సురభి మెడికల్ కళాశాలలో పుడ్ పాయిజన్..15మంది వైద్య విద్యార్థులకు అస్వస్థత..రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స..ఆలస్యంగా వెలుగులోకి ఘటన..
సురభి మెడికల్ కళాశాలలో పుడ్ పాయిజన్..15మంది వైద్య విద్యార్థులకు అస్వస్థత..రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స..ఆలస్యంగా వెలుగులోకి ఘటన..హాస్టల్ లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కుళ్లిన కూరగాయలు..కళాశాల పై చర్యలు తీసుకోవాలి విద్యార్ధి సంఘ నాయకులు.. సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట…













