాలు మాకు… మా పార్టీకి కొత్త కాదు.. బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మ దేవేందర్ రెడ్డి..
ఇలాంటి పోలీసు నిర్బంధాలు మాకు… మా పార్టీకి కొత్త కాదు . బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మ దేవేందర్ రెడ్డి. సిద్దిపేట్ టైమ్స్ మెదక్ ప్రతినిధి అక్టోబర్ 9 ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణం…