తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు: మంత్రి ఉత్తమ్

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు: మంత్రి ఉత్తమ్
తెలంగాణలో త్వరలో కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో విధివిధానాలు రూపొందించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే అర్హులందరికీ…

వింతైనసంఘటన..చనిపోయాడనుకుంటే.. షాకిచ్చాడు..

వింతైనసంఘటన..చనిపోయాడనుకుంటే.. షాకిచ్చాడు..
వింతైన సంఘటన..చనిపోయాడనుకొని స్థానికులు పోలీసులకు ఫోన్..శవాన్ని బయటికి తీద్దామని దగ్గరకు వచ్చిన పోలీసులు షాక్..సిద్దిపేట టైమ్స్, వెబ్ https://youtu.be/Wa-a2CNMBS0?si=M6uR0ID0MFqiOjzH హనుమకొండ జిల్లా రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉన్నాడు.అది…

చిల్లర రాజకీయాలు మానుకో పాడి కౌశిక్ రెడ్డి

చిల్లర రాజకీయాలు మానుకో పాడి కౌశిక్ రెడ్డి
చిల్లర రాజకీయాలు మానుకో పాడి కౌశిక్ రెడ్డి హుస్నాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బంక చందుసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు మాట్లాడుతూ..అవినీతి మచ్చ లేనటువంటి రాష్ట్ర బీసీ రవాణా…

BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై కోహెడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై కోహెడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
మంత్రి పోన్నం ప్రభాకర్ గౌరవానికి భంగం కలిగించె విధంగా మాట్లాడిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోహెడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్; సిద్దిపెట్ జిల్లా హుస్నాబాద్ నియెాజక వర్గం కోహెడ…

తృటిలో తప్పిన ప్రమాదం.. ఒకే రన్వేపై రెండు విమానాలు

తృటిలో తప్పిన ప్రమాదం.. ఒకే రన్వేపై రెండు విమానాలు
తృటిలో తప్పిన ప్రమాదం.. ఒకే రన్వేపై రెండు విమానాలు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: ముంబై విమానాశ్రయంలో శనివారం నాడు ఓ ఘోరప్రమాదం తప్పింది. ఇండోర్‌ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ అవుతుండగా, అదే రన్వేపై ఎయిర్ ఇండియా విమానం తిరువనంతపురం…

రామోజీ రావు పార్ధివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్

రామోజీ రావు పార్ధివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్: హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో రామోజీ గ్రూప్స్ చైర్మన్ రామోజీ రావు పార్ధివ దేహానికి నివాళులు అర్పించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితర…

పకడ్బందీగా గ్రూప్ 1 ఫిలిమ్స్… అభ్యర్థులు ఇవి తీసుకునే ఎగ్జామ్స్ కి వెళ్ళండి.

పకడ్బందీగా గ్రూప్ 1 ఫిలిమ్స్… అభ్యర్థులు ఇవి తీసుకునే ఎగ్జామ్స్ కి వెళ్ళండి.
పకడ్బందీగా గ్రూప్ 1 ఫిలిమ్స్... అభ్యర్థులు ఇవి తీసుకునే ఎగ్జామ్స్ కి వెళ్ళండి. సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జూన్ 9న జరగనుంది. గతంలో ఈ పరీక్ష రెండు సార్లు నిర్వహించగా.. పేపర్…

రామోజీ దివంగతాత్మకు శాశ్వత ప్రశాంతి… రాపోలు ఆనంద భాస్కర్

రామోజీ దివంగతాత్మకు శాశ్వత ప్రశాంతి… రాపోలు ఆనంద భాస్కర్
రామోజీ దివంగతాత్మకు శాశ్వత ప్రశాంతి... రాపోలు ఆనంద భాస్కర్ సంతాప సందేశం సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:నా మార్గదర్శి, మకుటంలేని మహారాజు, ఏనాటికానాడు ఈనాడు, తెలుగు నుడికారంలో అన్ని యాసల ప్రయోగ ప్రయోక్త, చేతలతో చైతన్యం నింపిన చెరుకూరి, పొలాల్లో ఏరువాక,…

హైదరాబాద్: చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం

హైదరాబాద్: చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ కి చేపమందు వేస్తున్న బత్తిని మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్…

రామోజీరావు మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం

రామోజీరావు మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం
ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపంఈనాడు గ్రూప్స్ రామోజీరావు మృతిపట్ల రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాల్లో తీరని లోటు అని…