బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జర్నలిస్టులు
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జర్నలిస్టులుసిద్దిపేట టైమ్స్,మద్దూరు:మద్దూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన వర్కింగ్ జర్నలిస్ట్ మారెళ్ళ లక్ష్మారెడ్డి తల్లి మారెళ్ల బాలమ్మ ఇటీవల మరణించారు. ఈ సందర్బంగా తోటి జర్నలిస్టు మిత్రులు పాకాల జాకబ్, కొండూరి సతీష్ కుమార్, జెగ్గం అనిల్…













