ఫోక్సో కేసులో నిందితుల అరెస్ట్

ఫోక్సో కేసులో నిందితుల అరెస్ట్
ఫోక్సో కేసులో నిందితుల అరెస్ట్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారని సోమవారం రాత్రి బాధితురాలి తల్లి దరఖాస్తు ఇవ్వగా వెంటనే ఫోక్సో కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించామని…

పార్టీలకు అతీతంగా రైతులకు అండగా ఉంటాం

పార్టీలకు అతీతంగా రైతులకు అండగా ఉంటాం
ధాన్యం పత్తి కొనుగోలు కి సంబంధించి ఎక్కడ ఇబ్బంది కలగద్దు కనీస మద్దతు ధర కంటే తక్కువగా అమ్ముకునే పరిస్థితి రావద్దు డిఫాల్ట్ ఉన్న మిల్లర్లకు ధాన్యం కేటాయింపు లేదు పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్…

పొన్నం కరీంనగర్ కు ఎమ్మెల్యేనా.. లేక హుస్నాబాద్ కా..!

పొన్నం కరీంనగర్ కు ఎమ్మెల్యేనా.. లేక హుస్నాబాద్ కా..!
పొన్నం కరీంనగర్ కు ఎమ్మెల్యేనా.. లేక హుస్నాబాద్ కా..!హుస్నాబాద్ నాయకులపై చిన్నచూపు.. కరీంనగర్ నేతలకు ప్రాధాన్యత ఎలా..?హుస్నాబాద్ లో మాతా శిశు కేంద్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలి.. గౌరవెల్లి కాలువల నిర్మాణం పై దృష్టి సారించాలిగౌరవెల్లి ముంపు రైతులకు ఎకరాకు 30లక్షల…

పట్టభద్రుల కోసం పదవి త్యాగం

పట్టభద్రుల కోసం పదవి త్యాగం
పట్టభద్రుల కోసం పదవి త్యాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా పెద్దల సభకు వన్నె తెస్తా పట్టభద్రులు మార్పుకు నాంది కావాలి ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గౌడ్ సిద్దిపేట టైమ్స్ డెస్క్ : ప్రముఖ విద్యావేత్త, నిరుపేద విద్యార్థులకు ఉచిత…

కళాకారులకు చైర్ పర్సన్ ఆత్మీయ సన్మానం

కళాకారులకు చైర్ పర్సన్ ఆత్మీయ సన్మానం
కళాకారులకు చైర్ పర్సన్ ఆత్మీయ సన్మానం "పొట్టేల్" మూవీ బాగుందని ప్రశంస మరింత ముందుకు సాగాలని సూచన సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:హుస్నాబాద్ కళాకారులు నటించిన  "పొట్టేల్" సినిమా సందేశాత్మకంగా ఉందని, స్థానికులంతా తప్పకుండా చూడాలని మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత…

పోలీసు అమర వీరుల సేవలు చిరస్మరణీయం

పోలీసు అమర వీరుల సేవలు చిరస్మరణీయం
పోలీసు అమర వీరుల సేవలు చిరస్మరణీయం పట్టణ పుర వీధుల గుండా అమర వీరులను స్మరించుకుంటూ సైకిల్ ర్యాలీఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులు, ఏసిపి సతీష్ కుమార్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:పోలీసు అమరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా హుస్నాబాద్ ఏసిపి సతీష్ కుమార్…

ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచడం శోచనీయం

ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచడం శోచనీయం
ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచడం శోచనీయం 200 యూనిట్లు దాటితే 10రూపాయల ఫిక్స్ డ్ చార్జీలను రూ.50కి ఎలా పెంచుతారు విద్యుత్ సంస్థలను బలోపేతం చేసే బాధ్యత ప్రభుత్వానిదే.. ప్రజలపై భారం మోపద్దు విద్యుత్ చార్జీల పెంపును ప్రజలు చైతన్యవంతులై వ్యతిరేకించాలి…

మారుతున్న కాలానికి అనుగుణంగా కులవృత్తులు మారాలి

మారుతున్న కాలానికి అనుగుణంగా కులవృత్తులు మారాలి
మారుతున్న కాలానికి అనుగుణంగా కులవృత్తులు మారాలి శనిగరం ప్రాజెక్టును పునరుద్ధరణ, టూరిజం అభివృద్ధి చేస్తాం రవాణ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట ప్రత్యేక ప్రతినిధి:హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం శనిగరం రిజర్వాయర్ లో వంద శాతం…

త్వరలో గజ్వేల్, దుబ్బాక, మీరుదొడ్డి లలో గ్రంథాలయాలు

త్వరలో గజ్వేల్, దుబ్బాక, మీరుదొడ్డి లలో గ్రంథాలయాలు
త్వరలో గజ్వేల్, దుబ్బాక, మీరుదొడ్డి లలో గ్రంథాలయాలు గ్రంథాలయాల ఏర్పాటుతో నిరుద్యోగులకు మేలు జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నూతనంగా నిర్మిస్తున్న గ్రంథాలయ భవనాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం…

హుస్నాబాద్ లో మెగా ఫారిన్ జాబ్ మేళా

హుస్నాబాద్ లో మెగా ఫారిన్ జాబ్ మేళా
నవంబర్ రెండవ వారంలో హుస్నాబాద్ లో మెగా ఫారిన్ జాబ్ మేళాఅర్హత కలిగిన నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి వారి స్కిల్స్ ఆధారంగా జాబ్స్..వివిధ దేశాల వారీగా స్టాల్స్ ఏర్పాటు చేసేలా టాంకాం ప్రతినిధులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం..హుస్నాబాద్ నిరుద్యోగ…