తెలంగాణలో త్వరలో కొత్త రేషన్ కార్డులు: మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి

తెలంగాణలో త్వరలో కొత్త రేషన్ కార్డులు: మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి
తెలంగాణలో లబ్ధిదారులకు త్వరలో కొత్త రేషన్ కార్డులు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్దిపేట టైమ్స్ డెస్క్ హైదరాబాద్: శనివారం రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల లో 25…

ఛాయ్ పెట్టలేదని కోడలిని చున్నీతో ఉరివేసిన అత్త

ఛాయ్ పెట్టలేదని కోడలిని చున్నీతో ఉరివేసిన అత్త
ఛాయ్ పెట్టలేదని కోడలిని చున్నీతో ఉరివేసి చంపేసిన అత్తసిద్దిపేట టైమ్స్ హైదరాబాద్ - హైదరాబాద్ అత్తాపూర్‌లోని హసన్ నగర్ ప్రాంతంలో అత్త(ఫర్జాన) ఇవాళ ఉదయం చాయ్ పెట్టి ఇవ్వమని కోడలు అజ్మీర బేగం(28)కి చెప్పింది. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో కోపంలో…

Telangana Police: మందుబాబులకు పోలీసులు బిగ్‌ అలర్ట్‌

Telangana Police: మందుబాబులకు పోలీసులు బిగ్‌ అలర్ట్‌
Telangana Police:  మందుబాబులకు పోలీసులు బిగ్‌ అలర్ట్‌!... బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చట్టరీత్యా నేరం.. ఈ నేరానికి ఆరు నెలలు వరకు జైలు శిక్ష సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్: మందుబాబులకు పోలీసులు బిగ్‌ అలర్ట్‌ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎన్నికలని,…

రామోజీ రావు మృతి దిగ్బ్రాంతికి గురి చేసింది.తెలుగు ప్రజలకే కాదు దేశానికి తీరని లోటు.రామోజీరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన హరీష్, కొత్త

రామోజీ రావు మృతి దిగ్బ్రాంతికి గురి చేసింది.తెలుగు ప్రజలకే కాదు దేశానికి తీరని లోటు.రామోజీరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన హరీష్, కొత్త
రామోజీ రావు మృతి దిగ్బ్రాంతికి గురి చేసింది.తెలుగు ప్రజలకే కాదు దేశానికి తీరని లోటు.రామోజీరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన హరీష్, కొత్త సిద్దిపేట టైమ్స్, హైదరాబాద్;రామోజీ రావు మృతి దిగ్బ్రాంతికి గురి చేసింది. తెలుగు ప్రజలకే కాదు దేశానికి తీరని…

హైదరాబాద్: చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం

హైదరాబాద్: చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ కి చేపమందు వేస్తున్న బత్తిని మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్…

రామోజీరావు మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం

రామోజీరావు మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం
ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపంఈనాడు గ్రూప్స్ రామోజీరావు మృతిపట్ల రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాల్లో తీరని లోటు అని…

Breaking: రామోజీరావు కన్నుమూత

Breaking: రామోజీరావు కన్నుమూత
సిద్దిపేట టైమ్స్, వెబెడెస్క్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు (88) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు కన్నుమూశారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని నివాసానికి పార్థివదేహం తరలించనున్నారు. కొద్దిరోజులుగా రామోజీరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు రోజులుగా…

ఆదాయం పెంచడానికి మార్గాలు అన్వేషించండి: డిప్యూటీ సీఎం

ఆదాయం పెంచడానికి మార్గాలు అన్వేషించండి: డిప్యూటీ సీఎం
ఆదాయం పెంచడానికి మార్గాలు అన్వేషించండి వివిధ శాఖల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సమావేశానికి హాజరైన మంత్రులు పొంగులేటి, జూపల్లి, పొన్నం సిద్దిపేట టైమ్స్ డెస్క్: రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని డిప్యూటీ సీఎం భట్టి…

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి- మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి- మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి - మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ డెస్క్:ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తన నివాస ఆవరణలో మొక్కలు నాటిన రాష్ట్ర రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.…

42 శాతం బిసి రిజర్వేషన్ ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

42 శాతం బిసి రిజర్వేషన్ ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
42 శాతం బిసి రిజర్వేషన్ ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలికాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలిబహుజనులంతా ఏకమై సంఘటితంగా పోరాడాలిరాష్ట్ర ముఖ్యమంత్రి కి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కి విన్నపంరాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద…