బైక్ ను ఢీకొట్టిన బస్సు.. ఒకరి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు..

బైక్ ను ఢీకొట్టిన బస్సు.. ఒకరి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు..
బైక్ ను ఢీకొట్టిన బస్సు.. ఒకరి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు.. సిద్దిపేట టైమ్స్, హుస్నాబాద్,సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసి బస్సు బైక్ ను ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో.. ఒకరు మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది.…

బీఆర్ఎస్ కంచుకోటలో ఓట్లు ఢమాల్..

బీఆర్ఎస్ కంచుకోటలో ఓట్లు ఢమాల్..
కంచుకోటలో ఓట్లు ఢమాల్.. బీఆర్ఎస్ మెదక్ పై పట్టు తప్పిందా..గత ఆరు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు..ఈ సారి మూడో స్థానంలో..సిద్దిపేటలో సైతం తగ్గిన ఓటు బ్యాంకు..సిద్దిపేట నుండి బీఆర్ఎస్ కేవలం 2678 మెజారిటీయే.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట బ్యూరో..బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట…

బోల్తాపడ్డ కొరియర్ కంటైనర్ లారీ.. బయటపడ్డ అక్రమ రేషన్ బియ్యం..

బోల్తాపడ్డ కొరియర్ కంటైనర్ లారీ.. బయటపడ్డ అక్రమ రేషన్ బియ్యం..
బోల్తాపడ్డ కొరియర్ కంటైనర్ లారీ.. బయటపడ్డ అక్రమ రేషన్ బియ్యం.. సిద్దిపేట టైమ్స్ దుబ్బాక ప్రతినిధి అతివేగంతో వెళుతున్న కొరియర్ కంటైనర్ డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. కంటైనర్ బోల్తా పడిన విషయం తెలవగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడే…

రామోజీ రావు మృతి దిగ్బ్రాంతికి గురి చేసింది.తెలుగు ప్రజలకే కాదు దేశానికి తీరని లోటు.రామోజీరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన హరీష్, కొత్త

రామోజీ రావు మృతి దిగ్బ్రాంతికి గురి చేసింది.తెలుగు ప్రజలకే కాదు దేశానికి తీరని లోటు.రామోజీరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన హరీష్, కొత్త
రామోజీ రావు మృతి దిగ్బ్రాంతికి గురి చేసింది.తెలుగు ప్రజలకే కాదు దేశానికి తీరని లోటు.రామోజీరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన హరీష్, కొత్త సిద్దిపేట టైమ్స్, హైదరాబాద్;రామోజీ రావు మృతి దిగ్బ్రాంతికి గురి చేసింది. తెలుగు ప్రజలకే కాదు దేశానికి తీరని…

ఏం.. “సిద్దిపేట అబ్బాయ్” అంటు పలకరించే వారు..రామోజీరావు మృతికి మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ సంతాపం..

ఏం.. “సిద్దిపేట అబ్బాయ్” అంటు పలకరించే వారు..రామోజీరావు మృతికి మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ సంతాపం..
ఏం.. "సిద్దిపేట అబ్బాయ్" అంటు పలకరించే వారు..రామోజీరావు మృతికి మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ సంతాపం..విలువలు, విశ్వసనీయత కలిగిన గొప్ప వ్యక్తిని కోల్పోవడం తీరని లోటు.. సిద్దిపేట టైమ్స్, హైదరాబాద్;తనను చూడగానే "సిద్దిపేట అబ్బాయ్" అంటూ ఆప్యాయంగా పిలిచే రామోజీ రావు…

ఈనాడు చైర్మన్ రామోజీరావు కన్నుమూత..

ఈనాడు చైర్మన్ రామోజీరావు కన్నుమూత..
ఈనాడు చైర్మన్ రామోజీరావు కన్నుమూత.. సిద్దిపేట టైమ్స్, బ్యూరో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత "చెరుకూరి రామోజీరావు" (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో…

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఘన విజయం..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఘన విజయం..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఘన విజయం.. సిద్దిపేట టైమ్స్, బ్యూరో;పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది.బీఆర్ఎస్ పార్టీ మ అభ్యర్ధి రాకేష్ పై కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఘన విజయం…

వాహనం ఒకరి దయితే.. చలాన్ మరొకరికి..ట్రాఫిక్ పోలీసుల అలసత్వం..కాల్ చేసి ప్రశ్నించినా పట్టని వైనం..

వాహనం ఒకరి దయితే.. చలాన్ మరొకరికి..ట్రాఫిక్ పోలీసుల అలసత్వం..కాల్ చేసి ప్రశ్నించినా పట్టని వైనం..
వాహనం ఒకరి దయితే.. చలాన్ మరొకరికి..ట్రాఫిక్ పోలీసుల అలసత్వం..కాల్ చేసి ప్రశ్నించినా పట్టని వైనం.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి;ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం తారాస్థాయికి చేరిందనే చెప్పాలి. వారి టార్గెట్లను పూర్తి చేసుకోవడం కోసం సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నారు. వాహనం…

ప్రజాతీర్పును గౌరవిస్తున్నాము..నాకు ఓటేసిన ఓటరు దేవుళ్ళకు కృతజ్ఞతలు..మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి..

ప్రజాతీర్పును గౌరవిస్తున్నాము..నాకు ఓటేసిన ఓటరు దేవుళ్ళకు కృతజ్ఞతలు..మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి..
ప్రజాతీర్పును గౌరవిస్తున్నాము..నాకు ఓటేసిన ఓటరు దేవుళ్ళకు కృతజ్ఞతలు..మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి.. సిద్దిపేట టైమ్స్, మెదక్:మెదక్ లోక్ సభ ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని  మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు.. మంగళవారం వెలువడిన ఫలితాల్లో వెలువడిన…

మెదక్ లో బీజేపీ అభ్యర్ది రఘునందన్ రావు విజయం..

మెదక్ లో బీజేపీ అభ్యర్ది రఘునందన్ రావు విజయం..
మెదక్ లో బీజేపీ అభ్యర్ది రఘునందన్ రావు విజయం.. సిద్దిపేట  టైమ్స్, మెదక్ మెదక్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఘన విజయం సాధించారు.. మెదక్ పార్లమెంట్ స్థానం లో  బీజేపీ అభ్యర్థి 37543 ఓట్ల మెజారిటీతో సమీప…