ఈనాడు చైర్మన్ రామోజీరావు కన్నుమూత..

ఈనాడు చైర్మన్ రామోజీరావు కన్నుమూత..
ఈనాడు చైర్మన్ రామోజీరావు కన్నుమూత.. సిద్దిపేట టైమ్స్, బ్యూరో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత "చెరుకూరి రామోజీరావు" (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో…

Breaking: రామోజీరావు కన్నుమూత

Breaking: రామోజీరావు కన్నుమూత
సిద్దిపేట టైమ్స్, వెబెడెస్క్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు (88) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు కన్నుమూశారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని నివాసానికి పార్థివదేహం తరలించనున్నారు. కొద్దిరోజులుగా రామోజీరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు రోజులుగా…

ఆదాయం పెంచడానికి మార్గాలు అన్వేషించండి: డిప్యూటీ సీఎం

ఆదాయం పెంచడానికి మార్గాలు అన్వేషించండి: డిప్యూటీ సీఎం
ఆదాయం పెంచడానికి మార్గాలు అన్వేషించండి వివిధ శాఖల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సమావేశానికి హాజరైన మంత్రులు పొంగులేటి, జూపల్లి, పొన్నం సిద్దిపేట టైమ్స్ డెస్క్: రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని డిప్యూటీ సీఎం భట్టి…

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఘన విజయం..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఘన విజయం..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఘన విజయం.. సిద్దిపేట టైమ్స్, బ్యూరో;పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది.బీఆర్ఎస్ పార్టీ మ అభ్యర్ధి రాకేష్ పై కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఘన విజయం…

వాహనం ఒకరి దయితే.. చలాన్ మరొకరికి..ట్రాఫిక్ పోలీసుల అలసత్వం..కాల్ చేసి ప్రశ్నించినా పట్టని వైనం..

వాహనం ఒకరి దయితే.. చలాన్ మరొకరికి..ట్రాఫిక్ పోలీసుల అలసత్వం..కాల్ చేసి ప్రశ్నించినా పట్టని వైనం..
వాహనం ఒకరి దయితే.. చలాన్ మరొకరికి..ట్రాఫిక్ పోలీసుల అలసత్వం..కాల్ చేసి ప్రశ్నించినా పట్టని వైనం.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి;ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం తారాస్థాయికి చేరిందనే చెప్పాలి. వారి టార్గెట్లను పూర్తి చేసుకోవడం కోసం సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నారు. వాహనం…

నీట్ ఫలితాల్లో బిసీ గురుకుల విద్యార్థుల ప్రభంజనం

నీట్ ఫలితాల్లో బిసీ గురుకుల విద్యార్థుల ప్రభంజనం
నీట్ ఫలితాల్లో బిసీ గురుకుల విద్యార్థుల ప్రభంజనం  ఉత్తీర్ణత సాధించిన 135 మంది విద్యార్థులు, వారిలో 120మంది అమ్మాయిలు, 15 అబ్బాయిలు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన బిసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మహాత్మా జ్యోతిబాపూలే బీసీ…

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి- మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి- మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి - మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ డెస్క్:ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తన నివాస ఆవరణలో మొక్కలు నాటిన రాష్ట్ర రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.…

42 శాతం బిసి రిజర్వేషన్ ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

42 శాతం బిసి రిజర్వేషన్ ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
42 శాతం బిసి రిజర్వేషన్ ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలికాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలిబహుజనులంతా ఏకమై సంఘటితంగా పోరాడాలిరాష్ట్ర ముఖ్యమంత్రి కి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కి విన్నపంరాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద…

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన పార్లమెంట్ ఎన్నికలలో  జయకేతనం

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన పార్లమెంట్ ఎన్నికలలో  జయకేతనం
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన పార్లమెంట్ ఎన్నికలలో  జయకేతనం -"రఘు"ను ఆదరించిన మెతుకు సీమ -సత్తా చాటిన బండి సంజయ్,-మల్కాజ్గిరి లో "ఈటెల" రికార్డు విక్టరీ -ఇందూర్ కింగ్ అరవింద్ డేసిద్దిపేట టైమ్స్ డెస్క్ :ఓడలు బళ్లు అవుతాయి.. బళ్లు ఓడలవుతాయి అనే…

హుస్నాబాద్ అంటే గల్లా ఎత్తుకునేలా చేస్తా

హుస్నాబాద్ అంటే గల్లా ఎత్తుకునేలా చేస్తా
నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన మెజారిటీ నాలో మరింత బాధ్యతను పెంచింది హుస్నాబాద్ ను ఆదర్శ నియోజకవర్గంగా చేస్తా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:కరీంనగర్లో పార్లమెంటు ఎన్నికల ఫలితాల అనంతరం మీడియా సమావేశంలో…